మంచిరేవుల ఫామ్ హౌస్ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న గుత్తా సుమన్ కస్టడీ రిపోర్ట్లో సంచలన విషయాలు వెలుగు చూశాయి.. సుమన్ రెండు రోజుల కస్టడీ ముగియడంతో.. ఇవాళ ఉప్పర్ పల్లి కోర్టులో హాజరుపర్చారు పోలీసులు.. దీంతో.. గుత్తా సుమన్ ను మరోసారి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది కోర్టు.. ఆ తర్వాత ఉప్పరపల్లి కోర్టు నుండి చర్లపల్లి జైలుకు తరలించారు నార్సింగ్ పోలీసులు… మరోవైపు.. బెయిల్, కస్టడీ పిటిషన్లపై వాదనలు కొనసాగనున్నాయి.. ఇక, ఫామ్హౌస్…
పెళ్లిళ్లకో.. ఫంక్లన్లకో ఇన్విటేషన్ కార్డులిస్తారు. కానీ! పేకాట రాయుళ్లకు ఇన్విటేషన్ కార్డులు పంపడం ఎక్కడైనా విన్నారా? ఎక్కడో కాదు ఇది మన మహానగరంలోనే జరుగుతోంది. సిటీశివారుల్లోని ఫామ్హౌజ్లను అద్దెకు తీసుకున్న ఓ మాయగాడు.. పేకాట ఆడేందుకు బడాబాబులకు ఇన్విటేషన్ కార్డులు పంపుతున్నాడు. లక్షల్లో ఎంట్రీఫీజును వసూలు చేస్తూ కస్టమర్లకు కావాల్సిన సర్వీసులన్నీ ఇస్తున్నాడు. ఇంతకీ ఆ మాయగాడు ఎవరో తెలుసా? మంచిరేవుల ఫామ్హౌజ్తో గుట్టు రట్టైన గుత్తా సుమన్. ఎంటర్టైన్మెంట్కు భాగ్యనగరంలో కొదవలేదు. డబ్బు ఖర్చు చేసే…
మంచిరేవుల ఫామ్హౌస్ పేకాట కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. ప్రధాన నిందితుడు సుమన్ ను 2 రోజుల కస్టడీకి అప్పగించింది ఉప్పరపల్లి కోర్టు. నేడు, రేపు గుత్తా సుమన్ ను ప్రశ్నించనున్నారు నార్సింగి పోలీసులు. అయితే ఇవాళ పోలీస్ స్టేషన్ కు నాగశౌర్య తండ్రి రవీంద్ర ప్రసాద్ రానున్నారు. ఆ ఫాంహౌస్ రెంటల్ అగ్రిమెంట్లు తేవాలని రవీంద్రకు సూచించారు పోలీసులు. రెంటల్ అగ్రిమెంట్ల ఆధారంగా రవీంద్రను ప్రశ్నించనున్నారు పోలీసులు. అయితే గుత్తా సుమన్ పై ఏపీలో ఉన్న కేసులపై…
ఫాంహౌస్ లో పేకాట స్థావరం ఏర్పాటు చేసిన గుత్తా సుమన్ చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. ఆదివారం రాత్రి 30 మంది నీ అరెస్ట్ చేసారు పోలీసులు. తవ్వే కొద్ది గుత్తా సుమన్ ఆగడాలు బయట పడుతున్నాయి. విదేశీ క్యాసినో నిర్వాహకులతో పరిచయాలు ఉన్నట్లు తెలుస్తుంది. పేకాట ఈవెంట్ కోసం ప్రత్యేక ఆహ్వాన పత్రికలు ఇచ్చినట్లు సమాచారం. మద్యం సరఫరా, అమ్మాయిల సహాయం తో ఈవెంట్ నిర్వహణ… ఒక సిట్టింగ్ కు 25 వేలు రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు…
రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో యువ హీరో నాగశౌర్యకు చెందిన ఓ ఫాంహౌస్లో 30 మంది పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబట్టారు. ఈ కేసులో నిందితులకు ఉప్పరపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. నిందితుల బెయిల్ పిటిషన్ లను కొట్టివేసింది. అయితే పోలీసుల రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు బహిర్గతం అయ్యాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న గుత్తా సుమన్ గత కొన్నేళ్లుగా ప్రైవేట్ క్యాసినో నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. పలు స్టార్ హోటళ్లు, ఫామ్ హౌస్లలో…
యంగ్ హీరో నాగశౌర్య ఫామ్ హౌస్ ప్రముఖుల పేకాటకు అడ్డాగా మారిందంటూ ఈరోజు ఉదయం వచ్చిన వార్త ఆయన అభిమానులకు షాక్ కు గురి చేస్తోంది. నిన్న సాయంత్రం నాగశౌర్య విల్లా పై రైడ్ చేసిన పోలీసులు ఏకంగా ముప్పై మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో గుత్తా సుమన్ కుమార్ అనే వ్యక్తి కీలకంగా మారాడు. ప్రస్తుతం ఈ వ్యవహారంలో విచారణ కొనసాగుతోంది. ఫార్మ్ కేసులో నాగ శౌర్య తండ్రి రవీంద్ర ప్రసాద్ కు నోటీసులు…