Haj yatra: ముస్లింలకు గుడ్ న్యూస్.. ఇండియా-సౌదీల మధ్య ‘‘హజ్ అగ్రిమెంట్’’
- ఈ ఏడాది హజ్ యాత్రకు 1,75,025 మంది..
- భారత్-సౌదీ మధ్య కుదిరిన హజ్ ఒప్పందం..
Haj yatra: ముస్లింలకు ఎంతో పవిత్రమైన ‘‘హజ్ యాత్ర’’కు సంబంధించి భారత్-సౌదీ అరేబియాల మధ్య ‘‘హజ్ ఒప్పందం’’ కుదిరింది. రెండు దేశాల మధ్య ఈ ఒప్పందాన్ని ప్రధాని నరేంద్రమోడీ స్వాగతించారు. ఈ ఒప్పందం ఖరారైన తర్వాత భారతదేశంతో ‘‘పవిత్ర భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం గౌరవంగా భావిస్తున్నాను” అని సౌదీ అరేబియా గురువారం తెలిపింది.
ఈ ఒప్పందం ప్రకారం.. ఈ ఏడాది భారత్ నుంచి 1,75,025 మంది ముస్లింలు హజ్ యాత్ర కోసం మక్కాకు వెళ్తారు. ఈ ఒప్పందంపై మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు, సౌదీ అరేబియా హజ్ ఉమ్రా మంత్రి తౌఫిక్ బిన్ ఫౌజాన్ అల్-రబియా సంతకం చేశారు.
Also Read
- Mamata Banerjee: మోడీ ‘ఝల్మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్
- PM Modi: ఇదే నా చివరి బహిరంగ సభ.. తిరిగి ప్రమాణస్వీకారానికి వస్తా.. బెంగాల్లో మోడీ కీలక ప్రసంగం
- Rajya Sabha: బీజేపీలో ఆప్ ఎంపీల విలీనం.. రాజ్యసభ ఛైర్మన్ ఆమోదం
- Kejriwal: ఆర్ఎస్ఎస్ జడ్జ్ల ముందు హాజరుకాను.. జస్టిస్ స్వర్ణకాంతకు కేజ్రీవాల్ లేఖ
Read Also: Manoj Manchu: సింహం అవ్వాలని ప్రతి ఫ్రాడ్ కుక్కకి ఉంటుంది.. అన్నకు మంచు మనోజ్ షాకింగ్ కౌంటర్
ఈరోజు ఒప్పందాన్ని స్వాగతిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. ‘‘ఈ ఒప్పందాన్ని స్వాగతిస్తున్నాను. ఇది భారత్ నుంచి హజ్ వెళ్లే యాత్రికులకు అద్భుతమైన వార్త, భక్తులకు మెరుగైన తీర్థయాత్ర అనుభవాలను నిర్ధారించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది’’ అని అన్నారు.
హజ్ తీర్థయాత్రను పెంపొందించడానికి మోడీ నిబద్ధతకు సౌదీ అరేబియా మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ఈ పవిత్ర భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం సౌదీ అరేబియా రాజ్యానికి గౌరవం. భారతదేశం మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న యాత్రికులకు రెండు పవిత్ర మసీదులలో సేవ చేయడం, ముస్లింలందరి ఆధ్యాత్మిక ప్రయాణాన్ని సుసంపన్నం చేయడం పట్ల మా శాశ్వత నిబద్ధతను ప్రతిబింబిస్తుంది, ” అని సౌదీ మంత్రి అల్ రుబియా అన్నారు.
తాజావార్తలు
-
Petrol, Diesel Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. అధికారులకు కీలక ఆదేశాలు
-
Mamata Banerjee: మోడీ ‘ఝల్మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్
-
Raja Shivaji: రితేష్-జెనీలియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!
-
Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
-
Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!