Haj yatra: ముస్లింలకు ఎంతో పవిత్రమైన ‘‘హజ్ యాత్ర’’కు సంబంధించి భారత్-సౌదీ అరేబియాల మధ్య ‘‘హజ్ ఒప్పందం’’ కుదిరింది. రెండు దేశాల మధ్య ఈ ఒప్పందాన్ని ప్రధాని నరేంద్రమోడీ స్వాగతించారు. ఈ ఒప్పందం ఖరారైన తర్వాత భారతదేశంతో ‘‘పవిత్ర భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం గౌరవంగా భావిస్తున్నాను” అని సౌదీ అరేబియా గురువారం తెలిపింది.
కరోనా మహమ్మారి కారణంగా మరోసారి హజ్ యాత్ర రద్దు చేశారు.. కోవిడ్ ఫస్ట్ వేవ్ సమయంలో.. గత ఏడాది హజ్యాత్రను రద్దు చేసిన ఇండోనేషియా.. ఇప్పుడు సెకండ్ వేవ్ నేపథ్యంలో.. వరుసగా రెండో ఏడాది కూడా రద్దు చేసింది. కోవిడ్ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.. యాత్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది కూడా హజ్ యాత్రకు ప్రభుత్వం అనుమతించడం లేదని మంత్రి యాకుత్ చోలిల్ కౌమాస్ వెల్లడించారు.. సౌదీ అరేబియా సైతం హజ్కు…