Kerala: కేరళలో విషాదం.. ఒకే ఇంట్లో లభించిన ఐదు మృతదేహాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kerala: కేరళలోని కన్నూర్లో బుధవారం హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒకే ఇంట్లో ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ మృతదేహాలన్నీ ఇంట్లోని ఉరిలో వేలాడుతూ కనిపించాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ ప్రారంభించారు. పోస్టుమార్టం నివేదిక ప్రకారం.. ముగ్గురు చిన్నారుల మృతదేహాల్లో రసాయనాలు లభ్యమయ్యాయి. ప్రాథమిక విచారణలో పిల్లలు నిద్రమాత్రలు వేసుకుని చనిపోయారని తేలింది. అయితే శరీరంలో దొరికిన పదార్థం విషపూరితమైనదా కాదా అని తెలుసుకోవడానికి అంతర్గత అవయవాలను పరీక్షించాలని నిర్ణయించారు. మృతులను షాజీ (42), భార్య శ్రీజ (38), శ్రీజ పిల్లలు సూరజ్ (12), సుజిన్ (8), సుర్భి (6)గా గుర్తించారు.
Read Also: Tiger Vs Pathaan: ఈ కాంబినేషన్ కోసం ఎంత పెట్టినా తక్కువే…
Also Read
- MAHARASHTRA: శ్రావణంలో ‘‘మటన్’’ కావాలని గొడవ.. కొడుకును చంపిన తండ్రి..
- Liquor Policy: లిక్కర్ పాలసీపై తమిళనాడులో రాజకీయ వేడి.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త విధానం..
- Bangladesh: పాకిస్తాన్ బాటలో బంగ్లాదేశ్.. చైనా నుంచి 20 ఫైటర్ జెట్ల కొనుగోలు!
- Nepal Floods: చైనా, అమెరికా రెస్క్యూ సాయం వద్దు.. భారత్ సాయం ఓకే.. నేపాల్ ఎందుకిలా?
షాజీ, శ్రీజ గదిలో వేలాడుతుండగా.. మెట్లపై పిల్లల మృతదేహాలు కనిపించాయి. మీడియా కథనాల ప్రకారం.. శ్రీజకు షాజీ రెండో భర్త. శ్రీజ బుధవారం ఉదయం 6 గంటలకు చెరుపుజ పోలీస్ స్టేషన్కు ఫోన్ చేసి పిల్లలను చంపేస్తానని చెప్పింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కానీ, అప్పటికే వారందరూ చనిపోయారు. అయితే వెంటనే వైద్యులను పిలిపించారు. వారు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పెద్ద కొడుకు సూరజ్ శరీరంపై తీవ్ర గాయాలైన ఆనవాళ్లు ఉన్నాయి. శ్రీజకు షాజీ రెండో భర్త. చిన్న పిల్లలపై ఎందుకు ఇంత క్రూరంగా ప్రవర్తించిందన్న ప్రశ్నకు సమాధానం లేదు. షాజీ, శ్రీజ ఒకే సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు కేసు దర్యాప్తులో నిమగ్నమై ఉన్నారు.
Read Also:Ashwini Vaishnaw: పుష్కర్ సింగ్ ధామితో అశ్విని వైష్ణవ్.. కుల్ఫీ తింటూ చిక్కాడుగా..
తాజావార్తలు
-
MAHARASHTRA: శ్రావణంలో ‘‘మటన్’’ కావాలని గొడవ.. కొడుకును చంపిన తండ్రి..
-
Hero Sanjosh : బ్లైండ్ ఫౌండేషన్ అమ్మాయిలతో రాఖీ వేడుకలు జరుపుకున్న హీరో సంజోష్
-
Liquor Policy: లిక్కర్ పాలసీపై తమిళనాడులో రాజకీయ వేడి.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త విధానం..
-
Sri Veerabhadra Swamy Temple: శివయ్య వీరభద్రుడిగా వెలసిన 1500 ఏళ్ళ బ్రహ్మసూత్ర శివాలయం
-
Ganja Smuggling Busted: ఒడిశా టు హైదరాబాద్.. గంజాయి స్మగ్లింగ్కు చెక్..
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!