Rishabh Pant Becomes 1st Captain being part of IPL Auction 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలంలో మాములుగా అయితే ఫ్రాంజైజీ యజమానులు, మెంటార్లు, కోచ్లు పాల్గొంటారు. అయితే ఈసారి వేలంలో ఓ కెప్టెన్ భాగం అవుతున్నాడు. అతడే టీమిండియా యువ బ్యాటర్, ఢిల్లీ క్యాపిటల్స్ సారథి రిషబ్ పంత్. ఐపీఎల్ 2024 కోసం మరికొద్దిసేపట్లో దుబాయ్లోని కోకాకోలా ఎరీనాలో ప్రారంభం కానున్న వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్లో కెప్టెన్ పంత్ కూడా…
టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షా గత కొంతకాలంగా తన గర్ల్ఫ్రెండ్ నిధి తపాడియాతో రిలేషిన్షిప్లో ఉన్నారు. అయితే తొలిసారి వీరిద్దిరూ పబ్లిక్గా కనపడ్డారు. ఐఐఎఫ్ఏ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పృథ్వీ షా, నిధి తపాడియా సందడి చేశారు.
ఢిల్లీ వీధుల్లో మొత్తం ఎల్లో జెర్సీతో అభిమానులు మహేంద్ర సింగ్ ధోని వస్తున్న బస్సు కోసం వేచి ఉన్నారు. స్టేడియానికి వెళ్లే దారి పోడవునా చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీలు ధరించిన అభిమానులు ఒక దశలో ధోనిని చూడడం కోసం బస్సును కూడా వారు చుట్టుముట్టారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడింది. ఈ కీలక పోరులో ఢిల్లీ క్యాపటిల్స్ పై 77 పరుగుల తేడాతో సీఎస్కే ఘన విజయాన్ని అందుకుంది.
ప్రస్తుతం చెన్నై టీమ్ 10 ఓవర్లకు అజేయంగా 87 పరుగులు చేసింది. క్రీజులో సీఎస్కే ఓపెనర్లు రుత్ రాజ్ గైక్వాడ్ ( 37 బాల్స్ 3 ఫోర్లు, 3 సిక్సులతో 50 పరుగులు ) హాఫ్ సెంచరీ మార్క్ ను అందుకున్నాడు. మరో ఓపెనర్ డేవాన్ కాన్వే ( 26 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్ తో 43 పరుగులు ) అద్భుతమై బ్యాటింగ్ చేస్తున్నారు.