ముగిసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసిన ఆర్సీబీ.. గుజరాత్ లక్ష్యం 198 పరుగులు.. మరో శతకం చేసిన విరాట్ కోహ్లీ.
టాస్ ఓడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తుంది. ఓపెనర్లుగా విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్ వచ్చారు. మొదటి ఓవర్ నుంచే ఈ ఇద్దరు బ్యాటర్లు గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడ్డారు
ఐపీఎల్ 2023 ఎడిషన్ 16లో భాగంగా ఈరోజు ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరుగనుంది. ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్లో గెలిచి ప్లేఆఫ్కి చేరుకునేందుకు గుజరాత్ టైటాన్స్ ట్రై చేస్తుంది.