Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Delhi

Delhi News

    • వరదలతో ఏపీకి తీవ్ర నష్టం వాటిల్లింది: విజయసాయిరెడ్డి
      #ఆంధ్రప్రదేశ్

      వరదలతో ఏపీకి తీవ్ర నష్టం వాటిల్లింది: విజయసాయిరెడ్డి

      వరదలతో ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర నష్టం వాటిల్లిందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితిపై రాజ్య సభలో ఎంపీ ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం తక్షణ సాయం కింద రూ. వెయ్యి కోట్ల వరద సాయం ప్రకటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వరదలతో రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలలకు తీవ్రంగా నష్టం జరిగిందని, పెద్ద ఎత్తున ఆస్తి, పంట నష్టం జరిగిందని చెప్పారు. రోడ్లు, వంతెనలు, విద్యుత్‌ స్తంభాలు, కొట్టుకుపోయాయని సభకు తెలిపారు. వరదల్లో 44 మంది…
    • ఒమిక్రాన్ ప్ర‌భావం:  భారీగా పెరిగిన విమానం చార్జీలు…
      #Top Story

      ఒమిక్రాన్ ప్ర‌భావం: భారీగా పెరిగిన విమానం చార్జీలు…

      ఒమిక్రాన్ వేరియంట్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా వేగంగా విస్త‌రిస్తోంది.  కేసులు క్ర‌మంగా పెరుగుతున్నాయి.  ఈ క్ర‌మంలో రిస్క్ అధికంగా ఉన్న దేశాల‌నుంచి వ‌చ్చే ప్ర‌యాణిక‌ల‌పై కొత్త రూల్స్‌ను తీసుకొచ్చింది భార‌త ప్ర‌భుత్వం.  ఈరోజు అర్థ‌రాత్రి నుంచి కొత్త రూల్స్ అమ‌లు కాబోతున్నాయి.  ఇక ఇదిలా ఉంటే, ఒమిక్రాన్ భ‌యంతో ఇండియాలో ఉన్న వివిధ దేశాల ప్ర‌జ‌లు తిగిరి సొంత దేశాల‌కు వెళ్లేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.  ఒక్క‌సారిగా తాకిడి పెర‌గ‌డంతో విమానం చార్జీలు భారీగా పెరిగాయి.  ఢిల్లీ నుంచి యూకే, యూఎస్,…
    • సెంట్రల్ ఎమ్‌ఎస్‌పీ కమిటీతో చర్చించనున్న రైతు సంఘాలు
      #జాతీయం

      సెంట్రల్ ఎమ్‌ఎస్‌పీ కమిటీతో చర్చించనున్న రైతు సంఘాలు

      ఎమ్‌ఎస్‌పీ (కనీస మద్దతు ధర)పై కేంద్ర కమిటీకి ప్రతిపాదించాల్సిన పేర్లను చర్చించేందుకు పంజాబ్‌కు చెందిన 32 మంది రైతుల సంఘాలు సోనేపట్-కుండ్లీ సరిహద్దులో సమావేశం నిర్వహించాయి.కేంద్ర ప్రభుత్వం సంయుక్త కిసాన్ మోర్చా (SKM)ని కమిటీలో చర్చించేందుకు ఐదుగురు రైతు నాయకుల పేర్లను సమర్పించాలని కోరింది. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ నవంబర్ 19న ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటన తర్వాతఈ చర్చల కోసం కార్యచరణ ప్రారంభం అయింది. వివాదాస్పద చట్టాన్ని రద్దు చేసే బిల్లును…
    • ఒమిక్రాన్‌ నేపథ్యంలో ఢిల్లీలో కొత్త నిబంధనలు
      #జాతీయం

      ఒమిక్రాన్‌ నేపథ్యంలో ఢిల్లీలో కొత్త నిబంధనలు

      ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఒమిక్రాన్‌ వేరియంట్‌ వ్యాప్తి చెందిన దేశాల నుంచి వచ్చే విమానాలను నిలిపివేయాలని ప్రధాని మోడీని కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఒమిక్రాన్‌ కేసులు నమోదైన దేశాల నుంచి వచ్చే ప్రయాణీకులకు పరీక్షలు నిర్వహించాలనే నిబంధనలను ఢిల్లీ ప్రభుత్వం అమలు చేయనుంది. ఇందులో భాగంగానే ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణీకులకు కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షల కోసం నిలబడాల్సిన ప్రయాణీకుల కోసం విమానాశ్రయంలో కుర్చీలను వరుసగా హోల్డింగ్‌ ఏరియాలలో ఏర్పాటు…
    • ఒమిక్రాన్‌ వేరియంట్‌.. రాజ్యసభలో ఆరోగ్యశాఖ మంత్రి ప్రకటన
      #Top Story

      ఒమిక్రాన్‌ వేరియంట్‌.. రాజ్యసభలో ఆరోగ్యశాఖ మంత్రి ప్రకటన

      ప్రపంచ దేశాలను ఒమిక్రాన్‌ వేరియంట్‌ కరోనా మహమ్మారి ఇప్పుడు టెన్షన్‌ పెడుతోంది.. దీంతో అప్రమత్తమైన కేంద్రం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది.. ఇక, ఈ కొత్త వేరియంట్‌పై రాజ్యసభలో క్లారిటీ ఇచ్చారు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ.. భారత్‌లో ఇప్పటి వ‌ర‌కు ఒమిక్రాన్ వేరియంట్ కేసు న‌మోదు కాలేదని స్పష్టం చేశారు.. ప్రశ్నోత్తరాల స‌మ‌యంలో రాజ్యసభలో మాట్లాడిన ఆయన… ఒమిక్రాన్ వేరియంట్‌ను నియంత్రించేందుకు అన్ని చ‌ర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.. ఎయిర్‌పోర్ట్‌ల వ‌ద్ద స్క్రీనింగ్ చేస్తున్నామ‌ని, పాజిటివ్…
    • రామ్‌లీలా మైదానంలో భారీ ర్యాలీకి సిద్ధమైన కాంగ్రెస్‌
      #జాతీయం

      రామ్‌లీలా మైదానంలో భారీ ర్యాలీకి సిద్ధమైన కాంగ్రెస్‌

      దేశ రాజధాని ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో భారీ ర్యాలీకి సిద్ధం అవుతోంది కాంగ్రెస్‌ పార్టీ.. ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో దేశంలో పెరుగుతోన్న ఇంధన ధరలు, ద్రవ్యోల్బణాన్ని వ్యతిరేకిస్తూ ‘జన జాగరణ్‌ అభియాన్‌’ పేరుతో కాంగ్రెస్‌ మెగా ర్యాలీని చేపట్టనుంది. పెరిగిన ధరలకు నిరసనగా నవంబర్ 14 నుంచి 29 వరకు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ “జనజాగరణ్ అభియాన్” నిర్వహించింది.. ఇక, దానికి ముగింపుగా ఢిల్లీలో డిసెంబర్‌ 12వ తేదీన భారీ ర్యాలీ ఉంటుందని ప్రకటించింది..…
    • ప్రతీ ప్రశ్నకు జవాబిస్తాం.. ప్రగతి కోసం పార్లమెంటులో చర్చ సాగాలి..
      #Top Story

      ప్రతీ ప్రశ్నకు జవాబిస్తాం.. ప్రగతి కోసం పార్లమెంటులో చర్చ సాగాలి..

      పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు తొలిరోజే రచ్చతో మొదలయ్యాయి… ప్రతిపక్షాల ఆందోళనలతో సభ ప్రారంభమైన వెంటనే గంట పాటు వాయిదా వేశారు లోక్‌సభ స్పీకర్‌.. మరోవైపు రాజ్యసభలోనూ ఇలాంటి పరిస్థితే రిపీట్‌ అయ్యింది.. అయితే, దేశ ప్రగతి కోసం పార్లమెంటులో చర్చలు జరగాలని ఆకాక్షించారు ప్రధాని నరేంద్ర మోడీ.. రాజ్యాంగ దినోత్సవం స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలని సూచించిన ఆయన.. ప్రతీ ప్రశ్నకు జవాబిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల ముందు మీడియాతో మాట్లాడిన…
    • పార్లమెంట్‌ సమావేశాలు.. ధాన్యం సేకరణపై టీఆర్ఎస్ వాయిదా తీర్మానం
      #తెలంగాణ

      పార్లమెంట్‌ సమావేశాలు.. ధాన్యం సేకరణపై టీఆర్ఎస్ వాయిదా తీర్మానం

      వరి కొనుగోళ్ల విషయంలో కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం మధ్య యుద్ధమే నడుస్తోంది.. వారిపై వీరు.. వీరిపై వారు.. అన్నట్టుంగా ఆరోపణలు, విమర్శల పర్వం కొనసాగుతోంది.. ఇక, కేంద్రం తీరుపై పార్లమెంట్‌ వేదికగా పోటారానికి సిద్ధం అయ్యింది టీఆర్ఎస్‌ పార్టీ… పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభం అవుతున్న తొలిరోజే.. అటు రాజ్యసభ, ఇటు లోక్‌సభలోనూ ధాన్యం కొనుగోళ్ల అంశంపై చర్చించాలని పట్టుబడుతోంది.. Read Also: ఎమ్మెల్సీ ఎన్నికలు.. క్యాంప్‌ పాలిటిక్స్‌ షురూ..! దీనికోసం.. ధాన్యం కొనుగోలు అంశంపై చ‌ర్చించాల‌ని…
    • రేపటి నుంచి పార్లమెంట్ సభా సమరం
      #Top Story

      రేపటి నుంచి పార్లమెంట్ సభా సమరం

      పార్లమెంట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. నేడు ఉదయం 11 గంటలకు పార్లమెంటు లైబ్రరీ భవనంలో అఖిలపక్ష సమావేశం జరగనుంది. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు గల్లా జయదేవ్, రాజ్యసభలో టీడీపీ నాయకుడు కనకమేడల రవీంద్ర కుమార్, వై.ఎస్.ఆర్ కాంగ్రెసు పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయ సాయిరెడ్డి హాజరవుతారు. టి.ఆర్.ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే.కేశవరావు, లోకసభ పక్ష నాయకుడు నామా నాగేశ్వరరావు అఖిలపక్షానికి హాజరవుతారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు అన్ని పక్షాల…
    • ఆశతో వచ్చాం.. కేంద్రం నిరాశపరిచింది..
      #Top Story

      ఆశతో వచ్చాం.. కేంద్రం నిరాశపరిచింది..

      ఆశతో హస్తినకు వచ్చాం.. కానీ, కేంద్ర ప్రభుత్వం నిరాశపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి… కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌తో సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. యాసంగిలో వరి వేయొద్దని కేంద్రం గట్టిగా చెప్పిందని తెలిపారు. మేం ఎంతో ఆశతో వచ్చాం.. కానీ, కేంద్రం నిరాశపరిచిందన్న ఆయన.. కేంద్రం నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని ఆశించాం.. కానీ, నిరాశే మిగిలిందన్నారు. కేంద్రమంత్రితో జరిగిన సమావేశంలో.. కేంద్రం ఎంత…
    ←1…216217218219220…244→

తాజావార్తలు

  • SRH vs CSK: కాటేరమ్మ కొడుకుల కసివేట.. సీఎస్‌కేపై ఎస్‌ఆర్‌హెచ్ సూపర్ విక్టరీ..

  • Abhishek Sharma: వేగంలో సెహ్వాగ్‌నే మించిపోయాడు.. ఐపీఎల్‌లో అభిషేక్ శర్మ సరికొత్త చరిత్ర!

  • Ustaad Bhagat Singh: ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ అక్కడ కూడా ఫ్లాపేనా?

  • Yuzvendra Chahal: ‘క్యూట్’ మెసేజ్ వివాదం.. చాహల్ తానియా ఛటర్జీపై పరువు నష్టం దావా వేసిన చాహల్

  • Mahesh Babu: రాజమౌళి మహేశ్‌కు పాస్‌పోర్ట్‌ ఇచ్చేశాడా?

ట్రెండింగ్‌

  • Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!

  • Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!

  • Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!

  • Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?

  • Kids Wellness : పిల్లల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. ఈ హెల్త్ టెస్టులు తప్పనిసరి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions