షెడ్యూల్ ప్రకారమే యూపీఎస్సీ మెయిన్స్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గతేడాది అక్టోబర్ నెలలో యూపీఎస్సీ ప్రిలిమ్స్ జరిగిన సంగతి తెలిసిందే. జూన్ నెలలో జరగాల్సిన పరీక్షలను కరోనా కారణంగా అక్టోబర్కు వాయిదా వేశారు. అక్టోబర్లో పరీక్షలను యూపీఎస్సీ విజయవంతంగా నిర్వహించింది. అక్టోబర్ చివరి వరకు రిజల్ట్ను ప్రకటించింది. కాగా, మెయిన్స్ జనవరిలో జరగాల్సి నిర్వహించాలి. ప్రస్తుతం కరోనా మహమ్మారి భారీగా విస్తరిస్తోంది. ముఖ్యంగా ఢిల్లీలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఇప్పటికే నైట్ కర్ఫ్యూతో పాటు వీకెండ్ కర్ఫ్యూను కూడా విధించారు. సినిమా హాల్స్, విద్యాసంస్థలు, పార్కులు, జిమ్లు వంటివి మూసివేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేశారు.
Read: బెంగాల్లోనూ కరోనా దూకుడు… భారీగా పెరిగిన పాజిటివిటీ రేటు…
Also Read
- New Bank: ఇండియాలోనే తొలిసారిగా.. ఆ బ్యాంక్ తెచ్చిన సరికొత్త విప్లవం.. సీఎం చేతుల మీదుగా ప్రారంభం..
- Indian Economy : పెట్రోల్ సేవ్ చేస్తే దేశానికి జాక్పాట్..! ఫారెక్స్ మ్యాజిక్ ఇదేనా!
- CBSE: త్రిభాషా విధానంపై సీబీఎస్ఈ సంచలన నిర్ణయం
- Jihadi drug: భారత్లో తొలిసారి పట్టుబడ్డ ‘‘జిహాదీ డ్రగ్’’.. ఇది ఎంత ప్రమాదకరమంటే..
కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ కొంతమంది ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు పరీక్షలను వాయిదా వేసేందుకు అనుమతించలేదు. షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహించాలని, అయితే, కరోనా జాగ్రత్తలు తీసుకొని పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. కంటైన్మెంట్, మైక్రో కంటైన్మెంట్ జోన్ల నుంచి వచ్చే వారి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వైరస్ సోకకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. జనవరి 7,8,9,15,16 తేదీల్లో మెయిన్స్ పరీక్షలు జరగున్నాయి. షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహించాలని కోర్టు స్పష్టం చేయడంతో అధికారులు ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Binance : బినాన్స్ యూజర్లకు అలర్ట్.. ఈ 7 సెక్యూరిటీ సెట్టింగ్స్ ఆన్ చేయకపోతే రిస్క్!
-
New Bank: ఇండియాలోనే తొలిసారిగా.. ఆ బ్యాంక్ తెచ్చిన సరికొత్త విప్లవం.. సీఎం చేతుల మీదుగా ప్రారంభం..
-
Indian Economy : పెట్రోల్ సేవ్ చేస్తే దేశానికి జాక్పాట్..! ఫారెక్స్ మ్యాజిక్ ఇదేనా!
-
CBSE: త్రిభాషా విధానంపై సీబీఎస్ఈ సంచలన నిర్ణయం
-
KKR Vs GT: పక్కా వ్యూహంతో బరిలోకి కోల్కతా నైట్ రైడర్స్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న జీటీ..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..