Most Wanted Smuggler: పోలీసులకు చిక్కిన మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్.. పలు రాష్ట్రాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న రాందాస్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Most Wanted Smuggler: యువతే టార్గెట్ చేసుకుని పలు రాష్ట్రాల్లో డ్రగ్స్ దందా నడిపిస్తున్నాడు ఓ మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్. అంతేకాకుండా పోలీసుల కళ్లు కప్పి డ్రగ్స్ ను సరఫరా చేయడంలో అతనికి మించిన స్మగ్లర్ లేడు. తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఈ మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ రాందాస్ పోలీసులకు చిక్కాడు. అతనిని కృష్ణా జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేశంలో 9 రాష్ట్రాల్లో డ్రగ్స్, గంజాయి సరఫరా చేస్తున్న.. స్మగ్లర్ రాందాస్ ను ఎట్టకేలకు పట్టుకోగలిగారు. మరోవైపు దేశవ్యాప్తంగా యువత, విద్యార్థులు, మైనర్లు గంజాయికి బానిసలుగా మారి అటు ఆర్థికంగా, ఇటు ఆరోగ్యపరంగా కష్టాలను కొనితెచ్చుకుంటున్నారు.
Read Also: Huma Qureshi: కైపెక్కిస్తున్న హుమా ఖురేషీ క్లీవేజ్ ట్రీట్
Also Read
- Sugar: కొండెక్కిన చక్కెర ధర.. కేంద్రం కీలక నిర్ణయం
- Tarique Rahman: భారత్ పర్యటనపై బంగ్లాదేశ్ ప్రధాని యూటర్న్.. కారణమిదేనా?
- BC Reservation: బీసీలకు గుడ్న్యూస్.. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కోటా పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు
- Rakhi Making at Home: థ్రెడ్, పూసలతో అందమైన రాఖీ.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా
మరోవైపు స్మగ్లర్ రామ్ దాస్ అరెస్ట్ పై కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా మీడియాతో మాట్లాడారు. గత 3 నెలలుగా గంజాయి, డ్రగ్స్ సరఫరాపై నిరంతరం నిఘా పెట్టామని తెలిపారు. స్మగ్లర్ రామ్ దాస్ 9 రాష్ట్రాలలో గంజాయి, డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని ఎస్పీ పేర్కొన్నారు. రాందాస్ డ్రగ్స్ గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తుండగా.. ఒరిస్సా రాష్ట్రంలోని చాటువా గ్రామంలో పట్టుకున్నామని ఎస్పీ పేర్కొన్నారు. రామ్ దాస్ కి దేశ వ్యాప్తంగా నెట్వర్క్ ఉందని.. పలు రాష్ట్రాల్లో వ్యక్తులను ఏజెంట్లుగా పెట్టుకుని డ్రగ్స్, గంజాయి సరఫరా చేస్తున్నట్లు ఎస్పీ జాషువా తెలిపారు. అంతేకాకుండా అతనిపై పెనమాలూరులో 3 కేసులు ఉన్నాయని.. ఇప్పుడు పీడీ యాక్ట్ కేసు పెడుతామన్నట్లు ఎస్పీ వెల్లడించారు. అంతేకాకుండా మరో స్మగ్లర్ బందరుకు చెందిన బలగం నాగరాజు మచిలీపట్నం, పెడన ప్రాంతాల్లో డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. డ్రగ్స్ సఫ్లై చేస్తున్న మంచాల కిరణ్ రాజును గుడివాడలో అదుపులోతీసుకోగా.. ఘంటసాలలో మరొకరిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ జాషువా తెలిపారు.
తాజావార్తలు
-
Sugar: కొండెక్కిన చక్కెర ధర.. కేంద్రం కీలక నిర్ణయం
-
Tarique Rahman: భారత్ పర్యటనపై బంగ్లాదేశ్ ప్రధాని యూటర్న్.. కారణమిదేనా?
-
BC Reservation: బీసీలకు గుడ్న్యూస్.. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కోటా పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు
-
Rakhi Making at Home: థ్రెడ్, పూసలతో అందమైన రాఖీ.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా
-
TS Inter 2026 : ఇంటర్ పాస్.. మెమోలు రెడీ.. ఎక్కడ తీసుకోవాలంటే.?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?