హర్యానా యువ పారిశ్రామికవేత్త భవేష్ చౌదరి ‘కసుతం బిలోనా ఘీ’ పేరుతో తన వ్యాపారాన్ని ప్రారంభించాడు. సంప్రదాయ పద్ధతిలో తయారు చేసిన ఏ2 నెయ్యిని విక్రయిస్తూ కోట్లాది వ్యాపారాన్ని విజయవంతంగా నిర్మించాడు. స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన నెయ్యిని ప్రజలకు అందించడమే భవేష్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. కేవలం రూ.3 వేలతో పనులు ప్రారంభించాడు. భావేష్ చౌదరి విజయ ప్రయాణం గురించి ఇక్కడ తెలుసుకుందాం. భవేష్ చౌదరి కేవలం రూ.3 వేల పెట్టుబడితో గ్రామంలో ఉంటూ కోట్ల రూపాయల నెయ్యి వ్యాపారం…
ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. ఆఫ్ఘనిస్తాన్ లో భూకంపం కారణంగా.. పాకిస్తాన్, ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాలలో ప్రకంపనలు సంభవించాయి. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం.. ఈ భూకంపం ఉదయం 11:26 గంటలకు సంభవించింది. దాని తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.7 గా నమోదైంది.
ఎన్నికల ప్రచార వీడియోలో చిన్నారిని ఉపయోగించుకున్నందుకు హర్యానా బీజేపీకి ఎన్నికల సంఘం నోటీసులు పంపింది. బీజేపీ హర్యానా అనే హ్యాండిల్ ప్రచార వీడియోలో చిన్నారిని ఉపయోగించడాన్ని ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది.
మీరు చాలా రకాల సెలూన్లను చూసి ఉంటారు. కానీ మీరు ఎప్పుడైనా మోటార్ సైకిల్పై సెలూన్లను చూశారా?.. ప్రస్తుతం బార్బర్లు కూడా నూతన పద్ధతులను పాటిస్తున్నారు. ఈ రోజుల్లో ఒక్క కాల్ చేస్తే ప్రతిదీ అందుబాటులోకి వచ్చనట్లే సెలూన్ కూడా అందుబాటులోకి వచ్చింది.
కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటనను మరువక ముందే హర్యానాలో మరో ఘటన చోటుచేసుకుంది. కోల్కతా ఘటన జరిగిన కొన్ని రోజులకే రోహ్తక్లో మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. బీడీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినిపై సీనియర్ వైద్యుడు దాడికి పాల్పడ్డాడు.
Assembly Elections: ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల అసెంబ్లీకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది. లోక్సభ ఎన్నికలు జరిగి,
Scheduled Castes Reservations: హర్యానా షెడ్యూల్డ్ కులాల కమిషన్ నివేదికను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించినట్లు హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ ప్రకటించారు. రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 20% కోటా రిజర్వ్ చేస్తామన్నారు. చండీగఢ్ లో విలేకరుల సమావేశంలో సైనీ మాట్లాడుతూ.., హర్యానా షెడ్యూల్డ్ కులాల కమిషన్ నివేదికను కేబినెట్ ఆమోదించింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో 20% కోటా షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ చేయబడుతుందని.. ఈ కోటాలో 10% అణగారిన షెడ్యూల్డ్ కులాలకు కేటాయించాలని కమిషన్…
జమ్మూకశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించారు. శుక్రవారం రెండు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆర్టికల్ 370ని తొలగించిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఇవే మొదటి అసెంబ్లీ ఎన్నికలు. అటువంటి పరిస్థితిలో ఎన్నికల సంఘం ప్రత్యేక సన్నాహాలు చేసింది.
జమ్మూకశ్మీర్ సహా 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. అమర్నాథ్ యాత్ర ముగిసిన వెంటనే హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర, జమ్మూకశ్మీర్లలో ఆగస్టు 19 లేదా 20వ తేదీలోగా అసెంబ్లీ ఎన్నికలను ప్రకటించవచ్చని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
హర్యానాలో దారుణం చోటు చేసుకుంది. పాఠాలు బోధించాల్సిన ఉపాధ్యాయుడు పదేళ్ల విద్యార్థినిపై దారుణంగా ప్రవర్తించాడు. నాలుగో తరగతి చదువుతున్న పదేళ్ల బాలికపై ఓ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్ పాఠశాల బాత్ రూంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.