Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Exams

Exams News

    • Entrance Exams: ఏపీలో సెట్ పరీక్షలకు ఛైర్మన్‌లు, కన్వీనర్ల నియామకం
      #ఆంధ్రప్రదేశ్

      Entrance Exams: ఏపీలో సెట్ పరీక్షలకు ఛైర్మన్‌లు, కన్వీనర్ల నియామకం

      ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరిగే ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు ఛైర్మన్‌లు, కన్వీనర్లను నియమిస్తూ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఈఏపీ సెట్‌ను మే నెలలో నిర్వహించనున్నారు. ఈ మేరకు ఈఏపీసెట్ నిర్వహణ బాధ్యతలను జేఎన్‌టీయూ అనంతపురం యూనివర్సిటీకి అప్పగించారు. సెట్ కన్వీనర్‌గా విజయకుమార్‌ను నియమించారు. రాష్ట్ర విభజన తర్వాత ఈఏపీసెట్‌ను కాకినాడ జేఎన్టీయూ నిర్వహిస్తుండగా.. అధికారులు ఈసారి మార్పు చేశారు. అటు ఈఏపీ సెట్…
    • తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదల
      #Top Story

      తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదల

      కరోనా వైరస్ కారణంగా తెలంగాణలో గత ఏడాది రద్దయిన ఫస్టియర్ పరీక్షలను అధికారులు ఇటీవల నిర్వహించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 25 నుంచి నవంబర్ 3 వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను నిర్వహించగా… ఆ ఫలితాలను ఈరోజు విడుదల చేశారు. మొత్తం 4.59 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రాయగా 49 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇంటర్ ఫలితాలను చెక్ చేసుకునేందుకు tsbie.cgg.gov.in లేదా manabadi.com వెబ్‌సైట్లను సందర్శించవచ్చు.…
    • రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు.. పాటించాల్సిన నిబంధనలు ఇవే !
      #తెలంగాణ

      రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు.. పాటించాల్సిన నిబంధనలు ఇవే !

      రేపటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ పరీక్షలకు నాలుగు లక్షల 59 వేల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఒక్క నిముషం ఆలస్యంగా వచ్చినా అనుమతించమని అధికారులు స్పష్టం చేశారు.సోమవారం నుండి నవంబర్ మూడో తేదీ వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు జరగనున్నాయి… ఈ పరీక్షలకు 4 లక్షల 59 వేల 228 మంది విద్యార్థులు హాజరు కానున్నారు… పరీక్షల నిర్వహణకు గానూ కోవిడ్ నిబంధనలను అనుసరించి,17…
    • ఇంటర్ విద్యార్ధుల భవిష్యత్తే ముఖ్యం.. ఇంటర్ విద్య జే.ఏ.సి
      #తెలంగాణ

      ఇంటర్ విద్యార్ధుల భవిష్యత్తే ముఖ్యం.. ఇంటర్ విద్య జే.ఏ.సి

      కరోనా కారణంగా ఇంటర్ పరీక్షలను రద్దుచేసిన ప్రభుత్వం మళ్ళీ పరీక్షలకు సిద్ధమయిన సంగతి తెలిసిందే. ఇంటర్ పరీక్షల నిర్వహణలో విషయంలో జోక్యం చేసుకోలేమంటూ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చింది. హైకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొంది ఇంటర్ విద్య జే.ఏ.సి. కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులను సెకండ్ ఇయర్ కు ప్రమోట్ చేస్తూ, పరిస్థితులు చక్కబడిన తర్వాత ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది ఇంటర్ బోర్డు. పరీక్షల నిర్వహణకు ఇప్పటికే…
    • పరీక్షా కేంద్రాల మార్పుకు అవకాశం
      #తెలంగాణ

      పరీక్షా కేంద్రాల మార్పుకు అవకాశం

      మొదటి సారి సీబీఎస్‌ఈ పరీక్షలు రాయనున్న10,12 తరగతుల విద్యార్థులకు పరీక్షా కేంద్రం మార్చుకోవడానికి సీబీఎస్‌ఈ బోర్డు అవకాశం కల్పించింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఆయా స్కూళ్లను సంప్రదించాలని విద్యార్థులకు సూచించింది. కరోనా కారణంగా ఆయా స్కూళ్ల విద్యార్థులు గ్రామాలకు వెళ్లారు. వీరు తాము ఉన్న చోటు నుంచే పరీక్షలు రాసేందుకు అనుమతి ఇవ్వాలని గతంలో సీబీఎస్‌ఈని కోరారు. దీని పై స్పందించి సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షాకేంద్రం మార్చుకునేందుకు అవకాశం కల్పిస్తామని పేర్కొంది. విద్యార్థులు ముందుగా…
    • నీట్‌పై స్టాలిన్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం…
      #Top Story

      నీట్‌పై స్టాలిన్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం…

      నిన్న‌టి రోజున దేశ‌వ్యాప్తంగా నీట్ ప‌రీక్ష‌లు జ‌రిగాయి.  దేశంలోని 202 న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లో ఈ ప‌రీక్ష‌లు జ‌రిగాయి.  మొత్తం 16 ల‌క్ష‌ల మంది ఈ ప‌రీక్ష‌ల‌కు ధ‌ర‌ఖాస్తు చేసుకున్నారు.  ఇక ఇదిలా ఉంటే, నీట్ ప‌రీక్ష‌ల‌కు వ్య‌తిరేకంగా త‌మిళ‌నాడులో విద్యార్థులు రోడ్డెక్కి ఆందోళ‌న చేస్తున్నారు.  కొంత మంది విద్యార్థులు ఇప్ప‌టికే ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డ్డారు.  దీంతో త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం ఈరోజు కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది.  నీట్ నుంచి త‌మిళ‌నాడుకు శాశ్వ‌త మిన‌హాయింపు ఇవ్వాల‌ని కోరుతూ అసెంబ్లీలో బిల్లును ప్ర‌వేశ‌పెట్టింది.…
    • సుప్రీంకోర్టు సీరియ‌స్ వార్నింగ్ః ఏ ఒక్కరు చ‌నిపోయినా… కోటిప‌రిహారం…
      #Top Story

      సుప్రీంకోర్టు సీరియ‌స్ వార్నింగ్ః ఏ ఒక్కరు చ‌నిపోయినా… కోటిప‌రిహారం…

      దేశంలో 21 రాష్ట్రాలకు చెందిన బోర్డులు ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేయ‌గా, ఏపీ ప్ర‌భుత్వం ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేయ‌కుండా నిర్వ‌స్తామ‌ని అఫిడ‌విట్‌ను దాఖ‌లు చేసింది.  ఏపీ ప్ర‌భుత్వం దాఖ‌లు చేసిన అఫిడ‌విట్‌పై సుప్రీంకోర్టు సీరియ‌స్ అయింది.  దేశంలోని అనేక బోర్డులు ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేశాయ‌ని, ఒక‌వేళ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తే… ఏ ఒక్క విద్యార్ధి మ‌ర‌ణించినా కోటి రూపాయ‌ల ప‌రిహారం ఇవ్వాల‌ని సుప్రీంకోర్టు ఆదేశించింది.  క‌రోనా మ‌హమ్మారి విస్త‌ర‌ణ వేళ ప‌రీక్ష‌లకు హాజ‌ర‌య్యో లక్ష‌లాదిమంది విద్యార్ధుల‌ను ఎలా కూర్చోబెడ‌తార‌ని ప్ర‌శ్నించింది.…
    • సీఎం జగన్‌కు ఎంపీ రఘురామ మరో లేఖ
      #ఆంధ్రప్రదేశ్

      సీఎం జగన్‌కు ఎంపీ రఘురామ మరో లేఖ

      ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి… వైసిపి రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మరో లేఖ రాశారు. ఇప్పటికే వరుస లేఖలతో ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తున్న రఘురామకృష్ణ… ఈసారి మరో సమస్యను తన లేఖలో లేవనెత్తారు. నవ ప్రభుత్వాల కర్తవ్యాల పేరుతో ఈసారి రఘురామ లేఖ రాశారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో పరీక్షల రద్దుపై ఈనెల 1న దేశ ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకున్నారని లేఖలో పేర్కొన్నారు. read also : నేడు కేంద్ర కేబినెట్ కీలక…
    • ఎంసెట్‌ తేదీలు ఖరారు
      #తెలంగాణ

      ఎంసెట్‌ తేదీలు ఖరారు

      తెలంగాణలో ఎంసెట్ నిర్వహణ తేదీలు ఖరారు చేశారు.. కరోనా మహమ్మారి కారణంగా వివిధ పరీక్షలు వాయిదా పడుతూ రాగా… ఇవాళ టీఎస్ ఎంసెట్ తో పాటు వివిధ రకాల ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల చేశారు.. ఆగస్టు 3న ఈసెట్, ఆగస్టు 4, 5, 6 తేదీల్లో ఎంసెట్‌ (ఇంజినీరింగ్), ఆగస్టు 9, 10 తేదీల్లో ఎంసెట్ (అగ్రికల్చర్, మెడికల్) నిర్వహించనుండగా.. ఆగస్టు 11-14 వరకు పీజీ ఈ సెట్, ఆగస్టు 19,20 తేదీల్లో ఐ-సెట్, ఆగస్టు…
    • సుప్రీంకోర్టుకు మార్కుల ప్ర‌ణాళికః జులై 31 న సీబీఎస్ఈ ఫ‌లితాలు…
      #Top Story

      సుప్రీంకోర్టుకు మార్కుల ప్ర‌ణాళికః జులై 31 న సీబీఎస్ఈ ఫ‌లితాలు…

      దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి త‌గ్గుముఖం ప‌డుతుండ‌టంతో తిరిగి విద్యాసంవ‌త్స‌రాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.  అదే విధంగా క‌రోనా కార‌ణంగా ఆగిపోయిన ప‌రీక్ష‌ల‌ను కూడా తిరిగి నిర్వ‌హించేందుకు కూడా ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నారు.  సీబీఎస్ఈ ప‌రీక్ష‌ల‌పై కేంద్రం ఇప్ప‌టికే నిర్ణ‌యం తీసుకున్న‌ది.  దీనిపై ప్ర‌స్తుతం సుప్రీంకోర్టులో కేసులు న‌డుస్తున్నాయి.  సుప్రీం కోర్టుకు మార్కుల ప్ర‌ణాళిక‌ను సీబీఎస్ఈ స‌మ‌ర్పించింది.   Read: ఈ నెల 20 త‌రువాత రాష్ట్రంలో లాక్‌డౌన్ ఎత్తివేస్తారా? స‌డ‌లింపులు పెంచుతారా? 10,11 త‌ర‌గ‌తుల ఆధారంగా 12వ…
    ←12345→

తాజావార్తలు

  • Chairman’s Desk : మోడీని సుదీర్ఘకాలం అధికారంలో ఉంచిన ఆ రహస్యం ఏంటి.?

  • Iran War : అణుముప్పు అంచున మధ్యప్రాచ్యం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన.!

  • CM Chandrababu : హైదరాబాద్ ను మించేలా అమరావతిని నిర్మిస్తాం

  • Rythu Bharosa: ఖాతాల్లోకి రూ.6 వేలు.. మూడు రోజులే ఛాన్స్..

  • Deep Sleep Tips: నిద్రలేమి సమస్యకు సులభ పరిష్కారాలు.. రాత్రంతా గాఢ నిద్ర ఖాయం

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions