Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Covid 19 2

Covid 19 2 News

    • షెడ్యూల్ ప్ర‌కార‌మే యూపీఎస్సీ మెయిన్స్‌…
      #జాతీయం

      షెడ్యూల్ ప్ర‌కార‌మే యూపీఎస్సీ మెయిన్స్‌…

      గ‌తేడాది అక్టోబ‌ర్ నెల‌లో యూపీఎస్సీ ప్రిలిమ్స్ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే.  జూన్ నెల‌లో జర‌గాల్సిన ప‌రీక్ష‌ల‌ను క‌రోనా కార‌ణంగా అక్టోబ‌ర్‌కు వాయిదా వేశారు.  అక్టోబ‌ర్‌లో ప‌రీక్ష‌ల‌ను యూపీఎస్సీ విజ‌య‌వంతంగా నిర్వ‌హించింది.  అక్టోబ‌ర్ చివ‌రి వ‌ర‌కు రిజల్ట్‌ను ప్ర‌క‌టించింది.  కాగా, మెయిన్స్ జ‌నవ‌రిలో జ‌ర‌గాల్సి నిర్వ‌హించాలి.  ప్ర‌స్తుతం క‌రోనా మ‌హ‌మ్మారి భారీగా విస్త‌రిస్తోంది.  ముఖ్యంగా ఢిల్లీలో క‌రోనా కేసులు భారీగా న‌మోద‌వుతున్నాయి.  ఇప్ప‌టికే నైట్ క‌ర్ఫ్యూతో పాటు వీకెండ్ క‌ర్ఫ్యూను కూడా విధించారు.  సినిమా హాల్స్‌, విద్యాసంస్థ‌లు, పార్కులు,…
    • బెంగాల్‌లోనూ క‌రోనా దూకుడు… భారీగా పెరిగిన పాజిటివిటీ రేటు…
      #జాతీయం

      బెంగాల్‌లోనూ క‌రోనా దూకుడు… భారీగా పెరిగిన పాజిటివిటీ రేటు…

      దేశ‌వ్యాప్తంగా క‌రోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి.  ఢిల్లీ, మ‌హారాష్ట్ర‌లో అత్య‌ధికంగా కేసులు న‌మోద‌వుతున్న సంగ‌తి తెలిసిందే.  ఈరెండు రాష్ట్రాల త‌రువాత అత్య‌ధికంగా కేసులు ప‌శ్చిమ‌బెంగాల్‌లో న‌మోద‌వుతున్నాయి.  బెంగాల్‌లో కేసులు న‌మోద‌వుతుండ‌టంతో ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందుతున్నారు.  తాజాగా ప‌శ్చిమ బెంగాల్‌లో 14,022 కేసులు న‌మోదైన‌ట్టు స్వ‌యంగా ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ ప్ర‌క‌టించారు. రాష్ట్రంలో 33,042 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయ‌ని అన్నారు.  2075 మంది ఆసుప‌త్రుల్లో చికిత్స పోందుతున్నార‌ని, రాష్ట్రంలో మొత్తం 403 కంటైన్‌మెంట్ జోన్లు ఏర్పాటు చేసిన‌ట్టు తెలిపారు.…
    • ఎయిర్ ఇండియాలో క‌రోనా క‌ల‌క‌లం: ఒకే విమానంలో 125 మందికి పాజిటివ్‌…
      #జాతీయం

      ఎయిర్ ఇండియాలో క‌రోనా క‌ల‌క‌లం: ఒకే విమానంలో 125 మందికి పాజిటివ్‌…

      దేశంలో క‌రోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి.  ఇప్ప‌టికే థ‌ర్డ్ వేవ్ ఎంట‌ర్ అయిన‌ట్టు ఆరోగ్య‌శాఖ స్ప‌ష్టం చేసింది.  త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని, రాబోయే నాలుగు వారాలు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది.  ఇక‌, విదేశాల నుంచి వ‌చ్చే ప్ర‌యాణికుల విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.  రిస్క్‌, ఎట్ రిస్క్ దేశాల నుంచి వ‌చ్చేవారికి క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేస్తున్నారు. పాజిటివ్‌గా నిర్ధార‌ణ జరిగితే హోమ్ ఐసోలేష‌న్ లేదా క్వారంటైన్ కు పంపుతున్నారు.  శాంపిల్స్‌ను జీనోమ్…
    • మ‌రోషాక్‌: డ్రాగ‌న్ ఫ్రూట్‌లో క‌రోనా వైర‌స్‌… సూప‌ర్ మార్కెట్లు బంద్‌…
      #అంతర్జాతీయం

      మ‌రోషాక్‌: డ్రాగ‌న్ ఫ్రూట్‌లో క‌రోనా వైర‌స్‌… సూప‌ర్ మార్కెట్లు బంద్‌…

      ఫిబ్ర‌వ‌రిలో వింట‌ర్ ఒలింపిక్స్‌ను దృష్టిలో పెట్టుకొని చైనా జీరో వైర‌స్ కు క‌ట్టుబడి నిబంధ‌న‌లు అమ‌లు చేస్తున్న‌ది.  క‌ఠిన‌మైన ఆంక్ష‌లు విధిస్తూ క‌రోనాను క‌ట్ట‌డి చేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న సంగ‌తి తెలిసిందే.  మూడు నాలుగు కేసులు బ‌య‌ట‌ప‌డినా… ఆయా న‌గ‌రాల్లో వైర‌స్ వ్యాప్తి చెంద‌కుండా ఉండేందుకు లాక్‌డౌన్ ను అమ‌లు చేస్తున్న‌ది. ఇప్ప‌టికే జియాంగ్‌, యూనాన్, యుజౌ న‌ర‌గాల్లో లాక్‌డౌన్ అమ‌లు జ‌రుగుతున్న‌ది.  లాక్‌డౌన్ అమ‌లు జ‌రుగుతున్న న‌ర‌గాల్లోని ప్ర‌జ‌ల క‌ద‌లిక‌ల‌పై ప్ర‌భుత్వం నిరంత‌రం నిఘాలు ఉంచింది…
    • మళ్లీ కరోనా టెన్షన్‌.. తెలంగాణ ఆరోగ్య శాఖ 9 కీలక సూచనలు
      #తెలంగాణ

      మళ్లీ కరోనా టెన్షన్‌.. తెలంగాణ ఆరోగ్య శాఖ 9 కీలక సూచనలు

      మళ్లీ కరోనా టెన్షన్‌ పెడుతోంది.. క్రమంగా పాజిటివ్‌ కేసులు పెరుగుతూనే ఉన్నాయి.. మొన్నటి వరకు రెండు వందలకు లోపుగానే నమోదైన పాజిటివ్‌ కేసులు సంఖ్య ఇప్పుడు రెండు వేల వైపు పరుగులు పెడుతోంది.. ఈ సమయంలో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కీలక సూచనలు చేసింది.. రాష్ట్రంలోని వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగులకు సెలవులను రాబోయే 4 వారాల పాటు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.. అదే విధంగా.. రాజకీయ పార్టీలు వచ్చే నాలుగు వారాలు కార్యక్రమాలు రద్దు చేసుకోవాలని…
    • థర్డ్‌ వేవ్‌ మొదలైంది-డీహెచ్‌ శ్రీనివాసరావు
      #తెలంగాణ

      థర్డ్‌ వేవ్‌ మొదలైంది-డీహెచ్‌ శ్రీనివాసరావు

      కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య మళ్లీ క్రమంగా పెరిగిపోతూనే ఉంది.. ఇప్పటికే భారత్‌లో థర్డ్‌ వేవ్‌ మొదలైపోయింది.. ఈ నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేవారు తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్ శ్రీనివాసరావు.. అమెరికాలో నిన్నటి రోజు పది లక్షల కేసులు నమోదయ్యాయి, యూకేలో మొత్తం మూడు లక్షల కేసులు వెలుచూశాయి.. మనదేశంలో కూడా మూడో వేవ్ స్టార్ట్ అయ్యిందన్నారు.. అందులో భాగంగానే నిన్న ఒక్కరోజే 50 వేల కేసులు నమోదు అయ్యాయని వెల్లడించారు.. Read Also: మహిళల ప్రపంచకప్:…
    • కరోనా టాబ్లెట్‌తో ఎముకలు దెబ్బతింటాయి.. ఐసీఎంఆర్ చీఫ్ హెచ్చరిక
      #జాతీయం

      కరోనా టాబ్లెట్‌తో ఎముకలు దెబ్బతింటాయి.. ఐసీఎంఆర్ చీఫ్ హెచ్చరిక

      కరోనా కేసులు బీభత్సంగా పెరుగుతున్న వేళ ఇటీవల దేశంలో కరోనా టాబ్లెట్ మోల్నుపిరవిర్ అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ టాబ్లెట్‌తో ముప్పు పొంచి ఉందని భారత వైద్యపరిశోధన మండలి(ఐసీఎంఆర్) చీఫ్ బలరాం భార్గవ హెచ్చరికలు జారీ చేశారు. ఈ కరోనా మాత్ర వాడితే శరీరంలో ఎముకలు, కండరాలు దెబ్బతినే అవకాశముందని ఆయన తెలిపారు. మోల్నుపిరవిర్ 200 ఎంజీ టాబ్లెట్‌తో జన్యువుల్లో శాశ్వతంగా మార్పులు వస్తామని ఆయన పేర్కొన్నారు. అందువల్ల ఈ టాబ్లెట్ మాత్రలను కోవిడ్ టాస్క్‌ఫోర్స్ కమిటీ..…
    • ఒమిక్రాన్‌ ఎఫెక్ట్.. అఖిలేష్‌ యాదవ్‌ కీలక నిర్ణయం
      #జాతీయం

      ఒమిక్రాన్‌ ఎఫెక్ట్.. అఖిలేష్‌ యాదవ్‌ కీలక నిర్ణయం

      మళ్లీ కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి.. మరోవైపు ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్‌ యాదవ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు.. అయోధ్యలో ఈ నెల 9వ తేదీన జరగాల్సిన సమాజ్ వాదీ పార్టీ విజయ రథయాత్ర రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.. అంతేకాకుండా జనవరి 7 మరియు జనవరి 8న ఉత్తరప్రదేశ్‌లోని గోండా మరియు బస్తీలలో తన ఇతర ర్యాలీలను కూడా రద్దు చేసుకున్నారు అఖిలేష్‌.. కాగా, యూపీలో…
    • కోవిడ్‌ కలకలం.. మరో 30మంది వైద్యులకు పాజిటివ్
      #జాతీయం

      కోవిడ్‌ కలకలం.. మరో 30మంది వైద్యులకు పాజిటివ్

      భారత్‌లో మళ్లీ కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది.. రోజువారి కేసుల సంఖ్య మళ్లీ 90 వేలను దాటేసింది.. ఇదే సమయంలో.. కనిపించని మహమ్మారితో ముందుండి పోరాటం చేసే వైద్యులు కూడా పెద్ద సంఖ్యలో కోవిడ్‌ బారినపడుతున్నారు.. ఇప్పటికే మహారాష్ట్రలోని ముంబైలో 230 మంది వైద్యులకు కరోనా పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే కాగా.. తాజాగా, ముంబైలోని సియోన్ ఆస్పత్రిలో మరో 30 మంది వైద్యులకు కరోనా సోకింది. Read Also: టీనేజర్ల జోష్.. 3 రోజుల్లోనే 1.24…
    • కరోనా థర్డ్ వేవ్.. ఇండియాలో ఒక్కరోజే 90,928 పాజిటివ్ కేసులు
      #జాతీయం

      కరోనా థర్డ్ వేవ్.. ఇండియాలో ఒక్కరోజే 90,928 పాజిటివ్ కేసులు

      భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు జెట్ స్పీడులో దూసుకెళ్తున్నాయి. బుధవారంతో పోలిస్తే దాదాపు కేసుల సంఖ్య రెట్టింపుగా నమోదైంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 90,928 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దేశంలో నిన్న 325 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,82,876కి చేరింది. అటు దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 19,206 మంది…
    ←1…4546474849…194→

తాజావార్తలు

  • Amaravati Outer Ring Road Case: అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు వ్యవహారం.. హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు..

  • Virat Kohli: ఒక్క పరుగు దూరంలో ఆగిన రికార్డ్! 49 వద్ద కోహ్లీ అవుట్.. నిరాశలో అనుష్క శర్మ!!

  • Ustaad Bhagat Singh OTT : ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చిన ఉస్తాద్.. ట్రోలింగ్ తప్పేలా లేదుగా

  • MK Stalin: డీలిమిటేషన్‌పై నిరసనలు.. నల్ల దుస్తులు ధరించి నల్ల జెండా ఎగరేసిన సీఎం స్టాలిన్

  • Papam Prathap: IPL కంటే మా సినిమానే బాగుంటుంది.. ‘పాపం ప్రతాప్’ హీరో తిరువీర్ కాన్ఫిడెంట్ స్టేట్‌మెంట్!

ట్రెండింగ్‌

  • Fatal Surgery: రోగి ప్లీహాన్ని తొలగించబోయి.. కాలేయాన్ని తొలగించిన డాక్టర్.. తర్వాత ఏం జరిగిందంటే..

  • 4K QD Mini-LED టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో Xiaomi TV S Mini LED Series 2026 లాంచ్..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, 9020mAh బ్యాటరీ, IP68/IP69 రేటింగ్‌తో VIVO T5 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?

  • Google Notice: గూగుల్‌కు నోటీసులు.. మెటా, ఎక్స్(ట్విట్టర్)కు కూడా.. కారణం ఇదే..

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions