నేను శైలజ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన ముద్దుగుమ్మ కీర్తి సురేష్. మొదటి చిత్రంతోనే హిట్ అందుకున్న అమ్మడు మహానటి చిత్రంతో నేషనల్ అవార్డు అందుకొని ప్రేక్షకుల హృదయాల్లో స్తానం సంపాదించుకొంది. ఇక ఈ సినిమా తర్వాత కీర్తి లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. కానీ, అవేమి బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా విజయాన్ని అందుకోలేదు. ఇక తాజాగా కీర్తి ప్రధాన పాత్రలో నటించిన గుడ్ లక్ సఖి కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిన…
ప్రముఖ హాస్యనటుడు రాహుల్ రామకృష్ణ ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడు. 2022 తర్వాత ఇక సినిమాలో నటించనంటూ ట్వీట్ చేశాడు. ‘ఈ యేడాదే చివరిది. ఇకపై సినిమాలు చేయను. నటనను నేను పట్టించుకోవడంలేదు, మీరూ పట్టించుకోకండీ’ అంటూ అతను చేసిన ట్వీట్ ఇప్పుడు రకరకాల చర్చలకు దారితీస్తోంది. రాహుల్ రామకృష్ణ శుక్రవారం రాత్రి పెట్టిన ఈ ట్వీట్ చూసి నెటిజన్లు కామెడీ చేయడం మొదలు పెట్టారు. ‘ఇది ఎన్నో రౌండ్?’ అని కొందరు అడుగుతుంటే, ‘వర్మలా ఓడ్కా…
సౌత్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ “గుడ్ లక్ సఖి” చిత్రంతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోవడం లేదు. దీంతో తెలుగులో ‘మహానటి’ తర్వాత కీర్తికి బ్లాక్బస్టర్ లేదని ఆమె అభిమానులు నిరాశకు గురవుతున్నారు. ఇదిలా ఉంటే ‘ఐరన్ లెగ్’ అనే బాధాకరమైన టైటిల్కి తాను కూడా బలి అయ్యానని కీర్తి సురేష్ చెప్పింది. ఆమె కెరీర్ ప్రారంభంలో ఇలా జరిగిందని కీర్తి తాజాగా వెల్లడించింది. Read Also…
జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేశ్ నటించిన ‘గుడ్ లక్ సఖి’ చిత్రం ఎట్టకేలకు విడుదలైంది. గత యేడాదిన్నరగా ఇదిగో అదుగో అంటూ ఊరిస్తూ వచ్చిన ఈ సినిమా మొత్తానికి జనవరి 28న జనం ముందుకు వచ్చింది. జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నగేశ్ కుకునూరు దర్శకత్వంలో సుధీర్ చంద్ర పదిరి నిర్మించిన ఈ సినిమాకు ‘దిల్’ రాజు సమర్పకుడు కావడం విశేషం. తెలంగాణ మారుమూల పల్లెలోని లంబాడీ యువతి సఖి (కీర్తి సురేశ్). ఆమె ఏం…
కీర్తి సురేష్ రాబోయే స్పోర్ట్స్ డ్రామా ‘గుడ్ లక్ సఖి’ ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. నిన్న హైదరాబాద్లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా, వేడుకకు రామ్చరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక దిల్ రాజుతో పాటు దర్శకుడు బుచ్చిబాబు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. Read Also : జైజై చరణ్… జైజై చరణ్… మెగా ఫ్యాన్స్ తో కలిసి ‘సఖి’ సందడి “గుడ్ లక్ సఖి” ప్రీ-రిలీజ్ ఈవెంట్లో…
కీర్తి సురేష్ స్పోర్ట్స్ డ్రామా “గుడ్ లక్ సఖి” ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు నగేష్ కుకునూర్. సుధీర్ చంద్ర నిర్మించిన ఈ స్పోర్ట్స్ డ్రామాకి సెన్సేషనల్ కంపోజర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం, చిరంతన్ దాస్ సినిమాటోగ్రఫీ అందించారు. నిన్న సాయంత్రం హైదరాబాద్లోని హోటల్ పార్క్ హయత్లో చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ జరగగా, ఈ వేడుకకు రామ్చరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. Read Also : “సఖి”తో చరణ్ ‘నాటు’ స్టెప్పులు… కీర్తికి…
నిన్న సాయంత్రం “గుడ్ లక్ సఖి” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరు కావలసిన అనారోగ్యం కారణంగా చిరంజీవి రాలేకపోయారు. ఆయన స్థానంలో రామ్ చరణ్ ఈ వేదికను అలంకరించారు. రామ్ చరణ్ ఈ వేడుకలో మాట్లాడుతూ దర్శకనిర్మాతలను అభినందించారు. ఇక ఈ సినిమాకు చాలా మంది జాతీయ అవార్డు గ్రహీతలు పని చేశారు. కాబట్టి దీనిని చిన్న సినిమా అని పిలవవద్దని అన్నారు. Read Also…
నగేష్ కుకునూర్ దర్శకత్వంలో కీర్తి సురేష్ నటించిన స్పోర్ట్స్ డ్రామా “గుడ్ లక్ సఖి” ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. నిన్న సాయంత్రం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. అనారోగ్యం కారణంగా చిరంజీవి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి రాకపోవడంతో రామ్ చరణ్ ముఖ్య అతిథిగా వచ్చారు. Read Also : తగ్గేదే లే అంటున్న ‘ఖిలాడి’! రామ్ చరణ్ మాట్లాడుతూ ”నేను ముఖ్య అతిథిగా రాలేదు. నేను చిరంజీవిగారి మెసెంజర్…