Drug Smuggling: మాదక ద్రవ్యాలు, నిషేధిత వస్తువులు, బంగారం, వెండి అక్రమ రవాణాకు కేటుగాళ్లు రోజుకో కొత్త విధానాన్ని అవలంభిస్తు్న్నారు. ఇలాంటి ప్రయత్నం చేసిన కెన్యా మహిళను ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేశారు.
పశ్చిమ బెంగాల్ పోలీసులు భారీగా డ్రగ్స్ ను పట్టుకున్నారు. పోలీసులు పట్టుకున్న డ్రగ్స్ విలువ సుమారు రూ. 5 కోట్ల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. బెంగాల్ పోలీసులు బస్టాండ్ సమీపంలో 5 కోట్ల రూపాయలకు పైగా డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు.
యువతే టార్గెట్ చేసుకుని పలు రాష్ట్రాల్లో డ్రగ్స్ దందా నడిపిస్తున్నాడు ఓ మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్. అంతేకాకుండా పోలీసుల కళ్లు కప్పి డ్రగ్స్ ను సరఫరా చేయడంలో అతనికి మించిన స్మగ్లర్ లేడు. తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఈ మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ రాందాస్ పోలీసులకు చిక్కాడు. అతనిని కృష్ణా జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సంతానోత్పత్తి లో స్త్రీ, పురుషులది సమాన భాగస్వామ్యం ఉంటుంది. ఎవరిలో లోపం ఉన్నా .. వారికి సంతానం కలగడం కష్టం. కొన్ని సందర్భాల్లో స్త్రీలో సమస్య ఉంటే.. మరికొన్ని సందర్భాల్లో పురుషుల్లోనూ సమస్యలు ఉంటాయి.
Jan Aushadhi Kendra: సామాన్యులకు ఖరీదైన మందులను ఉచితంగా అందించడానికి ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రధాన మంత్రి జన్ ఔషధి కేంద్రాలను (JAN AUSHADHI KENDRA) ప్రారంభించింది.
దేశంలో పారాసిటమాల్తో పాటు మరో 14 ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ (FDC) ఔషధాలను భారత ప్రభుత్వం నిషేధించింది. ఆ మందులకు చికిత్సాపరమైన సమర్థన లేదని పేర్కొంటూ మందులపై నిషేధం విధించింది.
Kerala: కేరళలో డ్రగ్స్ వినియోగం గురించి కొచ్చి పోలీస్ కమిషనర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేరళలో డ్రగ్స్ వినియోగం ఏ స్థాయిలో ఉందనే విషయాలను వెల్లడించారు. అన్ని స్థాయిల్లో ఉన్న పోలీస్ అధికారుల పిల్లలు కూడా డ్రగ్స్ కు బానిస అవుతున్నారని కొచ్చి పోలీస్ కమిషనర్ కే. సేతురామన్ అన్నారు
Kerala: కేరళలోని కన్నూర్లో బుధవారం హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒకే ఇంట్లో ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ మృతదేహాలన్నీ ఇంట్లోని ఉరిలో వేలాడుతూ కనిపించాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ ప్రారంభించారు.
Drugs : దేశ సముద్ర జలాల్లో డ్రగ్స్ రవాణా గుట్టురట్టు చేశారు అధికారులు. అక్రమంగా రవాణా అవుతున్న 2,500కిలోల హై ప్యూరిటీ మెతామ్ఫిటమైన్ ను పట్టకున్నారు. దీని విలువ రూ. 12 వేల కోట్లు ఉండనున్నట్లు అంచనా. అరేబియన్ సముద్రంలో కొచ్చి కోస్తా ఆవలి ప్రాంతంలో ఈ మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి.
డ్రోన్లను ఉపయోగించి పాక్ నుంచి డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న ముగ్గురిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్థాన్ నుంచి డ్రగ్స్తో సంబంధం ఉన్న ముగ్గురు భారతీయులను ఢిల్లీ పోలీసుల కౌంటర్ ఇంటెలిజెన్స్ యూనిట్ పట్టుకుంది.