ఈనెల 28వ తేదీ నుంచి ప్రారంభం కానున్న కామల్వెల్త్ గేమ్స్కి సిద్ధమవుతున్న భారత్కు వరుసగా షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. డోప్ టెస్ట్లో అథ్లెట్లు ఒకరి తర్వాత మరొకరు పట్టుబడుతున్నారు. ఇప్పటికే నలుగురు అథ్లెట్లు డోప్ టెస్ట్లో విఫలమై.. ఈ మెగా ఈవెంట్ నుంచి నిష్క్రమించారు. ఇప్పుడు తాజాగా మరో అథ్�
టోక్యో ఒలింపిక్స్లో రజత పతకం సాధించి.. భారత్ను శుభారంభాన్ని అందించిన వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చానుకు గోల్డ్ మెడల్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి… 49 కేజీల వెయిట్లిఫ్టింగ్ విభాగంలో ఆమె సిల్వర్ మెడల్ గెలుచుకోగా.. ఈ ఈవెంట్లో చైనా వెయిట్లిఫ్టర్ ఝిహుయి హౌ గోల్డ్ గెలిచింది. కానీ, ఆమెకు యాంటీ డ