Facebook Love Story: వాళ్లది ఫేస్బుక్ లవ్. నిజంగా వాళ్ల ప్రేమకు ఎళ్లలు లేవని నిరూపించారు. ఇద్దరి దేశాలు వేరు అయితే ఏమిటి ప్రేమ వాళ్లని కలిపింది. ఒకరిది బంగ్లాదేశ్ మరొకరిది ఇండియా. ప్రియుడితో కలిసి జీవితాన్ని పంచుకొవాలని ప్రియురాలు ఏకంగా సొంత దేశం దాటి అక్రమంగా భారత్లోకి ప్రవేశించింది. ప్రియుడిని పెళ్లి చేసుకొని ఇక్కడే స్థిరపడింది. ఎనిమిది నెలలుగా అద్దె ఇంట్లో జీవితం సాగిస్తున్న వారిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంతకీ ఏంటి వాళ్ల…
Tragedy : హోసూరు పారిశ్రామికవాడలో ప్రేమ విషాదంగా మారింది. ఆరేళ్ల క్రితం ఫేస్బుక్లో చిగురించిన ప్రేమ పెళ్లి బంధంతో ఒక్కటైన భాస్కర్, శశికళ జీవితాలు ఊహించని మలుపు తిరిగాయి. జూజువాడి ఉప్కర్ నగర్ రాజేశ్వరిలేఔట్ వారి ప్రేమకు చిరునామాగా నిలిచింది. నలుగురు, రెండేళ్ల వయసున్న ఆరూష్, శ్రీషా అనే ఇద్దరు పిల్లలు వారి అనుబంధానికి గుర్తుగా వెలిశారు. హోసూరు పరిసర ప్రాంతాల్లో జిమ్ సెంటర్లు నిర్వహిస్తూ ఆర్థికంగా నిలదొక్కుకుంటున్న సమయంలో వారి జీవితంలో చీకటి నీడలు కమ్ముకున్నాయి.…
రాజస్థాన్లోని భివాడి నుంచి తన ఫేస్బుక్ ప్రేమికుడి కోసం పాకిస్థాన్కు చేరుకున్న అంజు.. మరోసారి వార్తల్లోని హెడ్లైన్స్లో కొనసాగుతోంది. అంజును పాకిస్థాన్కు తీసుకెళ్లేందుకు ప్రేరేపించారని ఆమె భర్త అరవింద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పాకిస్తాన్ జాతీయురాలు సీమా హైదర్ నేపథ్యం, భారతదేశంలోకి ఆమె అక్రమ ప్రవేశంపై విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఒక భారతీయ మహిళ ఇప్పుడు తన ప్రేమికుడిని కలవడానికి సరిహద్దు దాటి వెళ్లింది.
ఫేస్ బుక్.. ఫేస్ బుక్.. నువ్వేం చేస్తావంటే.. అపరిచితులిద్దరినీ ఒకటి చేస్తానని, ఆ తర్వాత వారి జీవితాలను చిత్తు చేస్తా అన్నదట. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న దారుణాలు చూస్తుంటే అలా అనాలనిపిస్తోంది మరి.
Facebook Love Story: ప్రేమకు ప్రాంతాలు, మతాలు అక్కర్లేదు. ప్రేమ.. ప్రేయసిని, ప్రియుడ్ని కలుసుకునేందుకు దేశాలు, విదేశాల నుంచైనా సరే వారి దగ్గరకు చేరుకుంటున్న రోజులివి. ముఖ పరిచయాలు వారికి అక్కర్లేదు. మొన్నటికి మొన్న ఫేస్ బుక్లో పరిచయం ఏర్పడి ప్రేమగా మారిన ప్రియున్ని కలవడానికి పాకిస్తాన్ నుంచి ఇండియాకు బయలు దేరిని యువతిని అధికారులు అదుపులో తీసుకుని విచారించగా ఆమె వివరాలు వెల్లడించడంతో.. ఖంగు తిన్నారు. ఫేస్ బుక్ పరిచయం ఏర్పడిన ప్రియుడ్ని కలుసుకునేందుకు ప్రయాణిస్తున్నాను…
ఆ జంటకు ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది.. అనతికాలంలోనే వ్యక్తిగతంగా కలుసుకున్నారు.. చూస్తుండగానే ఆ పరిచయం ప్రేమగా మారడంతో పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.. అయితే, పెళ్ళయ్యాక అసలు విషయం తెలిసి వరుడు సహా అతని కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు.. ఇంత దారుణమైన మోసం చేస్తావా అంటూ ఆ వధువుని చితకబాదారు. అసలేం జరిగిందంటే.. పశ్చిమ బెంగాల్లోని నార్త్ 24 పరగనాస్ జిల్లాకు అలోక్ కుమార్ మిస్త్రీకి కొన్ని రోజుల క్రితం ఒడిశాలోని పఢా జిల్లాకు చెందిన మేఘనతో ఫేస్బుక్లో…