Home
Global Oil Crisis
Global Oil Crisis News
-
Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్ తీరును ఎండగట్టిన ట్రంప్
ఇరాన్-అమెరికా మధ్య మరోసారి యుద్ధం జరగబోతుందా? ఈసారి పరిస్థితులు మరింత చేజారబోతున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. గత కొద్దిరోజులుగా రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతోంది. అయితే శాంతి చర్చలపై మాత్రం పంచాయితీ తెగడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా సోమవారం ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. ఇరాన్పై మండిపడ్డారు. -
PM Modi: పొదుపుగా జీవించండి.. వడోదరలో పౌరులకు మోడీ పిలుపు
పశ్చిమాసియా యుద్ధం ప్రపంచ దేశాల ముఖ చిత్రాన్ని మార్చేశాయి. యుద్ధం కారణంగా చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది. దీంతో పలు దేశాల్లో ఆర్థిక ఇబ్బందులు నెలకొన్నాయి. -
Trump: హార్ముజ్పై ట్రంప్ కఠిన నిర్ణయం.. ప్రపంచ దేశాలు ఆందోళన
ప్రపంచ దేశాలకు డేంజర్ బెల్స్ మోగబోతున్నాయా? ఇరాన్ మరింత ఉక్కిరిబిక్కిరి కాబోతుందా?. చమురు, గ్యాస్ కష్టాలు మరింత తీవ్రం కాబోతున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. -
Russia Oil: భారత్ రష్యా చమురు కొనొచ్చు.. గుడ్ న్యూస్ చెప్పిన అమెరికా..
Russia Oil: ఇరాన్ యుద్ధం ప్రపంచ ఇంధన భద్రతను ప్రశ్నార్థకంగా మార్చింది. ప్రపంచం మొత్తం చమురు సంక్షోభంతో అల్లాడింది. ఇప్పుడు ఇరాన్ ‘‘హార్ముజ్ జలసంధి’’ని తెరుస్తానని చెప్పడంతో చమురు రవాణాకు మార్గం సుగమమైంది. ఇదిలా ఉంటే, అమెరికా మరో గుడ్ న్యూస్ చెప్పింది. రష్యా చమురుపై అమెరికా మరోసారి తాత్కాలిక మినహాయింపు ఇచ్చారు. గతంలో ఇచ్చిన మినహాయింపును పొడగించేది లేదని అమెరికా ట్రెజరీ స్వయంగా చెప్పిన కొన్ని గంటల్లోనే ఈ ప్రకటన వచ్చింది. తాజా నిర్ణయంతో భారత్… -
Fuel Price Hike: యుద్ధం ఎఫెక్ట్.. వరుసగా నాల్గోసారి పెరిగిన పెట్రో ధరలు.. పెట్రోల్పై రూ.17, డీజిల్పై రూ.25 వడ్డింపు
Fuel Price Hike: మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ముఖ్యంగా అమెరికా-ఇరాన్ మధ్య పెరిగిన ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం పొరుగు దేశమైన నేపాల్పై తీవ్రంగా పడుతోంది. ఈ ప్రభావంతో నేపాల్లో ఇంధన ధరలు వరుసగా నాలుగోసారి పెరగడం గమనార్హం. కేవలం రెండు నెలల వ్యవధిలోనే పెట్రోల్, డీజిల్ ధరలు గణనీయంగా పెరిగాయి. తాజా పెంపుతో నేపాల్లో లీటరు పెట్రోల్ ధర రూ.216.50కు చేరగా, డీజిల్ ధర రూ.204.50గా నమోదైంది. ఈసారి పెట్రోల్పై రూ.17, డీజిల్పై రూ.25 పెంపు అమల్లోకి… -
Iran Missile Attack: సౌదీ ‘జీవనాడి’పై క్షిపణి దాడి.. చమురు పైప్లైన్ను దెబ్బతీసిన ఇరాన్!
Iran Missile Attack: మధ్యప్రాచ్య యుద్ధం కాగితాల మీద సద్దుమణుగుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. ఇరాన్, అమెరికాల మధ్య కాల్పుల విరమణ ప్రకటించిన కొన్ని గంటలకే ఇరాన్ యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసే చర్యకు పాల్పడింది. ఇరాన్ సౌదీ అరేబియాకి చెందిన అత్యంత కీలకమైన చమురు పైప్లైన్పై క్షిపణితో దాడి చేసింది. ఈ దాడిలో సౌదీ అరేబియా 'జీవనాడి'గా పరిగణించబడే తూర్పు-పశ్చిమ పైప్లైన్ను లక్ష్యంగా చేసుకుంది. హార్ముజ్ జలసంధి వంటి కీలకమైన సముద్ర… -
Story Board: ఇరాన్ షరతులకి అమెరికా తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?
Story Board: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్…రోజుకో మాట మాట్లాడుతున్నాడు. ఒకవైపు యుద్ధానికి బ్రేకులు అని ప్రకటిస్తాడు…మరోవైపు బాంబుల వర్షం కురిపిస్తాడు. ఇరాన్లోని మౌళిక వసతులను నాశనం చేస్తూనే ఉన్నాడు. యుద్ధాన్ని ముగించాలంటే… చర్చలకు రావాలంటూ…ఇరాన్కు గడువు విధించాడు. ఒక గడువు ముగిసింది. ఇరాన్ తగ్గకపోవడంతో…మరోసారి డెడ్లైన్ పొడిగించాడు. అదే సమయంలో శాంతి ప్రతిపాదనలతో ముందుకొచ్చాడు. ట్రంప్ బెదిరింపులకు టెహ్రాన్ భయపడటం లేదు. ఎన్ని రోజులైనా యుద్ధం చేస్తామని…చర్చలకు వచ్చేది లేదని హెచ్చరిస్తోంది. అమెరికా షరతులకు తలొగ్గేది… -
Pakistan in Crisis: తీవ్ర సంక్షోభంలో పాక్.. నూనె లేదు, పిండి లేదు, కరెంట్ లేదు.. ఇప్పుడు లాక్డౌన్..!
Pakistan in Crisis: తీవ్రమైన సంక్షోభంలో చిక్కుకుపోయింది పాకిస్థాన్.. ఆర్థిక, ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది పాక్. ఇప్పటికే పిండి, నీరు, విద్యుత్ ఇలా ఎన్నో కొరతలతో సతమతమవుతున్న దేశం ఇప్పుడు చమురు కొరతతో మరింత కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో ప్రజల జీవనం కష్టసాధ్యంగా మారింది. పెరుగుతున్న ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం కారణంగా సామాన్య ప్రజలపై భారీ భారం పడుతోంది. ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొనే క్రమంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 7 నుంచి దేశంలోని… -
Iran: ‘‘మా భారత మిత్రులు సురక్షితం, ఆందోళన అవసరం లేదు’’.. ఇరాన్ మెసేజ్..
Iran: ఇజ్రాయిల్, అమెరికా తమపై దాడులు చేసినప్పటికీ, హార్ముజ్ జలసంధి గురించి భారతీయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇరాన్ చెప్పింది. ఫిబ్రవరి 28న యూఎస్, ఇజ్రాయిల్ ఇరాన్పై దాడులు ప్రారంభించాయి. అప్పటి నుంచి యుద్ధం తీవ్ర స్థాయిలో కొనసాగుతూనే ఉంది. -
Donald Trump: అప్పటి వరకు యుద్ధం ఆపేదే లేదు.. ఇరాన్కు ట్రంప్ అల్టిమేటం..
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ యుద్ధంపై మరో ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ఇరాన్ కొత్త నాయకత్వం కాల్పుల విరణమ కోరతూ తమను సంప్రదించిందని, అయితే హార్ముజ్ జలసంధి ప్రపంచ నౌకాయానానికి తిరిగి తెరిచే వరకు అమెరికా ‘‘కాల్పుల విరమణ’’ను పరిగణించదని స్పష్టం చేశారు. ట్రూత్ సోషల్ వేదికగా ఆయన ఓ ప్రకటనలో ఈ విషయాన్ని చెప్పారు. ఇరాన్ పాత నాయకత్వం కన్నా కొత్త వారు తక్కువ తీవ్రవాద భావాలు కలవారని, చాలా తెలివైనవారని…
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!