డిజిటల్ చెల్లింపులు అందుబాటులోకి వచ్చాక చేతిలో నగదు ఉంచుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఏ సమయంలోనైనా ఆన్ లైన్ ద్వారా పేమెంట్ చేసుకునే సౌకర్యం ఉండడంతో అంతా ఈ విధానానికే అలవాటుపడిపోయారు. ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్స్ ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. కాగా రేపు ఆ బ్యాంక్ ఖాతాదారులకు యూపీఐ సేవలు న�
ఈ రోజుల్లో దాదాపు అందరు బ్యాంకు అకౌంట్లను కలిగి ఉంటున్నారు. బ్యాంకు సేవలను వినియోగించుకుంటున్నారు. డిపాజిట్స్, లోన్స్, ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు బ్యాంకు అకౌంట్లను తీసుకుంటున్నారు. దాదాపు బ్యాంకు సేవలన్నీ డిజిటల్ రూపంలోనే అందుతున్నాయి. అన్ని బ్యాంకులు ఆన్ లైన్ సేవలను అందిస్తున్నా
Vivo X200 Series: వివో అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న నిరీక్షణ ముగిసింది. కంపెనీ తన Vivo X200 సిరీస్ స్మార్ట్ఫోన్ను భారతదేశంలో విడుదల చేసింది. ఈ సిరీస్లో రెండు ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ మోడల్లు Vivo X200, Vivo X200 Pro ఉన్నాయి. ప్రో మోడల్లో 200-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, 6000mAh బ్యాటరీ ఉంది. భారతదేశంలో ఈ మొబైల్స్ OPPO Find X8 సి�
Apple Watch Free: మీరు మిమ్మల్ని మీరు ఫిట్గా ఉండాలనుకొని, ప్రతిరోజూ పరుగెత్తడానికి లేదా నడవడానికి సిద్ధంగా ఉంటే ఉచిత ఆపిల్ వాచ్ని పొందడానికి ఓ అవకాశం ఉంది. HDFC ఎర్గో భారతీయ వినియోగదారులకు ప్రత్యేక అవకాశాన్ని అందించడానికి Zopperతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ బీమా పంపిణీ పెట్టిన షరతులను నెరవేర్చడానికి సిద్ధ
రెండు ప్రైవేటు బ్యాంకులపై ఆర్బీఐ కొరడా ఝుళిపించింది. ఆదేశాలను పాటించనందుకు యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకుంది. చట్టపరమైన, నియంత్రణ పరమైన నిబంధనలను ఉల్లంఘించినందుకు భారీ జరిమానా విధించింది.
జులై మాసం ముగిసి ఆగస్టు ప్రారంభం కాబోతుంది. దీనితో పాటు, ఆగస్టు 1, 2024 నుంచి అనేక ఆర్థిక మార్పులు కూడా చోటుచేసుకుంటాయి. మీరు దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కలిగి ఉన్నట్లయితే, ఈ వార్త మీకోసమే.
దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన హెచ్ డీఎఫ్ సీ (HDFC) కస్టమర్ల కోసం ఒక ముఖ్యమైన అప్డేట్ జారీ చేసింది. రేపటి (జూన్ 25) నుంచి, బ్యాంక్ తక్కువ మొత్తంలో యూపీఐ లావాదేవీలకు సంబంధించి కస్టమర్లకు ఎస్ఎమ్ఎస్ (SMS) హెచ్చరికలను పంపడాన్ని నిలిపివేస్తోంది.
ప్రస్తుతం క్రెడిట్ కార్డుల వాడకం పెరిగిపోయింది. అన్ని రకాల ఉద్యోగులు వాటిని వినియోగిస్తున్నారు. మార్కెట్లో చాలా రకాల క్రెడిట్ కార్డులు ఉన్నాయి. కో బ్రాండెడ్ కార్డులు కూడా అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ - ఐసీఐసీఐ, ఫ్లిప్కార్ట్ -యాక్సిస్ వంటి వాటితో పాటు ట్రావెల్, షాపింగ్, డైనింగ్, ఫ్యూయల్ రివార్డు�
బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవలే ఏడాదిలోపు టెన్యూర్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. కొత్త వడ్డీ రేట్లు మే 15వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది. సాధారణంగా సీనియర్ సిటిజన్లకు బ్యాంకులు అధిక వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తుంటాయి.
ఆర్బీఐ, హెచ్డీఎఫ్సి బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ల కార్యాలయాలపై దాడులు చేస్తామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి సోమవారం బాంబు బెదిరింపు ఇమెయిల్ వచ్చిందని ముంబై పోలీసులు తెలిపారు.