విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ జర్మనీ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా.. ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్, ఇతర మంత్రులతో వివిధ ద్వైపాక్షిక, ప్రపంచ సమస్యలపై చర్చించారు.
Neeraj Chopra to consult a doctor in Germany: భారత స్టార్ జావెలిన్ త్రోయర్, గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్ 2024లో రజత పతకం సాధించిన విషయం తెలిసిందే. పారిస్ ఒలింపిక్స్ పోటీలు ఆదివారం ముగియగా.. నీరజ్ స్వదేశానికి రాకుండా జర్మనీకి వెళ్లాడు. ఈ విషయాన్ని భారత ఒలింపిక్ అసోసియేషన్ వర్గాలు ధ్రువీకరించాయి. నీరజ్ జర్మనీకి వెళ్లాడని.. కనీసం మరో 45 రోజుల వరకు భారత్కు తిరిగి వచ్చే అవకాశం లేదని అతని…
10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ నుంచి భారత్కు బ్యాడ్ న్యూస్ వచ్చింది. అర్జున్ సింగ్ చీమా, సరబ్జోత్ సింగ్ ఫైనల్స్కు చేరుకోవడంలో విఫలమయ్యారు. ఈ ఈవెంట్లో 33 మంది షూటర్లు పాల్గొన్నారు.
Exploring Europe: ఐరోపా చుట్టేయడానికి ప్లాన్ చేస్తున్నారా.. అయితే మీ సమయం మాత్రం కేవలం వారం రోజులే ఉందా..? అయినా సరే, టెన్షన్ పడాల్సిన అవసరం వద్దు. భారతదేశం నుండి వారం రోజుల్లో సందర్శించడానికి సరైన ఐరోపా దేశాల గురించి ఓ లుక్ వేద్దాం.. దూర ప్రయాణం కాబట్టి, ప్రయాణ సమయాన్ని కూడా గుర్తు పెట్టుకోవాలి. చాలా దూరంగా ఉండే దేశాలను ఎంపిక చేసుకుంటే.. ఎక్కువ సమయం ప్రయాణంలోనే గడిచిపోతుంది. ఐరోపాలోని 26 దేశాలు షెంజెన్ ఒప్పందం…
గ్రూప్ ఆఫ్ సెవెన్ అని కూడా పిలువబడే జి 7 సమ్మిట్, ప్రపంచంలోని ఏడు అతిపెద్ద అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల నాయకుల వార్షిక సమావేశం. ఆర్థిక వృద్ధి, వాణిజ్యం, భద్రత మరియు పర్యావరణ సుస్థిరతతో సహా విస్తృత శ్రేణి ప్రపంచ సమస్యలపై విధానాలను చర్చించడం, ఆపై సమన్వయం చేయడం ఈ శిఖరాగ్ర సమావేశం ముఖ్య ఉద్దేశ్యం. ఈ సదస్సులో పాల్గొన్న జి7 దేశాలు యునైటెడ్ స్టేట్స్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్డమ్…
జర్మనీలో ఒక షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఇస్లాం విమర్శకుడు మైఖేల్ స్టర్జెన్ బెర్గర్ పై ఉన్మాద దాడి చేసిన తర్వాత మాన్హీమ్ లో కత్తితో దాడి చేస్తున్న ఓ కత్తి కలిగి ఉన్న మనిషిని పోలీసులు కాల్చిచంపారు. అందిన నివేదికల ప్రకారం., మైఖేల్ స్టర్జెన్బెర్గర్ అనే ఇస్లాం వ్యతిరేక కార్యకర్త దక్షిణ జర్మనీలోని ఒక నగరంలో యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్ చిత్రీకరణ మధ్యలో ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగింది. Bigg Boss OTT 3: కొత్త…
Prajawal Revanna : జనతాదళ్ (సెక్యులర్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ పలువురు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఈరోజు తెల్లవారుజామున బెంగళూరు చేరుకున్న తర్వాత అరెస్ట్ చేశారు.
Prajwal Revanna: కర్ణాటకలో పాటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సెక్స్ టేపుల కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ జేడీయూ నేత, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ విదేశాల నుంచి భారత్కి వస్తున్నారు.