వరుస భూకంపాలు ప్రజలను వణికిస్తున్నాయి. ఇటీవల మయన్మార్, బ్యాంకాక్, చైనా వంటి దేశాల్లో భూకంపాలు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మయన్మార్, బ్యాంకాక్ అతలాకుతలం అయ్యాయి. పదుల సంఖ్యలో భవనాలు నేలమట్టమయ్యాయి. వందలాది మంది మృత్యువాత పడ్డారు. ఈ ఘటన మరువక ముందే పాకిస్తాన్ లో భూకంపం చోటుచేసుకుంది. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రాంతంలో సోమవారం 4.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. బలూచిస్తాన్లోని ఉతల్ నగరానికి తూర్పు-ఆగ్నేయంగా 65 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని USGS…
Earthquake : పాకిస్థాన్లోని ఇస్లామాబాద్ సమీపంలో శనివారం ఉదయం 4.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. శనివారం ఉదయం ఇస్లామాబాద్ సమీపంలో రిక్టర్ స్కేలుపై 4.7 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.
Earthquake in Pakistan: పాకిస్థాన్లో బలమైన భూకంపం సంభవించింది. ఉదయం 5.35 గంటలకు సంభవించిన ఈ భూకంపం తీవ్రత 5.2గా నమోదైంది. దీని కేంద్రం 18 కిలోమీటర్ల లోతులో ఉంది.