ఊర్లో ఉంటూనే బాగా సంపాదించాలని అందరు అనుకుంటారు.. ఇలా అయితే ఖర్చులు తక్కువ అని ఆలోచిస్తారు.. అలాంటి వారికోసం అదిరిపోయే బిజినెస్ ఇదే.. ఈ బిజినెస్ ఐడియా ద్వారా మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు. పైగా ఎటువంటి రిస్క్ కూడా ఉండదు. ఇక మరి ఈ బిజినెస్ ఐడియా గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.. పల్లెల్లో ఉండేవాళ్ళు ఉండే వాళ్ళు వ్యవసాయం ద్వారా డబ్బులు బాగా సంపాదించుకోవచ్చు. ఈ ఐడియా ద్వారా కూడా డబ్బులు వస్తాయి. జంతువులని పెంచే…
ఉద్యోగం చేస్తే డబ్బులు సరిపోవడం లేదని చాలా మంది బిజినెస్ లు చెయ్యడానికి ఆసక్తి చూపిస్తున్నారు.. ముఖ్యంగా కొత్త పద్ధతులతో పంటలను పండిస్తూ అధిక లాభాలను పొందుతున్న వారు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నారు.. ఎటువంటి రిస్క్ లేకుండా ఉండే బిజినెస్ ని మీరు ఎంచుకుని వ్యాపారాన్ని కొనసాగిస్తే ఖచ్చితంగా లక్షల్లో లాభాలు వస్తాయి. చందనం కి ఉన్న డిమాండ్ ఇంతా అంతా కాదు. చందనం తో లక్షల్లో ఆదాయాన్ని మనం సంపాదించుకోవచ్చు చందనంతో ఎన్నో రకాల…
యువత వ్యవసాయం చెయ్యడం వైపు మొగ్గు చూపిస్తున్నారు.. ఈ మధ్య ఎక్కువ మంది అరుదైన పంటలను పండిస్తూ అధిక లాభాలాను పొందుతూన్నాడు.. ఆదాయాన్ని ఇచ్చే పంటల విషయానికొస్తే స్ట్రాబెర్రీ పంట మంచి ఆదాయం..తక్కువ పెట్టుబడి పెడితే లక్షల్లో ఆదాయం వస్తుంది..ఈ రైతు తాను ఎంతో కాలంగా పండిస్తున్న గోధుమ పంటకు బదులు స్ట్రాబెర్రీని సాగు చేశాడు.. నెలకు లక్షల ఆదాయాన్ని పొందుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు రైతు.. వివరాల్లోకి వెళితే.. జమ్మూ కాశ్మిర్ కు చెందిన రైతు…
ప్రస్తుతం ఉద్యోగం చేసేవారి కంటే వ్యాపారం చేసేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది.. యువత ఈ మధ్య వ్యాపారం చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అందులోనూ వ్యవసాయం చెయ్యడానికి ఎక్కువగా ముందుకు వస్తున్నారు..రైతులకు మంచి లాభాలను అందిస్తుంది..అదే వెల్లుల్లి సాగు..అద్భుతమైన లాభాలు వస్తాయి. చాలా మంది రైతులు ఈ పంటను పండిస్తూ.. లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. మొదటి పంటలోనే.. అంటే ఆరు నెలల సమయంలోనే లక్షల ఆదాయాన్ని పొందుతూన్నారు.. వెల్లుల్లి వాణిజ్య పంట.. దీనికి మార్కెట్ లో ఎప్పుడూ…
గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ పెట్టుబడితో చేసే బిజినెస్ అంటే వ్యవసాయమే.. రైతులకు సిరులు కురిపించే పంటలు కూడా కొన్ని ఉన్నాయి.. వాటితో లక్షలు సంపాదిస్తున్న రైతులు కూడా ఉన్నారు.. సంప్రదాయ పంటలు కాకుండా వాణిజ్య పంటలు పండిస్తే మంచి లాభాలు వస్తాయి. అలాంటి వాటిలో నిమ్మగడ్డి కూడా ఒకటి. నిమ్మగడ్డి సాగుచేస్తూ.. ఎంతో మంది రైతులు లక్షలు సంపాదిస్తున్నారు..అతి తక్కువ పెట్టుబడితో కళ్ళు చెదిరె లాభాలను పొందవచ్చు… అదేలానో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ నిమ్మగడ్డి తో నూనెను…
ప్రస్తుతం చలికాలం మొదలైంది.. ఈ కాలంలో కొన్ని కూరగాయలను పండించడం అనుకూలమైనది.. ఈ కాలంలో ముఖ్యంగా దుంపజాతి కూరగాయలు, క్యాబేజీ, కాలీఫ్లవర్ , టమాట, మిరప, వంట వంటి పంటలను సాగుకు అనుకూలంగా ఉంటాయి. రైతులకు అధిక ఆదాయాన్ని సమకూరుస్తాయి.. ఇకపోతే ఈ సీజన్ లోనే దిగుబడులు ఎక్కువగా పొందవచ్చునని నిపుణులు చెబుతున్నారు.. ఈ కాలంలో చీడ, పీడలను తట్టుకొనే కూరగాయల విత్తనాలను ఎంపిక చేసుకోవాలి.. అప్పుడే తెగుళ్ల నుంచి బయటపడారు.. ఇక రబీలో చలి ఎక్కువగా…
Kundru Cultivation: బీహార్లోని రైతులు ఇప్పుడు హార్టికల్చర్లో ప్రతిరోజూ కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా పచ్చి కూరగాయలను సాగు చేస్తున్నారు. దీంతో రైతుల ఆదాయం పెరిగింది. రాష్ట్రంలో వందలాది మంది రైతులు కూరగాయలు అమ్ముకుని మంచి ఆదాయాన్ని పొందుతున్నారు.
యువ రైతులు చేస్తున్న వ్యవసాయానికి మంత్రి నిరంజన్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ వ్యవసాయమే ప్రపంచానికి దిక్సూచి.. వ్యవసాయ రంగం సుభిక్షంగా ఉంటేనే ఈ ప్రపంచం సురక్షితంగా ఉంటుంది అని అన్నారు. పంట సాగుకు దూరమవుతున్న యువత మీలాంటి వారిని చూసి మళ్లీ వ్యవసాయాన్ని ప్రేమించాలి.. మట్టి పరిమళాన్ని ఆస్వాదించాలి అని ఆయన పేర్కొన్నారు.
మామూలు తినే అరటి పండ్ల కన్నా ఎక్కువగా కూర అరటి పండ్లకు మంచి డిమాండ్ ఉంటుంది.. కూర అరటితోనే రైతులు మంచి దిగుబడులు పొందగలుగుతున్నారని వ్యవసాయ నిపుణులు అంటున్నారు. అంచనాకు మించిన దిగుబడి, ఆదాయం వస్తుండటంతో ఈ సాగు ఉత్తమం అని సూచిస్తున్నారు… కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా వీటిని పండిస్తారు.. ఈ పంట గురించి మరిన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ పంట సాగుకు రూ.50 వేలకు మించని పెట్టుబడి. ప్రతీ ఏటా ఎకరాకు రూ.2 లక్షలకు…
దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో చేపల పెంపకం మంచి ఆదాయ వనరుగా మారింది. పెద్ద సంఖ్యలో గ్రామస్తులు చేపల పెంపకం ద్వారా తమ ఆదాయాన్ని పెంచుకుంటున్నారు. మధ్యప్రదేశ్ లోని నర్సింగపూర్ జిల్లా జమునియాకు చెందిన చింటూ సింగ్ సిలావత్ తన పొలంలో చేపల పెంపకం చేస్తూ ఏటా రూ.2.50 లక్షల వరకు మంచి లాభం పొందుతున్నాడు.