కార్తీక మాసం వచ్చిందంటే ఉసిరికి మంచి డిమాండ్ ఉంటుంది.. ప్రస్తుతం వీటికి డిమాండ్ ఎక్కువగా ఉండటం తో రైతులు ఉసిరిని కార్తీకాల్లో కోతకు వచ్చే విధంగా పండిస్తున్నారు.. తెలుగు రాష్ట్రాల్లో అన్నిరకాల నేలలు అనుకూలంగా ఉంటాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉసిరి సాగును రైతులు చేస్తున్నారు.. ఉద్యానవన పంటగా �
ఈ సీజన్ లో అధికంగా సాగు అవుతున్న పంటలలో క్యారెట్ కూడా ఒకటి.. శరీరానికి కావలసిన అన్నీ పోషకాలు మెండుగా ఉంటాయి.. ఆరోగ్యానికి మేలుచేసే ఎన్నో గుణాలు కలిగి వుండటంతో మార్కెట్ మంచి డిమాండ్ ఉంది.. దుంప కూరగాయలను సాగు చేసే రైతులు ఎక్కువగా క్యారెట్ ను సాగు చెయ్యడానికి ఆసక్తి చూపిస్తున్నారు.. ప్రస్తుతం ఈపంట స�
రైతులు ఎక్కువగా పండించే వాణిజ్య పంటలలో పొగాకు కూడా ఒకటి.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఈ పంటను పండిస్తున్నారు.. కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం అధిక దిగుబడిని పొందవచ్చు.. ఈ పంటలో తీసుకోవాల్సిన పూర్తీ విషయాల ను ఇప్పుడు తెలుసుకుందాం..68 జాతులలో, కేవలం రెండు జాతులు, అంటే నికోటియానా టాబాకం మరియ�
మన దేశంలో అధికంగా పండిస్తున్న వాణిజ్య పంటలలో మొక్క జొన్న కూడా ఒకటి.. వర్షాధార పంటగా చెప్పవచ్చు.. ఖరీఫ్, రభీల లో ఈ పంటను ఎక్కువగా పండిస్తున్నారు.మొక్కజొన్న ఆహార పంటగానే గాక, దాణా రూపంలోను, పశువులకు మేతగాను, వివిధ పరిశ్రమల్లో ముడి సరకుగాను, పేలాల పంటగాను, తీపికండె రకంగా, కూరలకు వాడే కూరగాయలాగా కూడా వా�
ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి.. భారీ వర్షాల కారణంగా పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది.. చేతికి వచ్చిన తోట వర్షాలకు నేల రాలుతున్నాయి.. ఇటీవల అల్పపీడనం కారణంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే..కొన్ని పంటలు నీళ్ళు వెళ్ళాక మళ్ళీ మామూలు స్థితికి వస్తాయి.కానీ,కొన్ని పంటలు మాత్ర
సీతాఫలాలు తీసుకోవడం వల్ల కలిగే లాభాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఈ పంటను పండించడానికి రైతులు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. పండుగానే కాక, ఐస్ క్రీంలో మరియు నిత్య పదార్ధంలోను వాడుతున్నారు.. అందుకే ఈ మధుర ఫలానికి ఈమధ్యకాలంలో గిరాకి పెరిగి అందనంత ఎత్తులో ఉంటుంది… ఆంధ్రా, తెలంగా