ఎలక్ట్రిక్ వెహికల్స్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తుంది. బడ్జెట్ ధరల్లో లభిస్తుండడంతో కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పెట్రోల్ ఖర్చులు అధికమవుతుండడంతో ఈవీలకు ఆదరణ పెరిగింది. ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీలు అదిరిపోయే ఫీచర్లతో ఎలక్ట్రిక్ వెహికల్స్ ను మార్కెట్ లోకి తీసుకొస్తున్నాయి. అయితే స్
Electrical Flight : పర్యవరణ పరిరక్షణకు ప్రపంచదేశాలన్నీ కృషిచేస్తున్నాయి. ఈ క్రమంలోనే చాలా దేశాలు ఒప్పందాలపై సంతకాలు కూడా చేశాయి. అందులో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నాయి.
Electric Vehicles Fire Accidents: రానున్న రోజుల్లో పెట్రోల్, డిజిల్ వినియోగాన్ని తగ్గించి ప్రజల్ని ఎలక్ట్రిక్ వాహనాల( ఈవీ )ల వైపు మళ్లించాలని ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. దీని కోసం ఈవీలను పెద్ద ఎత్తున ప్రోత్సహించాయి. దీంతో చాలా మంది ప్రజలు పెట్రోల్ బాధలు తప్పుతాయని.. ఎలక్ట్రిక్ బైకులను, కార్లను ప్రజలు కొనుగ�
దేశంలో వరుసగా ఎలక్ట్రిక్ వాహనాలు దగ్ధమవ్వడం, మరణాలు కూడా సంభవించడంతో.. కేంద్రం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంది. ఈ వాహనాల ప్రమాదాల వెనుక అసలు కారణాలేంటో వెలికి తీయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో, డీఆర్డీవో రంగంలోకి దిగింది. ఎక్కడైతే ప్రమాదాలు చోటు చేసుకున్నాయో, ఆ ప్రాంతాలకు వెళ్ళి కొన్ని
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో జనం జేబులకు చిల్లులు పడుతున్నాయి. దీంతో జనం ప్రత్యామ్నాయాల గురించి ఆలోచిస్తున్నారు. వీరికి ఎలక్ట్రిక్ బైక్ లు ఊరట నిస్తున్నాయి. ప్రారంభంలో ఖర్చు ఎక్కువే వున్నా.. రోజూ పెట్రోల్ బంకులకు వెళ్లే అవకాశం లేదు. ఒకసారి ఛార్జి చేస్తే వంద కిలోమీటర్ల వరకూ మైలేజ్ వస్తుంది. ఛార�