Home
Cyber Crime
Cyber Crime News
-
Ashu Reddy: 9.5 కోట్ల చీటింగ్ కేసు.. మీడియా ముందుకు అషు రెడ్డి?
నిన్న ఉదయం బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి చుట్టూ ముసురుకున్న చీటింగ్ కేసు వ్యవహారం ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. నిన్న కేవలం తన మీద వస్తున్న ఆరోపణలను ప్రచారం చేస్తున్న వారి మీద లీగల్ యాక్షన్ తీసుకుంటానని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, అంశం మీద మౌనంగా ఉన్న అషు రెడ్డి, ఇప్పుడు ఈ ఆరోపణలపై గట్టిగా బదులిచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి తాజా పరిణామాలు ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాల్లో… -
Telangana: సైబర్ నేరస్థుల వేటలో తెలంగాణ పోలీస్.. “ఆపరేషన్ క్రాక్డౌన్ 2.0” ప్రారంభం.!
తెలంగాణ రాష్ట్రంలో నానాటికీ పెరిగిపోతున్న సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీస్ శాఖ అత్యంత ప్రతిష్టాత్మకమైన వ్యూహాన్ని అమలు చేస్తోంది. సైబర్ నేరస్థుల నెట్వర్క్ను కూకటివేళ్లతో సహా తొలగించే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా **”ఆపరేషన్ క్రాక్డౌన్ 2.0″**ను ప్రారంభించింది. ఈ భారీ ఆపరేషన్ కోసం ఏకంగా 300 ప్రత్యేక పోలీస్ బృందాలను రంగంలోకి దించడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గతంలో అరెస్టైన సైబర్ నేరస్థులు మళ్లీ నేరాలకు పాల్పడకుండా ఉండేందుకు ఈ ఆపరేషన్లో వారిపై ప్రత్యేక నిఘా… -
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
Malware Alert : ప్రస్తుత డిజిటల్ యుగంలో స్మార్ట్ఫోన్ లేనిదే ముద్ద దిగదు. కానీ, అదే స్మార్ట్ఫోన్ ఇప్పుడు మీ పాలిట శాపంగా మారే ప్రమాదం ఉంది. దేశంలోని ఆండ్రాయిడ్ యూజర్లను లక్ష్యంగా చేసుకుని ఒక అత్యంత ప్రమాదకరమైన వైరస్ (Malware) విరుచుకుపడుతోందని కేంద్ర ప్రభుత్వం తాజాగా హెచ్చరించింది. హోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన సైబర్ సెక్యూరిటీ వింగ్ (I4C – Cyber Dost) దీనిపై ప్రజలను అప్రమత్తం చేస్తూ కీలక సూచనలు చేసింది. ఈ… -
Minor Girl Cheating: ఇన్స్టాగ్రామ్ మాయలో మైనర్ బాలిక.. ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. లక్షలు దోచుకున్న వ్యక్తి అరెస్ట్..!
Minor Girl Cheating: హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్లో సంచలనం సృష్టించిన ఇన్స్టాగ్రామ్ ట్రాప్ కేసులో కీలక నిందితుడు కోడూరు అర్జున్ అలియాస్ ఆజాద్ను పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన అర్జున్ పై పాక్సో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. అర్జున్ సోషల్ మీడియాలో సంపన్న కుటుంబాల పిల్లలను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. LSG కొంపముంచిన Aiden Markram ఓవర్.. IPL 2026లో అత్యంత ఖరీదైన ఓవర్… -
Cyber Crime : భారీ సైబర్ మోసాల నెట్వర్క్ను ఛేదించిన పోలీసులు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న భారీ సైబర్ మోసాల నెట్వర్క్ను హైదరాబాద్ పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. ‘ఆపరేషన్ ఆక్టోపస్ 2.0’ పేరుతో చేపట్టిన ఈ భారీ ఆపరేషన్లో భాగంగా 9 రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించిన పోలీసులు, 32 మంది బ్యాంకు అధికారులతో సహా మొత్తం 52 మంది నిందితులను కటకటాల్లోకి నెట్టారు. ప్రధానంగా పెట్టుబడి స్కామ్లు, ట్రేడింగ్ మోసాలు, మరియు ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో అమాయకులను బెదిరించి దోచుకుంటున్న ముఠాలకు అండగా నిలుస్తున్న బ్యాంకు అధికారులే… -
Jananayagan Leak: జననాయగన్ సినిమా లీక్ కేసులో ముగ్గురు కీలక నిందితుల అరెస్ట్..!
Jananayagan Leak: తమిళ చిత్ర పరిశ్రమను కుదిపేసిన ‘జననాయగన్’ సినిమా పైరసీ కేసులో స్టేట్ సైబర్ క్రైమ్ వింగ్ పోలీసులు ముగ్గురు కీలక నిందితులను అరెస్ట్ చేసారు. సినిమా ఆన్లైన్ లీక్కు సంబంధించి నమోదైన కేసులో లోతైన దర్యాప్తు చేపట్టిన అధికారులు ముగ్గురు ప్రధాన నిందితులను అరెస్ట్ చేశారు. Kitchen Cleaning Tips: జిడ్డు వదలడం లేదా.? ఉప్పుతో ఇలా చేసి చూడండి.. మొండి జిడ్డు కూడా పరార్.! ఈ కేసుకు సంబంధించి పోలీసుల కథనం ప్రకారం..… -
Bomb Threats: రజనీకాంత్, ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపులు?
తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ఇద్దరు దిగ్గజ నటులు, సూపర్ స్టార్ రజనీకాంత్, వర్సటైల్ యాక్టర్ ధనుష్ నివాసాలకు బాంబు బెదిరింపులు రావడం సౌత్ సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఒక అపరిచిత ఈ-మెయిల్ దెబ్బతో చెన్నై నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటనతో పోలీసులు, అభిమానులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. తమిళనాడు డీజీపీ కార్యాలయానికి శనివారం ఒక అజ్ఞాత ఈ-మెయిల్ అందింది, అందులో పోయెస్ గార్డెన్లోని రజనీకాంత్ నివాసం, అల్వార్పేటలోని ధనుష్ నివాసాల్లో బాంబులు… -
Jana Nayagan: లీకుల కలకలం హ్యాకర్ల పనే?
దళపతి విజయ్ ఆఖరి సినిమా ‘జననాయగన్’ చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. ఒకవైపు సెన్సార్ ఇబ్బందులతో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియక ఇబ్బంది పడుతుంటే, మరోవైపు లీకుల బెడదతో ఈ సినిమా టీమ్ తీవ్ర ఆందోళనలో ఉంది. ఈ సినిమాకు సంబంధించిన తాజా పరిణామాలు కోలీవుడ్లో సంచలనం సృష్టిస్తున్నాయి. నిజానికి సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు అత్యంత గోప్యంగా జరిగే ఎడిటింగ్ రూమ్ లేదా పోస్ట్ ప్రొడక్షన్ యూనిట్ నుండి ఈ వీడియోలు బయటకు వచ్చినట్లు అనుమానాలు… -
Cyber Fraud : మాజీ డీజీపీ మనుమరాలికి రూ.1.20 కోట్ల టోకరా.!
సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ సరికొత్త ఎత్తుగడలతో రెచ్చిపోతున్నారు. సామాన్యులే కాదు, ఉన్నత స్థాయి వ్యక్తులు కూడా వీరి మాయలో పడి కోట్లాది రూపాయలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్కు చెందిన ఒక ప్రముఖ మహిళా వ్యాపారవేత్త, ఒకప్పటి రాష్ట్ర మాజీ డీజీపీ మనుమరాలిని లక్ష్యంగా చేసుకున్న సైబర్ కేటుగాళ్లు ఏకంగా రూ.1.20 కోట్లు కాజేశారు. బాధిత మహిళ సుమారు 18 కంపెనీలకు డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 13న ఆమె కంపెనీ అకౌంటెంట్కు ఒక వాట్సాప్ సందేశం వచ్చింది.… -
Cyber Crime : ‘స్టాక్ మార్కెట్ మాయ’ ఒక్క క్లిక్తో 24 లక్షలు ఫట్..!
ఓ చిన్న క్లిక్.. ఓ వ్యక్తికి లక్షల రూపాయల నష్టం తీసుకువచ్చింది. సైబర్ మాయగాళ్లు కొత్త పద్ధతులతో అమాయకులను టార్గెట్ చేస్తున్నారు. బాపట్ల జిల్లా చీరాలలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇన్స్టాగ్రామ్లో వచ్చిన ఒక నోటిఫికేషన్ను క్లిక్ చేయడంతో ఏకంగా 24 లక్షలకు పైగా కోల్పోయాడు. స్టాక్ మార్కెట్లో ప్రత్యేక పెట్టుబడి అవకాశమంటూ నమ్మబలికిన సైబర్ నేరగాళ్లు చివరికి అతన్ని మోసం చేశారు. ఈ మోసం ఎలా జరిగింది..? ఇందులో ఉన్న సైబర్ గ్యాంగ్ మోడ్ ఆఫ్…
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!