Fish Farming: చెరువు లేకుండా చేపల పెంపకం.. లక్షల్లో ఆదాయం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fish Farming: దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో చేపల పెంపకం మంచి ఆదాయ వనరుగా మారింది. పెద్ద సంఖ్యలో గ్రామస్తులు చేపల పెంపకం ద్వారా తమ ఆదాయాన్ని పెంచుకుంటున్నారు. మధ్యప్రదేశ్ లోని నర్సింగపూర్ జిల్లా జమునియాకు చెందిన చింటూ సింగ్ సిలావత్ తన పొలంలో చేపల పెంపకం చేస్తూ ఏటా రూ.2.50 లక్షల వరకు మంచి లాభం పొందుతున్నాడు. చింటూ సింగ్ సిలావత్ గతంలో సంప్రదాయ పద్ధతిలో వ్యవసాయం చేసేవాడు. ఆ తర్వాత బయోఫ్లాక్ టెక్నాలజీతో తన పొలంలో గుండ్రని ట్యాంకులు తయారు చేసి చేపల పెంపకం ప్రారంభించాడు. దీనివల్ల ఏటా రూ.2.50 లక్షల లాభం వస్తోంది.
Read Also: Comedian Sudhakar: చిరంజీవితో గొడవలు.. కాంట్రవర్సీ చేయకండి
Also Read
- GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
- Health Awareness Wedding: ఆలోచింపజేస్తున్న ఈ వధూవరుల నిర్ణయం.. ఆ టెస్ట్ తర్వాతే వివాహబంధంలోకి అడుగుపెట్టిన జంట
- Karnataka: మందుబాబులకు కర్ణాటక ప్రభుత్వం బంపర్ ఆఫర్.. భారీగా తగ్గనున్న మద్యం ధరలు!
- Greater Noida: కోటి రూపాయలతో పెళ్లి.. 14 నెలలకే విషాదాంతం! కట్నం వేధింపులకు వివాహిత బలి
బయోఫ్లాక్ టెక్నాలజీతో చింటూసింగ్ తన పొలంలో గుండ్రని ట్యాంకులు తయారు చేసి చేపల పెంపకం చేయాలనే ఆలోచన వచ్చింది. తన పొలంలో తక్కువ స్థలంలో గుండ్రంగా ట్యాంకు తయారు చేసి చేపల పెంపకం చేస్తున్నాడు. దీంతో సంప్రదాయ వ్యవసాయం ద్వారా ఆయన ఆదాయం 10 రెట్లు పెరిగింది. ప్రస్తుతం, గ్రామంలోని ఇతర ప్రజలు కూడా చింటూ సింగ్ నుండి ప్రేరణ పొందారు. అంతేకాకుండా వారి పొలాల్లో చేపల పెంపకం ద్వారా మంచి లాభాలు పొందుతున్నారు.
Read Also: Amit Shah: ఆయన ముఖ్యమంత్రా..? కేజ్రీవాల్కి పైలెట్గా పనిచేస్తున్నారా..?
చింటూసింగ్ బయోఫ్లోక్ టెక్నాలజీతో చేపల పెంపకం పనులను కలెక్టర్ శ్రీమతి రిజుబఫ్నా పరిశీలించారు. అనంతరం ప్రభుత్వం నుంచి 7 లక్షల రుణాన్ని కలెక్టర్ ఆ రైతుకు అందించారు. 2020కి ముందు, చింటూ సింగ్ సిలావత్ తన 3 ఎకరాల పొలంలో ఏడాది పాటు కష్టపడి 25 నుండి 30 వేల రూపాయల వార్షిక ఆదాయాన్ని పొందగలిగే వాడు. ఇప్పుడు చేపల పెంపకం ఆలోచన వచ్చిన తరువాత, అతను మత్స్య శాఖ నుండి బయోఫ్లోక్ టెక్నాలజీ గురించి సమాచారాన్ని తీసుకుని.. ఫంగస్ మరియు టిలాపియా జాతుల చేపలను పెంచుతున్నాడు. కేవలం చేపల పెంపకం ద్వారానే కాకుండా.. ఫౌల్ట్రీ ఫారం ద్వారా కూడా ప్రతి నెలా రూ.30 నుంచి 40 వేల వరకు ఆదాయం పొందుతున్నట్లు చింటూ సింగ్ సిలావత్ తెలిపాడు.
- Tags
- Farming
- Fish
- income
- lakhs
- national news
తాజావార్తలు
-
Redmi K100: 200MP కెమెరాతో రెడ్మీ K100 చవకైన స్మార్ట్ఫోన్.. 10,000mAh బ్యాటరీ!
-
IPL 2026: ఐపీఎల్ 2026లో మజా లేదు.. ఆ సమరం ఎక్కడ అంటున్న ఫాన్స్?
-
GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
-
AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
-
Hyderabad Traffic Alert: ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్.. నగర, వరంగల్-హైదరాబాద్ ప్రయాణికులకు రూట్ మ్యాప్ ఇదే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..