Tripura: ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలోకి చొరబడిన ముగ్గురు బంగ్లాదేశీ స్మగ్లర్లు, భారతీయుడిని హత్య చేశారు. ఆ తర్వాత ముగ్గురుని గ్రామస్తులు ప్రతీకార దాడిలో హతమార్చారు. ఇది భారత్-బంగ్లాదేశ్ మధ్య వివాదంగా మారింది. అక్టోబర్ 15న జరిగిన ఈ సంఘటన దౌత్యపరమైన వివాదానికి దారి తీసింది.
Punjab: పంజాబ్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సమయంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా బీఎస్ఎఫ్ పాకిస్తాన్ సరిహద్దుల వెంబడి 60 డ్రోన్లను జారవిడిచింది. ఎన్నికల సమయంలో పంజాబ్లో గత 83 రోజుల్లో పట్టుబడిన డ్రోన్ల సంఖ్య మొత్తం పంజాబ్లో ఇప్పటి వరకు అత్యధికం.