Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News The Government Has Identified 78 Children Orphaned By Covid 19 In Andhra Pradesh

అనాథ‌లైన చిన్నారుల‌కు రూ.10 ల‌క్ష‌లు.. ఇప్ప‌టికే 78 మందిని గుర్తించిన స‌ర్కార్

Published Date :May 28, 2021 , 10:00 pm
By Sudhakar Ravula
అనాథ‌లైన చిన్నారుల‌కు రూ.10 ల‌క్ష‌లు.. ఇప్ప‌టికే 78 మందిని గుర్తించిన స‌ర్కార్
  • Follow Us :
  • google news
  • dailyhunt

క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా త‌ల్లిదండ్రులను కోల్పో్యి అనాథ‌లుగా మారిన చిన్నారుల‌ను ఆదుకోవ‌డానికి ప్ర‌త్యేక చ‌ర్య‌లు చేప‌ట్టిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం.. వారి పేర్ల‌తో రూ.10 ల‌క్ష‌ల చొప్పున ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది.. ఇక‌, అందులో భాగంగా.. కోవిడ్‌ కారణంగా తల్లిదండ్రులు మరణించి అనాథలైన చిన్నారుల‌ను ఇప్ప‌టి వ‌ర‌కు 78 మందిని గుర్తించారు అధికారులు.. వారిలో ఇప్పటికే 10 మంది పేర్ల‌పై రూ.10 లక్షల చొప్పున డిపాజిట్ కూడా చేశారు.. ఇవాళ క‌రోనా ప‌రిస్థితుల‌పై స‌మీక్ష నిర్వ‌హించిన ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి.. ఈ సంద‌ర్భంగా.. ప్రభుత్వం ఇచ్చిన డబ్బును సరైన స్కీంలో డిపాజిట్‌ అయ్యేలా చూడాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.. వివిధ సంస్థల పాలసీలను పరిశీలించి అందులో ఆ డబ్బును డిపాజిట్‌ చేయాలని నిర్దేశించారు.. మ‌రోవైపు.. ఇంకా క‌రోనా కేసులు భారీగా న‌మోదు అవుతున్నాయి.. తాజా బులెటిన్ ప్ర‌కారం.. ఏపీలో గ‌త 24 గంట‌ల్లో 14,429 కొత్త కరోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా.. 103 మంది మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 78 children orphaned
  • Andhra Pradesh
  • AP Government
  • children
  • covid-19

తాజావార్తలు

  • Israel – Iran War Live Updates: అమెరికా ఎంబసీపై ఇరాన్ డ్రోన్ల దాడి..

  • Daily Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు తప్పవు!

  • NANI : చిన్న పిల్లలే కాదు.. లేడీ ఫ్యాన్స్‌కు దూరం అయిన నేచురల్ స్టార్

  • Tumbbad-2 :తుంబాడ్ 2 లో సెన్సేషనల్ యాక్టర్..

  • Tollywood February Box Office Report : ఫిబ్రవరిలో పరాజయాల పరంపర.. ఆదుకోని శ్రీ విష్ణు..

ట్రెండింగ్‌

  • 40 గంటల బ్యాటరీ, Dolby Head Tracking సపోర్ట్.. Moto Buds 2 సిరీస్ లాంచ్! ధర ఎంతంటే?

  • క్వాడ్ కర్వ్ డిజైన్, మిలిటరీ గ్రేడ్ మన్నిక, ప్రీమియం లుక్ లో Motorola Edge 70 Fusion.. ఫీచర్స్ ఇవే!

  • MWC వేదికగా 24K గోల్డ్ లోగోతో ప్రత్యేక ఎడిషన్ ‘Motorola Razr Fold’ ఫోన్ లాంచ్..!

  • Sanju Samson: ఓపెనర్‌గా రోహిత్ శర్మ ఫెయిల్.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!

  • 64 MP+50 MP+50 MP కెమెరాలు, IP69 రేటింగ్, 8.75mm మందంతో Honor Magic V6 లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions