Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Government

Government News

    • వాహ‌న‌దారుల‌కు శుభ‌వార్త‌.. డీఎల్‌, ఆర్‌సీ వ్యాలిడిటీ పొడిగింపు
      #జాతీయం

      వాహ‌న‌దారుల‌కు శుభ‌వార్త‌.. డీఎల్‌, ఆర్‌సీ వ్యాలిడిటీ పొడిగింపు

      ఓవైపు క‌రోనా మ‌హ‌మ్మారి.. మ‌రో వైపు లాక్‌డౌన్‌లు, క‌ర్ఫ్యూల నేప‌థ్యంలో.. వాహనదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది కేంద్రం.. డ్రైవింగ్ లైసెన్స్(డీఎల్), రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్(ఆర్‌సీ) వంటి డాక్యుమెంట్ల వ్యాలిడిటీని పొడిగించింది.. గత ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ నాటికి ముగిసిన అన్ని వాహన పత్రాల గడువును గ‌తంలో ఈ నెల 30వ తేదీ వ‌ర‌కు పొడిగించిన కేంద్రం.. ఇవాళ వ్యాలిడిటీని ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు రోడ్డు మ‌రియు రవాణా, రహదారుల…
    • థర్డ్ వే గుబులు..! 2 – 4 వారాల్లోనే-టాస్క్ ఫోర్స్ వార్నింగ్
      #జాతీయం

      థర్డ్ వే గుబులు..! 2 – 4 వారాల్లోనే-టాస్క్ ఫోర్స్ వార్నింగ్

      క‌రోనా మ‌హ‌మ్మారి ఇంకా అత‌లాకుత‌లం చేస్తూనే ఉంది.. ఫ‌స్ట్ వేవ్ లో భారీగా కేసులు న‌మోదు అయ్యి, మృతుల సంఖ్య కూడా పెద్ద సంఖ్య‌లోనే ఉండ‌గా.. ఇక‌, సెండ్ వేవ్ గుబులు పుట్టించింది.. కోవిడ్ బారిన‌ప‌డి ఆస్ప‌త్రికి వెళ్లిన‌వారు తిరిగి వ‌స్తార‌న్న గ్యారెంటీ లేని ప‌రిస్థితి.. రోజుకో రికార్డు సంఖ్య‌లో కేసులు వెలుగు చూస్తే.. మృతుల సంఖ్య కూడా భారీగా న‌మోద‌వుతూ క‌ల‌వ‌రం పుట్టించింది.. ఇక‌, థ‌ర్డ్ వే హెచ్చ‌రిక‌లు భ‌య‌పెడుతోంది.. ఇప్ప‌టి వ‌ర‌కు ఆ మ‌హ‌మ్మారితో…
    • కోవాగ్జిన్ త‌యారీ కోసం ఆవుదూడ‌లు చంపేస్తున్నారు..! కేంద్రం క్లారిటీ
      #Top Story

      కోవాగ్జిన్ త‌యారీ కోసం ఆవుదూడ‌లు చంపేస్తున్నారు..! కేంద్రం క్లారిటీ

      ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోన్న క‌రోనా మ‌హ‌మ్మారికి చెక్ పెట్టేందుకు ఎప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేష‌న్‌.. అయితే, వ్యాక్సిన్ తీసుకుంటే.. ఏదో జ‌రిగిపోతోంద‌ని.. చ‌నిపోతున్నార‌ని.. ఆస్ప‌త్రి పాల‌వుతున్నార‌నే అనేక పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి.. మ‌రోవైపు.. వ్యాక్సినేష‌న్ త‌యారీ విధానంపై కూడా ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు వ‌స్తూనే ఉన్నాయి.. తాజాగా, హైదరాబాద్ కేంద్రంగా వ్యాక్సిన్లు త‌యారు చేస్తున్న భారత్ బయోటెక్ పై కూడా ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.. కోవాగ్జిన్ వ్యాక్సిన్ లో అప్పుడే పుట్టిన లేగదూడ పిల్లల ద్రవాలను వినియోగిస్తున్నట్లు సోషల్ మీడియా…
    • రెండు డోసుల మ‌ధ్య గ్యాప్‌పై కేంద్రం క్లారిటీ..
      #జాతీయం

      రెండు డోసుల మ‌ధ్య గ్యాప్‌పై కేంద్రం క్లారిటీ..

      క‌రోనా మ‌హ‌మ్మారిని క‌ట్ట‌డి చేయ‌డం కోసం దేవ‌శ్యాప్తంగా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం రోజురోజుకూ వేగం పుంజుకుంటుంది.. అయితే, క‌రోనా ఫ‌స్ట్ డోస్‌.. సెకండ్ డోస్‌కు మ‌ధ్య ఉండాల్సిన గ్యాప్‌పై ర‌క‌ర‌కాల క‌థ‌నాలు వ‌స్తున్నాయి.. వైద్య నిపుణులకు కూడా ఎవ‌రి అభిప్రాయాలు వారికి ఉన్నాయి.. ఈ స‌మ‌యంలో.. కొంద‌రికి ఆందోళ‌న‌కు కూడా క‌లుగుతోంది.. దీంతో.. కరోనా డోసుల మధ్య నిడివి గురించి క్లారిటీ ఇచ్చింది కేంద్ర ప్ర‌భుత్వం.. రెండు డోసుల మ‌ధ్య గ్యాప్ గురించి ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని…
    • తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్..
      #ట్రెండింగ్ న్యూస్

      తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్..

      రైతులకు తెలంగాణ శుభవార్త చెప్పింది. ఈ వానాకాలం సాగుకు వచ్చే నెల 15 నుంచి రైతుబంధు సాయం రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. జూన్‌ 25 లోపు రైతుల ఖాతాల్లో నగదు జమను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. పార్ట్‌-బీ నుంచి పార్టీ-ఏ జాబితాలో చేర్చిన భూములకు సైతం ఈసారి రైతుబంధు సాయం వర్తింపజేయనున్నట్లు తెలిపారు. జూన్‌ 10ని కట్టాఫ్‌ తేదీగా నిర్ణయించి రైతుబంధు వర్తింపజేయనున్నట్లు వెల్లడించారు. రైతుబంధు నిధుల విషయంలో…
    • ట్విట్ట‌ర్‌కు కేంద్రం ఫైన‌ల్‌ వార్నింగ్‌..
      #Top Story

      ట్విట్ట‌ర్‌కు కేంద్రం ఫైన‌ల్‌ వార్నింగ్‌..

      భార‌త ప్ర‌భుత్వం.. సోష‌ల్ మీడియా దిగ్గ‌జం ట్విట్ట‌ర్ మ‌ధ్య ఇప్ప‌టికే వారు న‌డుస్తోంది.. తాజాగా, ఆ సంస్థ వ్య‌వ‌హార శైలి మ‌రోసారి భార‌త్‌కు కోపం తెప్పించింది.. దీంతో ఫైన‌ల్ వార్నింగ్ ఇచ్చింది.. కొత్త ఐటీ నిబంధ‌న‌ల‌కు క‌ట్టుబ‌డి ఉండాల్సిందేన‌ని.. లేదంటే చ‌ట్ట‌ప‌ర‌మైన ప‌ర్య‌వ‌సానాల‌ను ఎదుర్కోక‌త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించింది ఐటీ మంత్రిత్వ శాఖ ప్యానెల్…ట్విట్ట‌ర్ వ్య‌వ‌హారంపై సీనియ‌ర్ అధికారుల‌తో కేంద్ర ఎల‌క్ట్రానిక్స్ అండ్‌ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ శాఖా మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ ఉన్న‌త‌స్థాయి స‌మావేశం నిర్వ‌హించారు.. ఆ త‌ర్వాత నోటీసులు…
    • తెలంగాణ స‌ర్కార్‌పై మ‌రోసారి హైకోర్టు ఆగ్ర‌హం
      #తెలంగాణ

      తెలంగాణ స‌ర్కార్‌పై మ‌రోసారి హైకోర్టు ఆగ్ర‌హం

      తెలంగాణ ప్ర‌భుత్వంపై మ‌రోసారి హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.. ప‌బ్లిక్ హెల్త్ డైరెక్ట‌ర్ ఇచ్చిన నివేదిక‌పై న్యాయ‌స్థానం అసంతృప్తి వ్య‌క్తం చేసింది.. తాము ఇచ్చిన ఆదేశాలు పాటించ‌లేద‌న్న కోర్టు.. కోవిడ్ చికిత్స‌ల ధ‌ర‌ల‌పై కొత్త జీవో ఇవ్వ‌లేద‌ని మండిప‌డింది.. తాము అడిగిన ఏ ఒక్క అంశానికి నివేదిక‌లో స‌రైన స‌మాధానంలేద‌ని వ్యాఖ్యానించింది.. ఇక‌, రేపు జ‌రిగే విచార‌ణ‌కు.. హెల్త్ సెక్ర‌ట‌రీ, ప‌బ్లిక్ హెల్త్ డైరెక్ట‌ర్, డీజీపీ.. అంద‌రూ హాజ‌రుకావాల్సిందేన‌ని హైకోర్టు స్ప‌ష్టం చేసింది.. మ‌హారాష్ట్రలో 8 వేల…
    • రాష్ట్రాల‌కు వ్యాక్సిన్ల‌పై కేంద్రం ప్ర‌క‌ట‌న‌
      #జాతీయం

      రాష్ట్రాల‌కు వ్యాక్సిన్ల‌పై కేంద్రం ప్ర‌క‌ట‌న‌

      క‌రోనాకు చెక్ పెట్టేందుకు ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేష‌న్‌.. అయితే, భార‌త్‌లో వ్యాక్సినేష‌న్‌పై గంద‌ర‌గోళం కొన‌సాగుతూనే ఉంది.. దీనికి కార‌ణం.. రాష్ట్రాల ద‌గ్గ‌ర స‌రైన వ్యాక్సిన్ నిల్వ‌లు లేక‌పోవ‌డ‌మే కార‌ణం.. దీంతో.. క్ర‌మంగా కేంద్రంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి రాష్ట్రాలు.. వ్యాక్సిన్ల విష‌యంలో కేంద్రం పాల‌సీని త‌ప్పుబ‌డుతున్నారు. అయితే, ఇప్పటి వరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 22,77,62,450 వ్యాక్సిన్ డోసులు సరఫరా చేసిన‌ట్టు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ ప్ర‌క‌టించింది.. ఇవాళ ఉదయం 8 గంటల వరకు త‌మ ద‌గ్గ‌ర…
    • అనాథ‌లైన చిన్నారుల‌కు రూ.10 ల‌క్ష‌లు.. ఇప్ప‌టికే 78 మందిని గుర్తించిన స‌ర్కార్
      #ఆంధ్రప్రదేశ్

      అనాథ‌లైన చిన్నారుల‌కు రూ.10 ల‌క్ష‌లు.. ఇప్ప‌టికే 78 మందిని గుర్తించిన స‌ర్కార్

      క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా త‌ల్లిదండ్రులను కోల్పో్యి అనాథ‌లుగా మారిన చిన్నారుల‌ను ఆదుకోవ‌డానికి ప్ర‌త్యేక చ‌ర్య‌లు చేప‌ట్టిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం.. వారి పేర్ల‌తో రూ.10 ల‌క్ష‌ల చొప్పున ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది.. ఇక‌, అందులో భాగంగా.. కోవిడ్‌ కారణంగా తల్లిదండ్రులు మరణించి అనాథలైన చిన్నారుల‌ను ఇప్ప‌టి వ‌ర‌కు 78 మందిని గుర్తించారు అధికారులు.. వారిలో ఇప్పటికే 10 మంది పేర్ల‌పై రూ.10 లక్షల చొప్పున డిపాజిట్ కూడా చేశారు.. ఇవాళ క‌రోనా ప‌రిస్థితుల‌పై స‌మీక్ష నిర్వ‌హించిన…
    • ట్విట్టర్‌పై కేంద్రం సీరియస్…
      #జాతీయం

      ట్విట్టర్‌పై కేంద్రం సీరియస్…

      కొత్త నిబంధ‌న‌లు ఇప్పుడు భార‌త ప్ర‌భుత్వం, ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్ట‌ర్ మ‌ధ్య వివాదానికి దారి తీశాయి.. ఇక‌, భావ ప్రకటనా స్వేచ్ఛకు ప్రమాదం వుందన్నట్విట్ట‌ర్ చేసిన వ్యాఖ్య‌ల‌ను మ‌రింత దుమారాన్నే రేపుతున్నాయి.. దీనిపై కేంద్ర ఐటీశాఖ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.. ట్విట్ట‌ర్ వ్యాఖ్యలను ఖండించిన కేంద్రం.. ఇది, ట్విట్టర్ బెదిరింపు వ్యూహాలతో కూడిన నిరాధార ఆరోపణలుగా ఐటీ శాఖ వ్యాఖ్యానించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి.. ఇప్పుడు ట్విట్ట‌ర్ పాఠాలు నేర్పుతోందని ఫైర్ అయ్యింది…
    ←1…13141516→

తాజావార్తలు

  • Chairmans Desk: ఇరాన్ యుద్ధంతో గల్ఫ్ కు కలిగిన నష్టమేంటి..? అమెరికా స్నేహం ఎలా కొంప ముంచింది.?

  • Ustaad Bhagat Singh : పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టికెట్ ధరలు పెంపు లేదు.!

  • Cyber Crime : ‘స్టాక్ మార్కెట్ మాయ’ ఒక్క క్లిక్‌తో 24 లక్షలు ఫట్..!

  • Off The Record: పవన్‌ కల్యాణ్‌ మనసు మార్చుకున్నారా..? రీ థింకింగ్‌లో పడ్డారా..?

  • RRB Jobs: రైల్వే శాఖలో 11,127 ఉద్యోగాలు.. మే 15 నుంచి దరఖాస్తులు..

ట్రెండింగ్‌

  • Spiritual Tips : పచ్చ కర్పూరం ఇలా వాడితే..? ఇంట్లో నెగటివ్ ఎనర్జీ మాయం.!

  • Gond Katira Summer Drinks: వేసవిలో ఈ డ్రింక్ తాగారా..? శరీరం ఐస్‌లా చల్లబడుతుంది.!

  • Yash Dayal Wife: వివాదాల మధ్యే సీక్రెట్‌గా యశ్ దయాల్ పెళ్లి.. ఎవరీ శ్వేత పుండిర్?

  • Vaibhav Sooryavanshi: “వీడియో గేమ్ లా క్రికెట్ ఆడుతున్నాడు”.. వైభవ్ సూర్యవంశీపై సంజూ శాంసన్ సెటైర్.. వీడియో వైరల్

  • Summer Sleep Tips : రాత్రి ఉక్కపోతతో నిద్ర పట్టడంలేదా..? ఈ చిట్కాలతో హాయిగా నిద్రపోండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions