రోజుకో కోడిగుడ్డును తీసుకోవడం చాలా మంచిదని డాక్టర్లు ఎప్పుడూ చెబుతుంటారు.. అయితే రోజూ ఒకేలా కాకుండా కొత్తగా ట్రై చేస్తే బాగుంటుంది అనుకొనేవాళ్లు ఇలాంటి రీసెపిలను ట్రై చెయ్యండి.. మంచి ఆరోగ్యంతో పాటు రుచిగా కూడా ఉంటాయి.. ఎగ్స్ తో ఎన్నో రకాల వంటలను తయారు చేసుకోవచ్చు.. స్నాక్ ఐటమ్స్ ను ఎక్కువగా చేసుకుంటారు.. ఈరోజు మనం ఎగ్ తో ఫ్రెంచ్ ఫ్రైస్ ను ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.. బంగాళాదుంపలు, కోడిగుడ్లు కలిపి చేసే ఈ…
గుడ్డు ఆరోగ్యానికి మంచిదే.. రోజూ ఒక గుడ్డు తింటే ఎన్నో ప్రోటీన్స్ అందుతాయని డాక్టర్స్ చెబుతున్నారు.. ఇందులో విటమిన్ ఎ, ఫోలేట్, విటమిన్ బి12, రిబోఫ్లేవిన్, సెలీనియయం, విటమిన్ డి, విటమిన్ ఇ, బి 6, కాల్షియం, జింక్ తగిన మోతాదులో ఉంటాయి.. అందుకే వీటిని రోజూ తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.. అయితే రాత్రి పూట తినాలా? వద్దా? అనే సందేహం చాలా మందికి ఉంటుంది.. నిజానికి పగలు తినడం కన్నా రాత్రి తినడం చాలా మంచిదని…
Health : ఈ రోజుల్లో మొబైల్ ఫోన్లు లేదా ల్యాప్టాప్లను ఎక్కువసేపు ఉపయోగించడం వల్ల ప్రజల కళ్ళు ప్రభావితమవుతాయి. కంటి నొప్పితో పాటు, వార్తాపత్రికలు చదవడానికి, దగ్గరగా చూడడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు.
Memory Booster: మితిమీరిన ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం, నిరంతర పని కారణంగా ఈ రోజుల్లో చాలా మంది ఒత్తిడికి గురవుతున్నారు. ఇది మీ ఆరోగ్యాన్ని పాడు చేయడమే కాకుండా, మీ జ్ఞాపకశక్తిని కూడా బలహీనపరుస్తుంది.
Fake Eggs: ప్రస్తుతం కల్తీ, నకిలీ వస్తువుల వ్యాపారం జోరుగా సాగుతుంది. చాలా మంది వ్యాపారులు ఎక్కువ లాభం పొందడానికి వినియోగదారుల ఆరోగ్యాన్ని ఫణంగా పెడుతున్నారు.
Hen laid 31Eggs in 12Hours: ఏ జాతికి చెందిన కోడైనా సాధారణంగా రోజుకు ఒకటి లేదా రెండు... అంతకుమించి గుడ్లు పెట్టడం జరగదు. కానీ ఉత్తరాఖండ్ లో ఓ కోడి 12 గంటల్లోనే ఏకంగా 31 గుడ్లు పెట్టింది.
లండన్లోని యార్క్ నగరాన్ని సందర్శించిన కింగ్ చార్లెస్ III, క్వీన్ కన్సార్ట్ కెమిల్లాపై దుండగులు కోడిగుడ్లు విసిరారు. ఈ ఘటనలో ఒక వ్యక్తిని బుధవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్-ఒడిశా మధ్య కోడి గుడ్ల వివాదం ఇంకా చల్లారలేదు. ఒడిశాలోని కుర్ధా రోడ్ వద్ద ఏపీకి చెందిన కోడిగుడ్ల లారీలను ఒడిశా పౌల్ర్టీ రైతులు, ట్రేడర్స్ అడ్డుకున్నారు. సుమారు రెండు వందల కోడిగుడ్ల లారీలు జాతీయరహాదారిపై నిలచిపోయాయి. ఏపీ ఎగ్ ట్రేడర్స్ తో చర్చలు ఇంకా కొలిక్కిరాలేదు. ఎండ వేడికి గుడ్లు పాడవుతాయని ఆంధ్ర రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మేతల ధరలు పెరుగుతుండటం, గుడ్డు ధర పెరగకపోవడంతో ఒడిశా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రల…
భూమిమీత అతిపెద్ద జీవులుగా గుర్తించబడిన రాక్షసబల్లులు కొన్ని లక్షల సంవత్సరాల క్రితం అంతరించిపోయాయి. అయితే, వాటికి సంబంధించిన ఆనవాళ్లు, వాటి శిలాజాలు, గుడ్లు అప్పుడప్పుడు బయటపడుతుంటాయి. తాజాగా మధ్యప్రదేశ్లో రాక్షసబల్లుల గుడ్లు కొన్ని బయటపడ్డాయి. మధ్యప్రదేశ్లోని బడవాన్ అడవిలో 10 గుడ్లు బయటపడ్డాయి. ఈ గుడ్ల వయస్సు సుమారు కోటి సంవత్సరాలకు పైగా ఉంటుందని పురాతత్వ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పురాతత్వ శాస్త్రవేత్తలు పురాతన శిల్పాలు, కోటలు తదితర వాటిపై సర్వేలు నిర్వహిస్తున్న సమయంలో సెంధ్వా జిల్లాలోని హింగ్వా…