Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Haryana

Haryana News

    • రేపు ఎమ్మెల్యేల ఇళ్ల దగ్గర రైతుల నిరసన
      #జాతీయం

      రేపు ఎమ్మెల్యేల ఇళ్ల దగ్గర రైతుల నిరసన

      హర్యానాలో రైతులు..భద్రతా సిబ్బంది మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది, జజ్జర్‌లో ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా కార్యక్రమానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. రైతులను ఆపడానికి నీటి ఫిరంగులను ప్రయోగించారు పోలీసులు. అయితే… నల్ల జెండాలతో రైతులు ముందుకే సాగిపోయారు. ఈ సందర్భంగా పోలీసులు-రైతుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. కేంద్ర ప్రభుత్వ వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల దగ్గర నెలల తరబడి రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇక..ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసు ఉన్నతాధికారులు తమ విధులకు…
    • హ‌ర్యానాలో కొన‌సాగుతున్న రైతుల ఆందోళ‌న‌… ఈనెల 27న భార‌త్ బంద్‌…
      #Top Story

      హ‌ర్యానాలో కొన‌సాగుతున్న రైతుల ఆందోళ‌న‌… ఈనెల 27న భార‌త్ బంద్‌…

      వ్య‌వ‌సాయ రంగంలో కేంద్రం తీసుకొచ్చిన కొత్త చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేస్తూ గ‌త కొంత కాలంగా రైతులు ఆందోళ‌న‌లు చేస్తున్నారు.  పంజాబ్ నుంచి గతంలో పెద్ద ఎత్తున రైతులు ఢిల్లీకి చేరుకొని నిర‌స‌న‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.  అటు ఉత్త‌ర ప్ర‌దేశ్ నుంచి కూడా రైతులు ఢిల్లీకి చేరుకొని నిర‌స‌న‌లు చేశారు.  ఇప్పుడు రైతులు బీజేపీ పాలిత రాష్ట్రం హ‌ర్యానాలో పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు చేస్తున్నారు.  క‌ర్నాల్ లో రైతులు రోడ్డు మీద‌కు చేరుకొని నిర‌స‌న‌లు…
    • రైతుకు వింత కష్టం:  ఆ డబ్బు వెనక్కి ఇస్తుంటే అధికారులు తీసుకోవడం లేదట‌…!!
      #Top Story

      రైతుకు వింత కష్టం: ఆ డబ్బు వెనక్కి ఇస్తుంటే అధికారులు తీసుకోవడం లేదట‌…!!

      స‌కాలంలో వ‌ర్షాలు కుర‌వ‌క‌పోవ‌డం వ‌ల‌న పంట‌ను పండించ‌లేరు.  అదే విధంగా భారీ వ‌ర్షాలు వ‌ర‌ద‌ల కార‌ణంగా కూడా పంట‌కు న‌ష్టం వ‌స్తుంది.  ప్ర‌కృతి విప‌త్తుల కార‌ణంగా పంట‌లు న‌ష్ట‌పోయిన రైతుల‌కు ప్ర‌భుత్వం పరిహారం ఇస్తుంది.  ఈ ప‌రిహారం కోసం రైతులు కాళ్లు అరిగేలా అధికారుల చుట్టూ తిర‌గాలి.  డబ్బులు చెల్లించాలి.  వ‌చ్చిన మొత్తంలో కొంత స‌మ‌ర్పిస్తేనే ప‌నులు ముందుకు సాగుతాయి.  అయితే, హ‌ర్యానాలో ఓ రైతుకు వింత స‌మ‌స్య వ‌చ్చిప‌డింది.  త‌న‌కు 20 ఎక‌రాల పంట‌పోలం ఉన్న‌ది.…
    • హర్యానా… భారత ఛాంపియన్‌ల ఫ్యాక్టరీ…!
      #Top Story

      హర్యానా… భారత ఛాంపియన్‌ల ఫ్యాక్టరీ…!

      అది క్రీడా గ్యారేజ్‌…! అక్కడ చాంఫియన్‌లు తయారు చేయబడును..! అవును ఒలింపిక్స్‌ గేమ్స్‌ వచ్చిన ప్రతిసారి పతకాల పట్టికలో భారత్‌ ఎక్కడుందో చూసుకునేవాళ్లం..! కానీ ఇప్పుడు భారత్‌కి మెడల్స్‌ సాధించిన పెట్టిన వాళ్లలో ఆ రాష్ట్రం ఆటగాళ్లు ఎంతమంది అనేది ఇప్పుడు లెక్కేసుకుంటున్నాం…! ఎందుకంటే గత కొద్దికాలంగా అక్కడి ఛాంపియన్‌లు ప్రతిచోట మువ్వెన్నెల జెండాను రెపరెపలాడిస్తున్నారు..! భారతీయుల బంగారు కలను సాకారం చేశాడు నీరజ్‌చోప్రా..! సొంతూరు పానిపట్‌.. రాష్ట్రం.. హర్యానా…. రెజ్లింగ్‌లో ఫైనల్‌ వరకు వెళ్లి వెండి…
    • పేపర్ లీక్.. పరీక్ష రద్దు
      #జాతీయం

      పేపర్ లీక్.. పరీక్ష రద్దు

      హర్యానా ప్రభుత్వం రాష్ట్ర పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌ను పరీక్ష రద్దు చేసింది. పేపర్ లీక్ అయిందన్న ఆరోపణల నేపథ్యంలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే పరీక్ష రద్దయినందుకు అభ్యర్థులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, త్వరలో మళ్లీ కొత్తగా షెడ్యూల్ ప్రకటిస్తామని వెల్లడించింది. దాదాపు 10,300 మంది ఈ పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా.. 22 జిల్లాల్లోని మొత్తం 35 సెంటర్లలో ఈ పరీక్ష జరగాల్సి ఉంది. కాగా, పేపర్ లీక్ అయిందన్న ఆరోపణలతో…
    • భారత వాతావరణశాఖ హెచ్చరిక.. ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
      #జాతీయం

      భారత వాతావరణశాఖ హెచ్చరిక.. ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు

      తెలుగు రాష్ట్రాల్లో మొన్నటి వరకు వర్షాలు దంచికొట్టాయి.. మరికొన్ని రాష్ట్రాల్లోనూ విస్తృతంగా వర్షాలు కురిశాయి.. దేశ రాజధాని ఢిల్లీలో రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదైంది.. ఈ తరుణంలో.. ఈ నెల 30వ తేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయంటూ పలు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది భారత వాతావరణశాఖ (ఐఎండీ).. ఈ రోజు, రేపు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని పేర్కొంది. జమ్మూకశ్మీర్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోనూ రానున్న మూడు…
    • అల‌ర్ట్‌: ఇండియాలో తొలి బ‌ర్డ్‌ఫ్లూ మ‌ర‌ణం…
      #Top Story

      అల‌ర్ట్‌: ఇండియాలో తొలి బ‌ర్డ్‌ఫ్లూ మ‌ర‌ణం…

      క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి ఇంకా కోలుకోక ముందే దేశంలో మ‌రో వైర‌స్ ఇబ్బందు తెచ్చిపెడుతున్న‌ది.  ప‌క్షుల‌కు సోకే బ‌ర్డ్ ఫ్లూ వైర‌స్ మ‌నుషుల‌కు సోకుతున్న‌ది.  బ‌ర్డ్‌ఫ్లూ వైర‌స్‌తో 11 ఏళ్ల బాలుడు మృతిచెందాడు.  ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మ‌ర‌ణించిన‌ట్టు వైద్యులు దృవీక‌రించారు.  బాలుడికి చికిత్స అందించిన వైద్యులు ఐసోలేష‌న్‌కు వెళ్లాల‌ని, ఏవైనా ల‌క్ష‌ణాలు ఉంటే వెంట‌నే రిపోర్ట్ చేయాల‌ని నిపుణులు సూచించారు.  ఈనెల 2 వ తేదీన హ‌ర్యానాకు చెందిన సుశీల్ అనే బాలుడు న్యూమోనియా,…
    • వంది మంది అన్నదాతలపై దేశద్రోహం కేసులు
      #జాతీయం

      వంది మంది అన్నదాతలపై దేశద్రోహం కేసులు

      కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన కొనసాగుతూనే ఉంది.. అయితే, రైతులపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టి వేధిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.. తాజాగా హర్యానాలో వంద మంది రైతులపై ఏకంగా దేశద్రోహం అభియోగాలు మోపడం సంచలనంగా మారింది.. ఇంతకీ వీరు చేసిన దేశద్రోహం ఏంటంటే.. హర్యానా డిప్యూటీ స్పీకర్‌, బీజేపీ నేత రణబీర్‌ గంగ్వా వాహనంపై దాడి చేసినట్టు ఆరోపణలు రావడమే.. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఈ నెల 11న…
    • లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఆ రాష్ట్రంలో వింత శిక్ష 
      #జాతీయం

      లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఆ రాష్ట్రంలో వింత శిక్ష 

      దేశంలో లాక్ డౌన్ తరహా ఆంక్షలు కొనసాగుతున్నాయి.  కొన్ని రాష్ట్రాల్లో పాక్షిక లాక్ డౌన్ ఆంక్షలు, మరికొన్ని రాష్ట్రాల్లో పూర్తి స్థాయి లాక్ డౌన్ ఆంక్షలు కొనసాగుతున్నాయి.  ఇక హర్యానా లో ప్రస్తుతం లాక్ డౌన్ అమలు జరుగుతున్నది.  లాక్ డౌన్ ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు.  నిబంధనలు అమలులో ఉన్న సమయంలో బయటకు వచ్చిన వారికి వెరైటీగా పోలీసులు శిక్ష విధిస్తున్నారు.  అనవసరంగా రోడ్డు మీదకు వచ్చిన కొందరిని గుంజిళ్ళు తీయిస్తూ శిక్ష విధించారు.  దీనికి సంబంధించిన వీడియో…
    ←1…313233

తాజావార్తలు

  • US: ‘‘ఇది ఇండియా కాదు’’.. టెక్సాస్ గవర్నర్ అభ్యర్థిని రెచ్చగొట్టే వ్యాఖ్యలు

  • Kalki Part 2: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘కల్కి 2’ రిలీజ్ డేట్ అప్పుడేనా? నాగ్ అశ్విన్ ప్లాన్ మామూలుగా లేదుగా!

  • Mamata Banerjee: “మాజీ సీఎం కాదు”.. మమతా ఎక్స్ బయోలో పొలిటికల్ మెసేజ్..

  • NADA Notice: క్రికెట్ ప్రపంచంలో డోపింగ్ కలకలం.. ఆ ఇద్దరు స్టార్లకు నోటీసులు!

  • Tamil Nadu: కాసేపట్లో వీసీకే ప్రెస్‌మీట్.. విజయ్‌కు మద్దతుపై ఉత్కంఠ

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions