జనాలు ఆహారం విషయం కొన్ని పొరపాట్లు చేస్తుంటారు.. అవి తెలిసి చేసినా, తెలియక చేసిన తప్పే అవుతుంది.. ఈ మధ్య చపాతీలకు బదులుగా చాలా మంది పరోటాలను తింటున్నారు..రుచి బాగుంది కదూ అని అందరు ఇష్టంగా తింటారు.. పరోటాలను మైదా తో చేస్తారన్న సంగతి తెలిసిందే.. మైదాను ఎక్కువగా తీసుకుంటే మధుమేహం వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఎక్కువ మందికి మధుమేహం రావడానికి కారణం పరోటా అని తాజా అధ్యాయానాల్లో తేలింది.. ఉత్తర భారత దేశం కంటే…
ప్రతి వేడుకను తీపి చేసుకుందామా.. అని ఎటువంటి కార్యక్రమం అయిన సరే స్వీట్స్ పెడుతున్నారు..మనలో చాలా మంది తీపి పదార్థాలను ఇష్టంగా తింటారు. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా తీపి పదార్థాలను, స్వీట్ లను ఇష్టంగా తింటూ ఉంటారు. ఏ ఆహార పదార్థానైనా తిన్న తరువాత మనం నీటిని తాగుతూ ఉంటాము. ఇది సహజమే. అయితే తీపి పదార్థాలను తిన్న తరువాత మాత్రం నీటిని తాగకూడదని నిపుణులు చెబుతున్నారు.. స్వీట్స్ తిన్న వెంటనే నీళ్లు తాగితే…
ఉల్లిపాయలు ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయని నిపుణులు చెబుతుంటారు.. అయితే కొంతమంది మాత్రం పచ్చి ఉల్లిపాయలను అలాగే తింటుంటారు. అలా తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు.. అసలు ఉల్లిపాయలను ఎక్కువ తింటే ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.. పచ్చి ఉల్లిపాయలను సలాడ్, నూడుల్స్, చికెన్ ఫ్రై అంటూ చాలా ఆహారాల్లో తింటూ ఉంటారు. నిజానికి ఉల్లిపాయల్లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. వీటిని తింటే ఎన్నో అనారోగ్యసమస్యల ముప్పు తప్పుతుంది.…
మీరు ప్రతి రోజు ఒక ఆపిల్ పండును తింటే హాస్పటల్ కు వెళ్లాల్సిన అవసరం లేదని ఆరోగ్య నిపుణులు చెప్తుంటారు. అవును నిజంగానే ఆపిల్ పండును రోజుకు ఒకటి తిన్నా ఎన్నో రోగాల నుంచి మీరు రక్షణ పొందొచ్చు.
పప్పు ఆరోగ్యానికి మంచిది.. శాకాహారం తీసుకొనే వారికి ఇది మాంసంలోని పోషకాలను అందిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..అది నిజమే కానీ.. బాగుంది కదా అని రోజూ అదే పని చేస్తే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.. టమాటా పప్పు, సాంబర్ అంటూ ఏదో ఒక రూపంలో పప్పులను వారంలో నాలుగైదు రోజులైనా తింటుంటారు. నిజానికి పప్పు మన ఆరోగ్యానికి చాలా మంచిది. పప్పుల్లో పొటాషియం, ఫైబర్, విటమిన్ బి, ఇనుము వంటివి పుష్కలంగా ఉంటాయి… అయితే పప్పును…
చెమట వాసన రాకుండా పొద్దున్నే లేచినప్పటి నుంచి స్నానం చేస్తే ఒళ్లు కరిగిపోతుందని చాలా మంది బాడీ స్ప్రైలను వాడుతూ జనాల్లో తిరుగుతున్నారు.. ఒకటి కాదు రెండు కాదు మార్కెట్ లోకి కొత్తగా వచ్చిన బ్రాండులను వాడుతారు.. అయితే సువాసన మాట అంటుంచితే అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు పదే పదే చెబుతున్నారు.. అయిన ఎవ్వరు వినట్లేదు.. ఏదైనా వస్తే చూద్దాం కదా అంటూ పెడ చెవిన పెట్టేస్తున్నారు.. ఈ…
ఈ రోజుల్లో మోమో స్టాల్స్ వీధికి రెండు మూడు ఉన్నాయి. వాటిని ఇష్టపడేవాళ్లు కూడా ఎక్కువే. అయితే మనం తరచూ మోమో తినడం ఆరోగ్యకరమా? అనే విషయం పై పరిశోధనలు చేశారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్లోని చీఫ్ డైటీషియన్ భక్తి సమంత్ మాట్లాడుతూ, దీనిని ప్రధానంగా ఆవిరిలో ఉడికించి, కూరగాయలు లేదా మాంసంతో నింపినప్పటికీ, పోషక ప్రయోజనాలు తక్కువగానే ఉన్నాయని చెప్పారు.. మోమోస్ తయారు చేయడానికి ఉపయోగించే లేదా శుద్ధి చేసిన పిండి వంటి…
ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు వైఫై రూటర్ ను పెట్టుకుంటున్నారు.. టీవీ లకు మొబైల్స్ కు, ల్యాప్ టాప్ లకు అన్నిటికి సులువుగా ఉపయోగించుకోవచ్చు.. అందుకే ప్రతి ఇంట్లో వైఫై రూటర్ ను వాడుతున్నారు. పగలంతా వైఫైని వాడుకున్నా కూడా రాత్రి రూటర్ ను ఆఫ్ చెయ్యాలని నిపుణులు అంటున్నారు.. అలా చెయ్యకుంటే భారీ నష్టాలు జరిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు.. ఎటువంటి నష్టాలు జరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. *. మీరు విద్యుదయస్కాంత వికిరణం వల్ల…
బయట వర్షం పడుతుంటే ఏదైనా కారంగా, వేడిగా తీసుకోవాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు.. మన దేశంలో వర్షాలు పడితే అందరు ఇలానే అనుకుంటారు.. వర్షాకాలం, చలికాలం వచ్చిందంటే వేడి వేడి, స్పైసీ ఫుడ్ కే మక్కువ చూపిస్తారు.. బాడీలో ఉష్ణోగ్రత పెంచడానికి. బయట కూల్ ఉంటే.. బాడీలో టెంపరేచర్ లెవల్స్ పడిపోతూ ఉంటాయి. కాబట్టి వేడి, స్పైసీ ఫుడ్ కే ప్రిఫరెన్స్ చూపిస్తారు. ఇలా తింటే వ్యాధులు కూడా దరిచేరవని పెద్దల నమ్మకం. అయితే వర్షా కాలంలో…
ఉదయం లేచినప్పటి నుంచి పడుకొనే వరకు చేతిలో ఫోన్ ఉండాల్సిందే.. లేకుంటే చాలా మందికి నిద్ర కూడా రాదు.. అయితే ఫోన్ ను తల కింద, లేదా పక్కన పెట్టుకొని పడుకుంటే ఏం జరుగుతుంది.. అస్సలు నిపుణులు ఏం చెబుతున్నారో వివరంగా తెలుసుకుందాం… చిన్నారుల నుంచి పెద్దల వరకూ అందరికీ ఇదే అలవాటు. ఇక సెల్ఫోన్ వినియోగానికి బానిసలవుతున్న చిన్నారులు అనేక మంది వాటికి దూరమైతే తట్టుకోలేక మానసిక రోగాల బారిన కూడా పడుతున్నారు. ఇక పెద్దలు…