ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు, పేపర్ వస్తువులను అందుబాటులోకి తీసుకొని వస్తారు.. అయితే అవి కూడా ప్రమాదమే అంటున్నారు నిపుణులు.. పర్యావరణాన్ని, భూ మాతను రక్షించుకోవడానికి చాలామంది ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించారు. ప్లాస్టిక్ ప్లేట్లు, ప్లాస్టిక్ కప్పులు, ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ స్ట్రాక్ బదులుగా పేపర్వి వాడుతున్నారు. గతంలో కొబ్బరి బోండం, జ్యూస్ లు ఇలా పానీయాలను తాగడానికి ప్లాస్టిక్ స్ట్రాలను ఎక్కువగా వాడేవారు.. కానీ ఇప్పుడు మాత్రం పేపర్ స్ట్రాలను ఎక్కువగా వాడుతున్నారు.. పేపర్ స్ట్రాస్లో విషపూరితమైన,…
మీలో ఎవరైనా అమెరికన్ షోని చూస్తూన్నట్లయితే , మీరు కూడా తల్లి-కూతురు కథానాయకుల ద్వయం వలె కాఫీ పట్ల అనుబంధాన్ని పెంచుకునే అవకాశం ఉంది.. అది సాధ్యమైతే మీరు దానిని IVలో కూడా తీసుకోవచ్చు.. నిజానికి ఆరోగ్య నిపుణులు కాఫీ ఆరోగ్య ప్రయోజనాలపై భిన్నమైన అభిప్రాయాలను కలిగి ఉన్నారా? ఏవైనా ఉంటే. హైదరాబాద్లోని యశోదా హాస్పిటల్స్లోని కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్, డయాబెటాలజిస్ట్ డాక్టర్ రంగ సంతోష్ కుమార్ ప్రకారం, కెఫీన్ జీవక్రియను పెంచుతుందని, కొవ్వును కాల్చేస్తుంది. ఆకలిని…
చేపలు ఆరోగ్యానికి మంచివే అని డాక్టర్లు చెబుతున్నారు.. ఎన్నో పోషకాలు కలిగి ఉన్న ఈ చేపలను ఎక్కువగా తీసుకోకూడదని కూడా నిపుణులు అంటున్నారు.. చేపలు తిన్న తర్వాత పాలు తాగకూడదని అలాగే పాలు తాగిన తర్వాత చేపలు తినకూడదని చిన్నప్పటినుంచి మన పెద్దలు చెబుతూ ఉంటే వింటూ వచ్చాం.. పాలను తీసుకోవడం కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. చేపలను రాత్రి పూట తిన్న వెంటనే చాలా మంది పాలు తాగుతారు.. కానీ అలా చేస్తే ఫుడ్…
అందంగా ఉండాలని అందరు అనుకుంటారు.. అందంలో భాగంగా గోర్లు కూడా అందంగా ఉండాలని కోరుకుంటారు.. దానికోసం అందంగా గొర్లకు రకరకాల రంగును వేసుకుంటారు.. రోజూ వేసుకోవడం అంత మంచిది కాదని నిపుణులు అంటున్నారు.. రోజూ నెయిల్ పాలిష్ ను వేసుకుంటే ఎటువంటి నష్టాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. అయితే ఒకప్పుడు వారానికోసారి నెయిల్ పెయింట్ మార్చే రోజులు పోయి.. రోజుకి లేదా రెండు రోజులకు ఒకసారి కొత్త నెయిల్ పాలిష్ ను వేసేసుకుంటున్నారు. వేసుకున్న డ్రెస్ కి…
ఏ ఫంక్షన్ జరిగిన పార్టీ జరిగిన కూడా పేపర్ కప్పులు, ప్లేట్లు ఉండాల్సిందే.. అయితే ప్లాస్టిక్ ప్రాణాలకు ప్రమాదం అయితే పేపర్ లో ఉండే కెమికల్స్ కూడా ప్రాణంతకరమైన వ్యాధులను కలిగిస్తాయని నిపుణులు ఒకపక్క చెబుతూనే ఉన్నా కూడా మరో పక్క వచ్చిన వారికి అందులో టిఫిన్స్, టీలు, భోజనాలు, స్నాక్స్, కూల్ డ్రింక్స్, మంచినీళ్ళు ఇక అవి ఇవి అని వడ్డీస్తున్నారు.. ఎందుకంటే ఇంట్లో సామాన్లను తీసి కడిగే అవసరం లేకుండా ఇలా డిస్పోజబుల్ ఉత్పత్తులను…
Karnataka Former CM HD Kumaraswamy Admitted in Hospital: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ పార్టీ ముఖ్య నేత హెచ్డీ. కుమారస్వామి ఆసుపత్రిలో చేరారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆయనను బుధవారం బెంగళూరు నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. హెచ్డీ కుమారస్వామి బుధవారం ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని కోలారు జిల్లాలోని శ్రీనివాసపురలోని రైతుల భూములను సందర్శించాల్సి ఉంది. అయితే ఆకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణిండంతో ఆయన ఆసుపత్రిలో చేరారు. ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. వైద్యులు…
Milk Over Consumption: పాలు ఆరోగ్యానికి చాలా మంచివి. చిన్న పిల్లలు త్వరగా పెరగడానికి పాలు ఎక్కువగా ఇస్తూ ఉంటారు. రోజుకు ఒక కప్పు పాలు తాగితే ఆరోగ్యానిక చాలా మంచిది. పాలలో పాలలో ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, పొటాషియం, కాల్షియం, పొటాషియం, మెగ్నీషయం, విటమిన్ డి, బి 12 వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఎముకల బలంగా ఉండటానికి కాల్షియం ఉపయోగపడుతుంది. అందుకే వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యంగా ఎముకలు బలంగా ఉండటానికి పాలు తాగాలని…
మిల్క్ షేక్స్ ను ఎక్కువగా ఇష్ట పడతారు.. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు తాగుతారు..ఆరోగ్యం, టేస్ట్ పరంగా ఇవి బెటర్ అని భావిస్తారు. అందుకే వీటికి డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. నిజం చెప్పాలంటే టేస్ట్ బాగుంటుంది.. కానీ కొన్ని మిల్క్ షేక్స్ వల్ల ప్రాణాలు కూడా పోతాయని నిపుణులు చెబుతున్నారు.. అవును.. మీరు విన్నది అక్షరాల నిజమే.. మరో ముగ్గురు ఆస్పత్రిపాలయ్యారు.. అసలు విషయమేంటంటే.. ఈ షాకింగ్ ఘటన అమెరికాలోని వాషింగ్టన్లో ఉన్న ఓ…
మన శరీరం పగలంతా ఏదొక పనివల్ల కష్టపడి రాత్రి విశ్రాంతి తీసుకుంటేనే తర్వాత రోజూ బాగా పని చేస్తారు.. తగినంత నిద్రపోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇంకా ఎన్నో సమస్యలు వస్తాయి.. ముఖ్యంగా బీపీ తగ్గుతుంది. శరీరం బలహీనంగా తయారవుతుంది. ఇలా అనేక రకాల ప్రయోజనాలను మనం పొందవచ్చు. అయితే తగినంత నిద్రపోకపోవడం వల్ల మనం అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. మనం అనేక అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది.…
సాధారణంగా మనకు తెలిసో తెలియకో భోజనం చెయ్యడం విషయంలో కొన్ని పొరపాట్లు చేస్తారు.. ఆ పొరపాట్లే మనకు బాధ పడేలా చేస్తుంది..ఈరోజుల్లో టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో ప్రతి ఒక్కరి ఇంట్లో డైనింగ్ టేబుల్ లు సోఫాలు మంచాలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో కింద నేలపై కూర్చుని భోజనం చేసేవారి సంఖ్య చాలా వరకు తగ్గిపోయింది. కేవలం పల్లెటూర్లలో మాత్రమే ఇలా కింద కూర్చుని భోజనం చేస్తున్నారు. అయితే పట్టణాల్లో చాలావరకు మంచాల పైన డైనింగ్ టేబుల్…