ప్రముఖ మొబైల్ కంపెనీ వివో ఎప్పటికప్పుడు కొత్త మొబైల్స్ ను మార్కెట్ లో వదులుతుంది.. అందులో ఈ మధ్య వస్తున్నా మొబైల్స్ యూత్ ను బాగా ఆకట్టుకుంటున్నాయి.. సరికొత్త ఫీచర్స్ తో అదిరిపోయే లుక్ లో వస్తున్నాయి.. వివో నుంచి వస్తున్న ప్రతి మొబైల్ కు మార్కెట్ లో మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే.. తాజాగా మరో కొత్త మొబైల్ మార్కెట్ లోకి వచ్చేసింది.. ఆ మొబైల్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. తాజాగా వివో…
Vivo తన కొత్త స్మార్ట్ఫోన్ను ఇండియాలో విడుదల చేసింది. ఈ కంపెనీ Y-సిరీస్లో భాగమైంది. Vivo Y58 5G ఫోన్.. ప్రీమియం వాచ్ వంటి కెమెరా మాడ్యూల్ను కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ బ్యాకప్, సూపర్ క్వాలిటీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ IP64 రేటింగ్తో వస్తుంది. ఈ ఫోన్ లో డ్యూయల్ సిమ్ సపోర్ట్ అందించారు. బ్యాటరీ సామర్ధ్యం 6000mAh ఉంది. ఈ స్మార్ట్ఫోన్ ధర, ఇతర స్పెసిఫికేషన్ల గురించి ఇప్పుడు…
బైక్, స్కూటర్ తయారీదారు టీవీఎస్ (TVS) భారతదేశంలో రేసింగ్ కోసం తన ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్ను పరిచయం చేసింది. ఈ బైక్ పేరు అపాచీ RTE. కొంతమంది భాగస్వాముల సహకారంతో కంపెనీ ఈ బైక్ను తయారు చేసింది. ఇది ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్.. ఈ బైక్ గంటకు 200 కిమీ కంటే ఎక్కువ వేగంతో వెళ్తుంది.
ప్రముఖ మొబైల్ కంపెనీ వన్ ప్లస్ మొబైల్స్ కు యూత్ లో మంచి క్రేజ్ ఉంది.. అదిరిపోయే ఫీచర్స్ తో కొత్త మొబైల్స్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు.. తాజాగా కంపెనీ నుంచి మరో కొత్త మొబైల్ ను మార్కెట్ లో విడుదల చేస్తున్నారు.. వన్ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ లాంచ్ తేదీని కంపెనీ రిలీజ్ చేసింది.. ఈ ఫోన్ ను మార్కెట్ లోకి ఈ నెల 18 న విడుదల చేయబోతున్నారని ప్రకటించారు..…
ఎప్పుడేప్పుడా అని ఎదురుచూస్తున్న వీవో(Vivo) మొట్టమొదటి ఫోల్డబుల్ ఫోన్, X ఫోల్డ్ 3 ప్రో, ఇప్పుడు ఫ్లిప్ కార్టు్ (Flipkart) ఆమెజాన్ (Amazon) లో సేల్ కు అందుబాటులో ఉంది. ఫోల్డబుల్ సెగ్మెంట్లో అత్యంత సన్నగా ఉండే ఈ పరికరం శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 5 మరియు OnePlus Open ఫోన్ లకు పోటీగా ఉంటుంది.
ప్రముఖ మొబైల్ కంపెనీ వివో ఎప్పటికప్పుడు కొత్త మొబైల్ ఫోన్స్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తుంది.. సరికొత్త ఫీచర్స్ తో అదిరిపోయే లుక్ తో వస్తున్నాయి.. తాజాగా మరో స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి తీసుకురాబోతున్నారు.. ఆ ఫోన్ పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం.. వివో వై58 పేరుతో తీసుకొస్తున్న ఈ 5జీ స్మార్ట్ ఫోన్ను జులైలో మార్కెట్ లోకి విడుదల చేసేందుకు చూస్తున్నారు.. అయితే కంపెనీ ఇప్పటి వరకు ఈ ఫోన్ ఫీచర్లకు…
ప్రముఖ ల్యాప్ టాప్ కంపెనీ ఏసర్(Acer).. ALG గేమింగ్ ల్యాప్టాప్ను విడుదల చేసింది. ముఖ్యంగా గేమింగ్ ను దృష్టిలో పెట్టుకొని ఈ ల్యాప్ టాప్ ను లాంచ్ చేసింది. ఇది 16 GB వరకు DDR4 RAM, Nvidia GeForce RTX 3050 GPUతో 12వ జెనరేషన్ ప్రాసెసర్ ను కలిగి ఉంటుంది.
యూత్ కు ఎక్కువగా బైక్స్ అంటే చాలా ఇష్టం.. వారికి నచ్చే విధంగా బైక్ కంపెనీలు అదిరిపోయే ఫీచర్స్ కొత్త బైకులను అందుబాటులోకి తీసుకొని వస్తున్నారు. KTM కంపెనీ కొత్త బైక్ ను లాంఛ్ చేసింది.. సరికొత్త కలర్స్ లో అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తుంది. కేటీఎమ్ 250 డ్యూక్, కేటీఎం 200 డ్యూక్ కోసం కొత్త కలర్ ఆప్షన్లను మార్కెట్ లో వదిలింది.. ఆ బైక్ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ కొత్త బైక్…
ప్రముఖ మొబైల్ కంపెనీ రెడ్ మీ నుంచి సరికొత్త ఫీచర్స్ తో కొత్త మొబైల్స్ వస్తూనే ఉంటాయి.. తాజాగా మరో బడ్జెట్ ఫోన్ ను విడుదల చేశారు.. రెడ్మీ నోట్ 13ఆర్ పేరుతో ఈ ఫోన్ను చైనాలో లాంచ్ చేయగా.. త్వరలోనే ఇండియాలోకి రాబోతుందని తెలుస్తుంది.. ప్రస్తుతం ఈ ఫోన్ ఫీచర్స్, ధర ఆన్లైన్లో విడుదల అయ్యాయి.. వాటి గురించి ఒకసారి తెలుసుకుందాం.. ఈ కొత్త ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.79 ఇంచెస్తో కూడిన డిస్ప్లేను…
చైనీస్ యాజమాన్యంలోని బ్రిటిష్ వాహన తయారీ సంస్థ MG మోటార్స్ భారతదేశంలో అనేక గొప్ప ఫీచర్లతో SUVలు మరియు కార్లను అందిస్తోంది. దేశంలోనే అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారు MG కామెట్ EVని కూడా కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఈ ఎలక్ట్రిక్ కారు ఎవరికి ఉత్తమ ఎంపిక అనేది ఇప్పుడు తెలుసుకుందాం.