రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా వున్నాడు. మాస్ మహారాజా ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా టైగర్ నాగేశ్వరరావు తో సినిమాతో పాటు ఈగల్ సినిమాలో కూడా నటిస్తున్నాడు.కొన్ని రోజులుగా టైగర్ నాగేశ్వరరావు సినిమా నుంచి వరుస అప్డేట్స్ ఇస్తూ తన అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తున్నాడు.1970 కాలంలో స్టూవర్ట్పురం లో పాపులర్ దొంగగా పేరు పొందిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ నేపథ్యం లో వస్తోన్న టైగర్ నాగేశ్వరరావు చిత్రానికి డెబ్యూ డైరెక్టర్ వంశీ…
మాస్ రాజా రవితేజ సినిమాల విషయంలో స్పీడ్ పెంచాడు. వరుసగా సినిమాలు ప్రకటిస్తూ వాటి షూటింగ్ కూడా త్వరగా పూర్తి చేస్తూ దూసుకు పోతున్నాడు.అయితే ప్రస్తుతం రవితేజ ప్రకటించిన సినిమాల షూటింగ్స్ అన్నీ పూర్తి అయ్యాయి.. షూటింగ్ దశ లో ఇప్పుడు ఒకే ఒక్క సినిమా ఉంది. అందుకే మళ్ళీ సినిమాలను ఎంచుకునే ప్రయత్నం లో వున్నారు రవితేజ.రీసెంట్ గా ఒక కొత్త సినిమా ను అనౌన్స్ మెంట్ చేసారు.భారీ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కతున్న సినిమా…
RaviTeja 100 Crore Deal with People Media factory: మాస్ మహారాజా రవితేజ తన సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా రెమ్యూనరేషన్ పెంచుకుంటూ వెళ్ళిపోతున్న సంగతి తెలిసిందే. ఆయన చేస్తున్న దాదాపు అన్ని సినిమాలు హిట్లవుతున్నా కొన్ని సినిమాలు మాత్రం మార్కెట్ పరంగా హిట్ అవ్వలేకపోతున్నాయి. అయినా సరే రవితేజ మాత్రం ఎక్కడా తగ్గకుండా రెమ్యూనరేషన్ పెంచుకుంటూ వెళుతున్నాడు. అయితే రవితేజతో మార్కెట్ వర్కౌట్ అవుతూ ఉండడంతో నిర్మాతలు కూడా ఆయన అడిగినంత ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.…
Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్.. ఈ మలయాళీ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతేడాది కార్తికేయ 2 తో పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుత వరుస సినిమాలతో బిజీగా మారింది.
Meat Ban: మాంసం ప్రియులకు కర్ణాటక షాక్ ఇచ్చింది. బెంగళూరులో జరుగుతున్న ‘ఏరో ఇండియా 2023’ ఎగ్జిబిషన్ దృష్ట్యా యలహంగా విమానాశ్రయం నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో మాంసాహార విక్రయాలపై నిషేధిస్తూ బెంగళూరు మహానగర పాలికే (BBMP) ఆదేశించింది.
Rescue operation For Eagle: మానవత్వం మంట గలుస్తోంది.. సాటి మనిషి ఆపదలో ఉంటే.. పట్టించుకునేవారు కాదు.. పలకరించేవారు కూడా కరువవుతున్నారు. అయితే, ఓ జవాన్ మాత్రం ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోన్న ఓ ప్రాణినిచూసి అల్లాడిపోయాడు.. వెంటనే సమాచారం ఇచ్చాడు.. చివరకు దానిని ప్రాణాలతో కాపాడగలిగాడు.. ఢిల్లీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని సీజీవో కాంప్లెక్స్ పరిసరాల్లో ఓ చెట్టుపై గద్ద వేలాడుతోంది.. అది ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ (ఐటీబీపీ)కు చెందిన…