Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ యుద్ధంపై మరో ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ఇరాన్ కొత్త నాయకత్వం కాల్పుల విరణమ కోరతూ తమను సంప్రదించిందని, అయితే హార్ముజ్ జలసంధి ప్రపంచ నౌకాయానానికి తిరిగి తెరిచే వరకు అమెరికా ‘‘కాల్పుల విరమణ’’ను పరిగణించదని స్పష్టం చేశారు. ట్రూత్ సోషల్ వేదికగా ఆయన ఓ ప్రకటనలో ఈ విషయాన్ని చెప్పారు. ఇరాన్ పాత నాయకత్వం కన్నా కొత్త వారు తక్కువ తీవ్రవాద భావాలు కలవారని, చాలా తెలివైనవారని…
ఇరాన్ యుద్ధం నెల రోజులుగా కొనసాగుతోంది. అమెరికా ఎగ్జిట్ అవుదామనుకున్నా కుదరటం లేదు. ఇజ్రాయెల్ ఎప్పటికప్పుడు ఉద్రిక్తతల్ని పెంచుతూనే ఉంది. అటు ఇరాన్ ప్రతిఘటన కూడా రోజురోజుకీ మరింతగా బలం పుంజుకుంటోంది. ఇప్పటికే యుద్ధజ్వాలలు ప్రపంచాన్ని చుట్టుముట్టాయి. హర్మూజ్ దిగ్బంధంతో చమురు సంక్షోభం వచ్చింది. ఇప్పుడు కొత్తగా మరో జలసంధినీ మూసేస్తామన్న ఇరాన్ హెచ్చరికలతో ప్రపంచ దేశాలన్నీ హడలిపోతున్నాయి. కొత్తగా ప్రాక్సీ గ్రూపుల ఎంట్రీతో యుద్ధం కొత్త మలుపు తిరగనుందనే చర్చ జరుగుతోంది. నెల రోజుల యుద్ధం…
Petrol, Diesel Prices: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు, హోర్ముజ్ జలసంధి చుట్టూ నెలకొన్న అంతరాయాల ప్రపంచాన్ని ఒక్కసారిగా కుదిపేశాయి. ప్రపంచ చమురు సరఫరాపై ఒత్తిడిని కొనసాగిస్తున్న నేపథ్యంలో పాకిస్థాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. హై-ఆక్టేన్ ఇంధనం ధరను లీటరు ధరను ఏకంగా మూడు రెట్లు పెంచింది. ప్రస్తుతం అక్కడ లీటర్ హై-ఆక్టేన్ పెట్రోల్ ధర రూ. 321.17కు, డీజిల్ ధర రూ. 335.86కు చేరుకుంది. హై-ఆక్టేన్ ఇంధనం అంటే లగ్జరీ కార్లు, స్పోర్ట్స్ బైక్ల వంటి అధిక-కంప్రెషన్ ఇంజిన్లలో…
Petrol Price Hike: ఇజ్రాయెల్, అమెరికా-ఇరాన్ యుద్ధంతో చాలా దేశాలు ఇంధన కొరతను ఎదుర్కొంటున్నాయి.. ఇక, పాకిస్థాన్లో ఇంధన ధరలు భారీగా పెరిగి ప్రజలకు భారంగా మారాయి. ఇటీవల లీటరుకు రూ.55 పెంపుతో పెట్రోల్ ధర రూ.321 దాటగా, డీజిల్ ధర కూడా గణనీయంగా పెరిగింది. ప్రధానమంత్రి షరీఫ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో, ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా విలాసవంతమైన వాహనాల్లో ఉపయోగించే హై-ఆక్టేన్ ఇంధనంపై సుంకాన్ని భారీగా పెంచింది. ఇంతకు ముందు లీటరుకు సుమారు…
Iran warns of attacks on US: ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.. అమెరికాకు ఇదే చివరి వార్నింగ్ అంటూ హెచ్చరికలు జారీ చేసింది.. తమ దేశ మౌలిక సదుపాయాలపై దాడి చేస్తే ఊరుకోమని తేల్చి చెప్పేసింది.. అమెరికా మిత్ర దేశాలపైనా తీవ్ర స్థాయిలో దాడులు చేస్తామని స్పష్టం చేసింది.. ఆయిల్, ఎల్పీజీ, ఎల్ఎన్జీ, ఐటీ, నీటిశుద్ధి కేంద్రాలను ధ్వంసం చేస్తామని ఇరాన్ ప్రకటించడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్ధృతంగా మారింది.
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం యుద్ధ భయాలు, చమురు సరఫరాలో ఆటంకాలు సామాన్యుడిని వణికిస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య నడుస్తున్న గొడవలు, ఎర్ర సముద్రంలో నౌకలపై దాడుల కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడు పెరుగుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఇలాంటి క్లిష్ట సమయంలో చైనాకు చెందిన ‘కార్బోనాలజీ’ అనే కంపెనీ ఒక సంచలన విషయాన్ని వెల్లడించింది. కేవలం గాలి, నీటిని ఉపయోగించి ‘కృత్రిమ ఇంధనాన్ని’ తయారు చేస్తున్నట్లు ప్రకటించింది. టెస్లా మాజీ అధికారి సారథ్యంలో.. ఈ కంపెనీని 2024లో…
Iran War: ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్ అన్ని దేశాలపై కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రపంచ దేశాల ఇంధన భద్రత దెబ్బతింది. ఇజ్రాయిల్, అమెరికా దాడుల తర్వాత ఇరాన్ అత్యంత కీలకమైన ‘‘హార్ముజ్ జలసంధి’’ని మూసేంది. ప్రపంచ ఆయిల్ రవాణాకు అత్యంత కీలకంగా ఉన్న ఈ సముద్ర మార్గాన్ని ఇరాన్ కంట్రోల్ చేస్తోంది.
Iran War: ఇరాన్పై యూఎస్, ఇజ్రాయిల్ విరుచుకుపడుతున్నాయి. ఈ యుద్ధం ప్రారంభమై 10 రోజులు గడిచినా తీవ్రత ఏ మాత్రం తగ్గలేదు. మరోవైపు, ఇరాన్ గల్ఫ్ ప్రాంతంలోని సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, బహ్రైయిన్, సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాలపై దాడులు చేస్తోంది. ఈ దేశాల్లోని చమురు, గ్యాస్ క్షేత్రాలను డ్రోన్లు, మిస్సైళ్లతో దెబ్బకొడుతోంది. ఇదిలా ఉంటే, చమురు రవాణాకు కీలకంగా ఉన్న ‘‘హార్మూజ్ జలసంధి’’ని ఇరాన్ మూసేసింది. దీంతో చాలా దేశాల్లో చమురు సంక్షోభం…