Eating On Bed: మంచంపై కూర్చొని తింటే ఎంత పాపమో తెలుసా?ఏం జరుగుతుందో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణంగా మనకు తెలిసో తెలియకో భోజనం చెయ్యడం విషయంలో కొన్ని పొరపాట్లు చేస్తారు.. ఆ పొరపాట్లే మనకు బాధ పడేలా చేస్తుంది..ఈరోజుల్లో టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో ప్రతి ఒక్కరి ఇంట్లో డైనింగ్ టేబుల్ లు సోఫాలు మంచాలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో కింద నేలపై కూర్చుని భోజనం చేసేవారి సంఖ్య చాలా వరకు తగ్గిపోయింది. కేవలం పల్లెటూర్లలో మాత్రమే ఇలా కింద కూర్చుని భోజనం చేస్తున్నారు.
అయితే పట్టణాల్లో చాలావరకు మంచాల పైన డైనింగ్ టేబుల్ పైన కూర్చుని కాళ్లు ఊపుతూ కదుపుతూ తింటూ ఉంటారు. ఎక్కువ మంది చేసే పొరపాటు ఇదే.. మంచంపై కూర్చుని భోజనం చేయడం.. చిన్నపిల్లలకు అయితే మంచంపై కూర్చోబెట్టుకుని లేదా ఒళ్ళో కూర్చోబెట్టుకుని భోజనం తినిపిస్తూ ఉంటారు. కానీ పెద్దవారు కూడా మంచంపై కూర్చుని భోజనం పెట్టుకుని ఉంటారు. కానీ పూర్వం మన పెద్దలు అలా మంచంపై కూర్చుని భోజనం చేయకూడదని చెప్పేవారు. కానీ మంచం పైన కూర్చుని భోజనం చేస్తే తిన్నది మంచం కోళ్లకు పడుతుందని పూర్వికులు అంటుంటారు., అంతేకాదు అలా కూర్చొని తినడం వల్ల ఎన్నో రోగాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు..
Also Read
- Kalki Avatar: కలియుగం ముగింపుకు కౌంట్డౌన్ మొదలైందా? పురాణాలు చెప్పిన భయంకర నిజాలు ఇవే!
- Chanakya Niti: లోకంలో అతి నిజాయితీగా ఉంటే నష్టపోతారా? మనుషుల ప్రవర్తనపై చాణక్యుడి పవర్ఫుల్ లైఫ్ లెసన్!
- Daily Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
- Angkor Wat: ప్రపంచంలో అతి పెద్ద గుడి ఏది.? ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే.!
ఇంట్లో చికాకులు కలుగుతాయి.. భార్య భర్తల బంధం దెబ్బ తింటుంది..భార్యాభర్తల మధ్య గొడవలకు దారి తీస్తుందట. కుటుంబంలో మనశ్శాంతి కరవైపోతుందట. అనవసరంగా చిన్న చిన్న విషయాలకే లేనిపోని గొడవలు మనస్పర్ధలు వస్తూ ఉంటాయట. అందుకే భోజనం చేసేటపుడు భగవంతుడిని ప్రార్థించాలి. ఎందుకంటే మన దేహమే దేవాలయం. మన ఆత్మ భగవత్ స్వరూపం అని పురాణాల్లో చెప్పబడింది. కనుక ఆ దేహానికి శాంతి చేకూరడానికి తినేటప్పుడు ఖచ్చితంగా ఒక పద్ధతిలో భోజనం చేస్తే మంచిదని శాస్త్రీయ నిపుణులు చెబుతున్నారు.. నేల మీద కూర్చొని తీసుకోవడం వల్ల చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.. ఇది ఫాలో అవ్వండి..
తాజావార్తలు
-
Putin: మరోసారి భారత్ టూర్కు పుతిన్.. ఎప్పుడంటే..!
-
Twisha Sharma Case: ట్విషా శర్మ భర్తపై లుక్ ఔట్ నోటీసులు
-
Manchu Manoj: రాజకీయాల్లోకి మంచు వారి కోడలు! స్పష్టం చేసిన హీరో మనోజ్….
-
PM Modi: ఐస్లాండ్ ప్రధాని క్రిస్ట్రాన్ మ్జోల్తో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
-
Sudheer Joker: రాయల్ ఫ్యామిలీ దొంగ… ఆసక్తి రేపుతున్న ‘సుధీర్ జోకర్’ బ్యాంగర్!
ట్రెండింగ్
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!