Home
Cricket News
Cricket News News
-
MS Dhoni: ఎంఎస్ ధోనీ కొత్త బిజినెస్కు బంపర్ బూస్ట్.. కోట్లలో నిధులు సమీకరణ!
MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ క్రికెట్కే పరిమితం కాకుండా వ్యాపార రంగంలోనూ తన ప్రభావాన్ని మరింత విస్తరిస్తున్నారు. ఇప్పటికే పలు స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టిన ధోనీ.. తాజాగా రూఫ్టాప్ సోలార్ రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న SolarSquare అనే స్టార్టప్లో పెట్టుబడి పెట్టారు. తన ఫ్యామిలీ ఆఫీస్ Midas Deals ద్వారా ఈ పెట్టుబడి పెట్టిన ధోనీ, అదే సమయంలో ఆ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్గా కూడా వ్యవహరించనున్నారు. అయితే కంపెనీలో ఆయన… -
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ది హండ్రెడ్ టోర్నీలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను సన్రైజర్స్ లీడ్స్ ఫ్రాంచైజీ రూ. 2.45 కోట్లకు కొనుగోలు చేయడం పెద్ద వివాదానికి దారితీసింది. సన్రైజర్స్ హైదరాబాద్ , సన్రైజర్స్ లీడ్స్ యజమాని కావ్య మారన్ ఈ వేలంలో స్వయంగా పాల్గొని అబ్రార్ను దక్కించుకున్నారు. అయితే పాకిస్థాన్ ఆటగాళ్ల ఎంపికపై చెలరేగిన వివాదంపై మాట్లాడటానికి ఆమె నిరాకరించారు. ది టెలిగ్రాఫ్తో జరిగిన సంభాషణలో ఈ ఘటనపై స్పందిస్తూ, వివాదాస్పద అంశాలను దాటవేసి.. తమ పురుషుల, మహిళల జట్ల… -
2027 World Cup Squad: 2027 వరల్డ్ కప్ టీమిండియాలో సీనియర్లకు నో.. ఆ క్రికెటర్ ఎంచుకున్న 15 మంది ప్లేయర్లు వీరే..
2027 వన్డే ప్రపంచకప్కు దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియాలు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. ఈ టోర్నీకి ఇంకా సమయం ఉన్నప్పటికీ, భారత జట్టు ఎంపికపై క్రీడా వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ అభినవ్ ముకుంద్ 2027 ప్రపంచకప్ కోసం తనకిష్టమైన 15 మంది సభ్యుల భారత జట్టును ప్రకటించారు. అయితే ఆయన ఎంపిక చేసిన జట్టులో సీనియర్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, స్టార్ పేసర్ మహమ్మద్ షమీలకు స్థానం లభించకపోవడం గమనార్హం. అంతేకాకుండా… -
ROKO Jodi: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అభిమానులకు శుభవార్త.. ఒక్క నెలలో మళ్లీ బరిలోకి..
బాంగ్లాదేశ్ యువజన, క్రీడా శాఖ సహాయ మంత్రి అమీనుల్ హక్ మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే సెప్టెంబర్లో భారత క్రికెట్ జట్టుకు ఆతిథ్యమిచ్చేందుకు తమ దేశం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తోందని ఆయన తెలిపారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఎలాంటి విభేదాలనైనా, దూరాలనైనా ‘స్పోర్ట్స్ డిప్లొమసీ’ (క్రీడా దౌత్యం) ద్వారా సమర్థవంతంగా తొలగించవచ్చని తాను బలంగా నమ్ముతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆగస్టు-సెప్టెంబర్ 2026 మధ్యకాలంలో భారత జట్టుతో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్ల సిరీస్ను… -
India vs Zimbabwe: మమ్మల్ని తక్కువ అంచనా వేయకండి.. ఇండియాను ఓడించే ప్లాన్స్ మా దగ్గర ఉన్నాయి: జింబాబ్వే కెప్టెన్
టీ20 ప్రపంచకప్ 2026 విజేతగా నిలిచిన తర్వాత భారత జట్టు అత్యంత స్వల్ప ఫార్మాట్లో విజయాన్ని నమోదు చేయలేకపోయింది. సూర్యకుమార్ యాదవ్ స్థానంలో భారత టీ20 సారథ్య బాధ్యతలు చేపట్టిన శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో టీమిండియా వరుసగా రెండు సిరీస్లలో చారిత్రక ఓటములను చవిచూసింది. ఐర్లాండ్లో రెండు, ఇంగ్లండ్లో నాలుగు టీ20 మ్యాచ్లలో భారత్ ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో జులై 23 గురువారం నుంచి జింబాబ్వే పర్యటనలో భారత్ మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది.… -
BCCI New Rules: దేశీయ క్రికెట్లో కొత్త రూల్స్.. చివరి ఓవర్ నుంచి వైడ్ వరకు కీలక మార్పులు..!
BCCI New Rules: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) 2026-27 దేశీయ సీజన్కు సంబంధించి పలు కీలక నిబంధనల్లో మార్పులు తీసుకురానుంది. మేరీలెబోన్ క్రికెట్ క్లబ్ (MCC) ప్రతిపాదించిన కొత్త క్రికెట్ చట్టాలను బీసీసీఐ దేశీయ టోర్నీల్లో అమలు చేయాలని నిర్ణయించింది. ఈ కొత్త నిబంధనలు రంజీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీతో పాటు ఇతర దేశీయ టోర్నీల్లో అమల్లోకి రానున్నాయి. కొత్త నిబంధనలు ఈ విధంగా ఉన్నాయి. రోజు… -
Team India: జస్ప్రీత్ బుమ్రాకు ఏమైంది.. టీమిండియాలో మూడు మార్పులు..
లార్డ్స్ మైదానంలో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఉత్కంఠభరితంగా మూడో వన్డే మ్యాచ్ ప్రారంభమైంది. మూడు మ్యాచ్ల సిరీస్లో ఇది నిర్ణయాత్మక మ్యాచ్ కావడంతో ఇరు జట్లు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఈ కీలక పోరులో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. వికెట్ అద్భుతంగా కనిపిస్తోందని, భారీ స్కోరు సాధించి భారత్పై ఒత్తిడి పెంచడమే తమ లక్ష్యమని టాస్ సందర్భంగా బ్రూక్ పేర్కొన్నాడు. గత మ్యాచ్లో జో రూట్ ఆడిన… -
Lalchand Rajput: రోహిత్ మరో రెండేళ్లు హాయిగా ఆడగలడు.. ‘హిట్మ్యాన్’ కెరీర్పై తొలి కోచ్ రాజ్పుత్ ధీమా
Lalchand Rajput: రోహిత్ శర్మ వన్డే భవిష్యత్తుపై సస్పెన్స్ కొనసాగుతున్నా, హిట్ మ్యాన్ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. రోహిత్ మరో రెండేళ్ల పాటు హాయిగా ఆడగలడని, ప్రస్తుతం అతను ఎదుర్కొంటున్న ఇబ్బందులు రెండు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్ వల్ల వచ్చే సహజమైన అలసట మాత్రమేనని అతని తొలి కోచ్, గురువు లాల్చంద్ రాజ్పుత్ నొక్కి చెప్పారు. 2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో రోహిత్ లేడంటూ వచ్చిన వార్తలను బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా కొట్టిపారేసిన నేపథ్యంలో… -
Shubman Gill: “నా చేతుల్లో ఏం లేదు.. ఆటపైనే దృష్టి పెడతా”.. రోహిత్ రిటైర్మెంట్ వేళ కెప్టెన్ గిల్ కీలక వ్యాఖ్యలు..
Shubman Gill: టీమిండియా క్రికెటర్లకు బీసీసీఐ నుంచి ఓ క్రేజీ అడ్వైస్ వచ్చింది. మైదానంలో పరుగుల వరద పారించాలంటే, కాసేపు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలంటూ బోర్డు ఆటగాళ్లకు క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న మన ఆటగాళ్లు లండన్లోని ఇండియా హౌస్లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఈ ఆసక్తికర ముచ్చట్లు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం జట్టును ముందుండి నడిపిస్తున్న వన్డే, టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఒత్తిడిని ఎలా జయిస్తాడనే… -
ENG Vs IND 3rd ODI: మెన్ ఇన్ బ్లూ టార్గెట్ లార్డ్స్.. 22 ఏళ్ల నిరీక్షణకు తెరదించే సమయం వచ్చేసింది..
లార్డ్స్ మైదానంలో వన్డే మ్యాచ్ గెలిచి భారత్ సరిగ్గా 22 ఏళ్లు అవుతోంది. 2004 తర్వాత ఈ చారిత్రాత్మక మైదానంలో టీమిండియా ఒక్క వన్డే కూడా గెలవలేదు. ఈ నేపథ్యంలో, ఆదివారం ఇంగ్లాండ్తో జరిగే నిర్ణయాత్మక మూడో వన్డేలో శుభ్మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టు చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతోంది. కార్డిఫ్లో ఇంగ్లాండ్ పునరాగమనం చేయడంతో ప్రస్తుతం మూడు మ్యాచ్ల సిరీస్ 1-1తో సమమైంది. దీంతో ఈ ఫైనల్ మ్యాచ్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. 1983లో కపిల్…
తాజావార్తలు
-
Mahesh Kumar Goud : బీఆర్ఎస్ అప్పులపై మహేష్ గౌడ్ సవాల్.. ‘చర్చకు వస్తారా?’
-
Abhijeet Dipke Controversy: రామ మందిర CEOపై తప్పుడు వీడియో.. అభిజీత్ దీప్కేపై విమర్శలు..
-
Vaibhav Sooryavanshi: చిన్న వయసులోనే ఊహించని పాపులారిటీ.. వైభవ్ వైభవ్ అంటూ మాస్ మేనియా..
-
India Diesel Exports: రష్యా, అమెరికాను వెనక్కి నెట్టి.. యూరప్ డీజిల్ సరఫరాలో భారత్ టాప్
-
Nepal Earthquake: ఓ వైపు వరద విలయం.. నేపాల్లో భూకంపం..
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!