Yuvaraj Singh: భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ వివాదంలో చిక్కుకున్నాడు. ప్రభుత్వ అనుమతులు లేకుండా గోవాలోని తన ఇంటిని అద్దెకు ఇచ్చేందుకు ఆన్లైన్లో ప్రకటన ఇవ్వడంతో గోవా అధికారులు అతనికి నోటీసులు అందజేశారు.
Somu Veerraju : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి మరో ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది.ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ -2022 అవార్డు తనను వరించింది.
గోవా కేంద్రంగా ఇతర రాష్ట్రాలకు మాదకద్రవ్యాలు సరఫరా చేస్తోన్న కేసులో అరెస్టైన కీలక నిందితుడు ఎడ్విన్ జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యాడు. మత్తుమాఫియా మాదకద్రవ్యాల కేసులో ప్రధాన నిందితుడు ఎడ్విన్ను పోలీసులు అరెస్టుచేసి 10రోజులు గడవముందే బెయిల్పై విడుదల కావడం చర్చనీయాంశంగా మారింది.
Indigo Flight : గోవాలో ఇండిగో విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది… 180 మంది ప్రయాణికులతో హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఉదయం గోవాకు బయల్దేరింది ఇండిగో విమానం.. అయితే.. గోవా ఎయిర్పోర్ట్లో ఇండిగో విమానం ల్యాండ్ అయ్యే సమయంలో.. ఊహించని పరిస్థితి ఎదురైంది.. సడన్గా రన్వే పైకి దూసుకొచ్చింది మరో విమానం.. దీంతో, అప్రమత్తమైన పైలట్… విమానం రన్వేపై ల్యాండైన వెంటనే.. అంటే కేవలం 15 సెకన్లలో మళ్లీ టేకాఫ్ చేశారు.. సెకన్ల…
గోవా భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ హాలిడే గమ్యస్థానాలలో ఒకటిగా ఎందుకు ఉందో అర్థం చేసుకోవడం చాలా సులభం. ఈ ప్రసిద్ధ ప్రదేశాన్ని సందర్శించినప్పుడు ఏమి చేయాలో ఎంచుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే గోవా అద్భుతమైన పర్యాటక ప్రదేశాలకు పెట్టింది పేరు.
Goa hikes excise duty on Beer: ఇండియాలో మంచి టూరిస్ట్ స్పాట్ ఏంటంటే వెంటనే గుర్తుకు వచ్చే ప్లేస్ గోవా. మద్యంతో పాటు అందమైన బీచులను ఎంజాయ్ చేయాలంటే ఎక్కువ మంది గోవాకు వెళ్తుంటారు. ముఖ్యంగా మద్యం ప్రియులకైతే.. గోవా స్వర్గధామం. భారతదేశంలో అతి తక్కువ ధరకు మధ్యం విక్రయించే రాష్ట్రం ఏంటంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు గోవా. ఇదిలా ఉంటే గోవాలో ఇకపై మద్యం తక్కువ ధరకు రాబోదు. ఎందుకంటే అక్కడి ప్రభుత్వం…
తీర రాష్ట్రమైన గోవాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గోవా-కర్ణాటక సరిహద్దులోని పర్యాటక ప్రాంతమైన దూద్సాగర్ జలపాతం వద్ద పెనుప్రమాదం తప్పింది.
కలకు కృషి తోడైతే అద్భుతాలు సృష్టించవచ్చని మరోమారు నిరూపించాడు గోవాకు చెందిన దినసరి కూలీ. ఆయన పెద్దగా ఏమీ చదువుకోలేదు. అయితేనేం.. దివ్యాంగురాలైన తన కుమార్తెకు అన్నం తినిపించేందుకు వాయిస్ కమాండ్తో ఓ రోబోను తయారు చేసి టెక్ దిగ్గజాలను సైతం ఆశ్చర్యపరిచాడు.
గోవాలో హస్తం పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన 8 మంది శాసనసభ్యులు హస్తానికి గుడ్బై చెప్పనున్నారని తెలుస్తోంది. రాష్ట్ర మాజీ సీఎం దిగంబర్ కామత్, ప్రతిపక్ష నేత మైఖేల్ లోబో సహా ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బుధవారం నాడు బీజేపీలో చేరనున్నట్లు గోవా బీజేపీ చీఫ్ సదానంద్ షెట్ తనవాడే తెలిపారు.