Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Government

Government News

    • బీఎస్‌ఎఫ్‌కు అధికారాల పెంపుపై వివాదం.. పంజాబ్‌ అభ్యంతరం..
      #జాతీయం

      బీఎస్‌ఎఫ్‌కు అధికారాల పెంపుపై వివాదం.. పంజాబ్‌ అభ్యంతరం..

      సరిహద్దు భద్రతాదళం అధికారాలను పెంచుతూ కేంద్రహోంశాఖ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. బంగ్లాదేశ్, పాకిస్థాన్ తో అంతర్జాతీయ సరిహద్దుల నుంచి మూడు రాష్ట్రాల్లో 50 కిలోమీటర్లు లోపలి వరకు తనిఖీలు, అరెస్టులు, నిర్బంధం చేసే అధికారాలను బీఎస్‌ఎఫ్‌కు ఇస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ సరిహద్దుల నుంచి 15 కిలోమీటర్ల వరకు మాత్రమే బీఎస్‌ఎఫ్‌కు తనిఖీలు, అరెస్టులు చేసే అధికారముంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం సమాఖ్య స్పూర్తికి విరుద్ధం అంటూ పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జిత్…
    • బొగ్గు గనులు.. సింగరేణికి కేంద్రం షాక్..
      #తెలంగాణ

      బొగ్గు గనులు.. సింగరేణికి కేంద్రం షాక్..

      దేశవ్యాప్తంగా విద్యుత్‌కు భారీగా డిమాండ్ పెరిగిన తరుణంలో.. బొగ్గు తవ్వకాలను పెంచే దిశగా కేంద్రం చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా మంగళవారం దేశవ్యాప్తంగా 88 బ్లాకుల వేలంపై ప్రకటన విడుదల చేసింది. కోల్‌మైన్స్‌ స్పెషల్‌ ప్రొవిజన్స్‌ యాక్టు-2015, మైన్స్‌, మినరల్స్‌ యాక్టు-1957 ప్రకారం వేలం వేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఝార్ఖండ్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, బెంగాల్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌, అస్సాం రాష్ట్రాల్లోని బ్లాకులతో పాటు తెలంగాణకు చెందిన నాలుగు గనులు వీటిలో ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం…
    • టాటా చేతికి ఎయిరిండియా.. టెన్షన్‌లో ఉన్న ఉద్యోగులకు క్లారిటీ..
      #బిజినెస్‌

      టాటా చేతికి ఎయిరిండియా.. టెన్షన్‌లో ఉన్న ఉద్యోగులకు క్లారిటీ..

      రూ.18 వేల కోట్ల ఓపెన్‌ బిడ్‌తో ఎయిరిండియాను సొంతం చేసుకుంది టాటా సన్స్.. దీంతో 68 ఏళ్ల తర్వాత తిరిగి ఎయిరిండియా.. టాటాల చేతిలోకి వెళ్లినట్టు అయ్యింది.. డిసెంబర్‌ నుంచి టాటాల చేతిలోకి వెళ్లిపోనుంది ఎయిరిండియా.. అయితే, టాటాల చేతికి సంస్థ వెళ్లిపోతుండడంతో.. అసలు ఎయిరిండియాలో పనిచేస్తున్న ఉద్యోగుల పరిస్థితి ఏంటి? అనే ఆందోళన ఉద్యోగుల్లో మొదలైంది.. దీనిపై క్లారిటీ కూడా ఇచ్చారు.. ఏఐలో ప‌ని చేస్తున్న ఉద్యోగుల‌ను ఏడాది పాటు అలాగే కొనసాగించనుంది టాటా గ్రూప్..…
    • ఈ 3 నెలలు జాగ్రత్త.. లేకపోతే అంతే-ఆరోగ్యశాఖ హెచ్చరిక
      #Top Story

      ఈ 3 నెలలు జాగ్రత్త.. లేకపోతే అంతే-ఆరోగ్యశాఖ హెచ్చరిక

      కరోనా మహమ్మారి కేసులు ఇంకా పెద్ద సంఖ్యలోనే వెలుగు చూస్తున్నాయి.. ఫస్ట్‌ వేవ్‌ కంటే.. సెకండ్‌ వేవ్‌లో పెద్ద సంఖ్యలో కేసులు నమోదు అవ్వడమే కాదు.. మృతుల సంఖ్య కూడా పెరిగిపోయింది.. అయితే, దీనికి కారణం.. ఫస్ట్‌ వేవ్‌ కేసులు కాస్త తగ్గుముఖం పట్టిన తర్వాత.. ప్రజలు లైట్‌గా తీసుకోవడమే కారణం అని పలు సందర్భాల్లో నిపుణులు చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు సెకండ్‌ వేవ్‌ కేసులు తగ్గుతూ వస్తున్నా.. ఇంకా భారీగానే కేసులు నమోదు అవుతున్నాయి.. ఈ…
    • తాలిబ‌న్ ప్రభుత్వంలో అన్ని వ‌ర్గాల‌కు అంటే అర్ధం ఇదే… తాలిబ‌న్ ఫైవ్‌కు చోటు…
      #Top Story

      తాలిబ‌న్ ప్రభుత్వంలో అన్ని వ‌ర్గాల‌కు అంటే అర్ధం ఇదే… తాలిబ‌న్ ఫైవ్‌కు చోటు…

      తాలిబ‌న్ల ప్ర‌భుత్వం ఆఫ్ఘ‌నిస్తాన్‌లో కొలువుదీరింది.  స‌మ్మిళిత ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తామ‌ని, అంద‌రిని స‌మానంగా గౌర‌విస్తామ‌ని తాలిబ‌న్లు ప్ర‌క‌టించారు.  అయితే, ప్ర‌భుత్వం ఏర్పాటు విష‌యంలో తాలిబ‌న్లు చెప్పింది ఒక‌టి చేసింది ఒక‌టిగా మారింది.  తాలిబ‌న్ ప్ర‌భుత్వంలో అన్ని వ‌ర్గాల‌కు చోటు క‌ల్పిస్తామ‌ని చెప్పారు.  అన్ని వ‌ర్గాల‌కు అంటే ఉగ్ర‌వాదులు, కిడ్నాపులు చేసిన వారు, హ‌త్య‌లు చేసిన‌వారు అని అర్ధం కాబోలు.  అందుకే ఆ ప్ర‌భుత్వంలో తాలిబ‌న్ ఫైవ్‌కు చోటు క‌ల్పించింది.  ఉగ్ర‌వాద నేర చ‌రిత క‌లిగిన అబ్దుల్ హ‌క్…
    • గుడ్‌న్యూస్‌.. వారికి ఒక్క డోసు వ్యాక్సిన్‌ చాలు..!
      #Top Story

      గుడ్‌న్యూస్‌.. వారికి ఒక్క డోసు వ్యాక్సిన్‌ చాలు..!

      కరోనా మహమ్మారికి వ్యాక్సిన్‌తో చెక్‌ పెట్టే ప్రక్రియ కొనసాగుతోంది.. సాధ్యమైనంత త్వరగా వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలన్న ప్రణాళికలతో ముందుకు వెళ్తోన్న ప్రభుత్వం.. వ్యాక్సిన్ల కొరతకు తీర్చేందుకు స్వదేశీ వ్యాక్సిన్లకు తోడు విదేశీ వ్యాక్సిన్లకు కూడా అనుమతి ఇస్తూ వస్తోంది.. ఇక, ఈ నేపథ్యంలో క‌రోనా బారిన ప‌డి కోలుకున్న వాళ్లకు ఐసీఎంఆర్ అధ్యయ‌నం ఓ గుడ్‌న్యూస్ చెప్పింది.. ఇప్పటికే కోవిడ్‌ సోకినవాళ్లు కోవాగ్జిన్.. వ్యాక్సిన్ ఒక్క డోసు తీసుకున్నా చాలని చెబుతోంది ఐసీఎంఆర్.. కోవిడ్‌ సోకని వాళ్లు…
    • ‘పెగాసస్’ సెగలు.. రూ. 133 కోట్లు వృథా..!
      #Top Story

      ‘పెగాసస్’ సెగలు.. రూ. 133 కోట్లు వృథా..!

      పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలను కుదిపేస్తున్న అంశం పెగాసస్‌… ఉభయసభల్లోనూ ఇదే వ్యవహారం రభస సృష్టిస్తోంది… పెగాసస్ వ్యవహారంపై ప్రభుత్వం చర్చించాల్సిందేనంటూ 9 రోజులుగా ప్రతిపక్షాలు ఉభయ సభలనూ స్తంభింపజేస్తున్నాయి. అలాగే 50 పని గంటల్లో 40 పనిగంటలను సభ కోల్పోయిందని అధికారికంగా ప్రకటించారు. పార్లమెంట్ సమావేశాలకు జరిగిన అవాంతరాల వల్ల 133 కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అయినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.. అయితే, ప్రతిష్ఠంభన తొలగిపోయేందుకు ఏమాత్రం సూచనలు కూడా కనిపించడంలేదు.. పెగసస్ వివాదం కారణంగా,…
    • వ్యాక్సిన్ తీసుకున్న‌వారిలోనే 75శాతం పాజిటివ్ కేసులు..!
      #అంతర్జాతీయం

      వ్యాక్సిన్ తీసుకున్న‌వారిలోనే 75శాతం పాజిటివ్ కేసులు..!

      క‌రోనా మ‌హ‌మ్మారిపై విజ‌యం సాధించ‌డానికి ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేష‌న్‌.. క్ర‌మంగా వ్యాక్సిన్ తీసుకోవ‌డానికి ప్ర‌జ‌లు మొగ్గుచూపుతున్నారు.. మొద‌ట‌ల్లో కొన్ని అపోహ‌లు ఉన్నా.. ప్ర‌భుత్వం అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌డంతో ప్ర‌జ‌లు వ్యాక్సిన్ కోసం పోటీప‌డే ప‌రిస్థితి వ‌చ్చింది. అయితే, గ‌త 4 వారాల్లో సింగ‌పూర్‌లో న‌మోదైన మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల్లో 75 శాతం కేసులు వ్యాక్సిన్ తీసుకున్నవారిలో న‌మోద‌య్యాయ‌ని ప్ర‌భుత్వ గ‌ణాంకాలు వెల్ల‌డించాయి. సింగ‌పూర్ సిటీలో ముమ్మ‌రంగా వ్యాక్సినేష‌న్ చేప‌ట్ట‌డంతో టీకాలు తీసుకోని వారిసంఖ్య ప‌రిమితంగా…
    • తెరచుకున్న అయ్యప్ప ఆలయం.. 5 రోజులు ప్రత్యేక పూలు..
      #జాతీయం

      తెరచుకున్న అయ్యప్ప ఆలయం.. 5 రోజులు ప్రత్యేక పూలు..

      శబరిమలలోని అయ్యప్ప ఆలయం తెరుచుకుంది.. మలయాళ నెల కర్కిదకమ్‌ మాసపూజ సందర్భంగా ఆలయాన్ని తెరిచారు పూజారులు.. ఐదు రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.. ఈ ప్రత్యేక పూజలకు భక్తులకు అనుమతి ఇచ్చినా.. కొన్ని షరతులు విధించారు.. నిన్న సాయంత్రం ఆలయాన్ని తెరిచిన పూజారులు.. ఇవాళ ఉదయం నుంచి భక్తులను అనుమతి ఇస్తున్నారు.. కరోనా భయాలు వెంటాడుతుండడంతో.. ముందుగానే బుక్‌ చేసుకున్న 5 వేల మంది భక్తులను మాత్రమే అనుమతిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.. కరోనా సెకండ్‌ వేవ్‌…
    • భారత్‌లో మోడెర్నా వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగం..
      #జాతీయం

      భారత్‌లో మోడెర్నా వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగం..

      కరోనాకు చెక్‌పెట్టేందుకు ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్‌.. భారత్‌లో వ్యాక్సినేషన్‌ను మరింత విస్తృతం చేసేందుకు విదేశీ వ్యాక్సిన్లకు సైతం అనుమతులు ఇస్తూ వస్తోంది భారత్.. ఇప్పటికే స్వదేశంలో తయారైన కోవాగ్జిన్, కోవిషీల్డ్ అందుబాటులో ఉండగా.. రష్యా తయారు చేసిన స్పూత్నిక్‌ వీకు కూడా గ్రీన్ సిగ్నల్ రాగా.. తాజాగా.. అమెరికా కంపెనీ మోడెర్నా త‌యారు చేసిన వ్యాక్సిన్ దిగుమ‌తితో పాటు అత్యవ‌స‌ర వినియోగానికి డ్రగ్స్ కంట్రోల‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి ఇచ్చింది.. మోడెర్నా వ్యాక్సిన్‌ను…
    ←1…1213141516→

తాజావార్తలు

  • Chairmans Desk: ఇరాన్ యుద్ధంతో గల్ఫ్ కు కలిగిన నష్టమేంటి..? అమెరికా స్నేహం ఎలా కొంప ముంచింది.?

  • Ustaad Bhagat Singh : పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టికెట్ ధరలు పెంపు లేదు.!

  • Cyber Crime : ‘స్టాక్ మార్కెట్ మాయ’ ఒక్క క్లిక్‌తో 24 లక్షలు ఫట్..!

  • Off The Record: పవన్‌ కల్యాణ్‌ మనసు మార్చుకున్నారా..? రీ థింకింగ్‌లో పడ్డారా..?

  • RRB Jobs: రైల్వే శాఖలో 11,127 ఉద్యోగాలు.. మే 15 నుంచి దరఖాస్తులు..

ట్రెండింగ్‌

  • Spiritual Tips : పచ్చ కర్పూరం ఇలా వాడితే..? ఇంట్లో నెగటివ్ ఎనర్జీ మాయం.!

  • Gond Katira Summer Drinks: వేసవిలో ఈ డ్రింక్ తాగారా..? శరీరం ఐస్‌లా చల్లబడుతుంది.!

  • Yash Dayal Wife: వివాదాల మధ్యే సీక్రెట్‌గా యశ్ దయాల్ పెళ్లి.. ఎవరీ శ్వేత పుండిర్?

  • Vaibhav Sooryavanshi: “వీడియో గేమ్ లా క్రికెట్ ఆడుతున్నాడు”.. వైభవ్ సూర్యవంశీపై సంజూ శాంసన్ సెటైర్.. వీడియో వైరల్

  • Summer Sleep Tips : రాత్రి ఉక్కపోతతో నిద్ర పట్టడంలేదా..? ఈ చిట్కాలతో హాయిగా నిద్రపోండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions