బెంగాల్లోనూ కరోనా దూకుడు… భారీగా పెరిగిన పాజిటివిటీ రేటు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఢిల్లీ, మహారాష్ట్రలో అత్యధికంగా కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఈరెండు రాష్ట్రాల తరువాత అత్యధికంగా కేసులు పశ్చిమబెంగాల్లో నమోదవుతున్నాయి. బెంగాల్లో కేసులు నమోదవుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్లో 14,022 కేసులు నమోదైనట్టు స్వయంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. రాష్ట్రంలో 33,042 కేసులు యాక్టీవ్గా ఉన్నాయని అన్నారు. 2075 మంది ఆసుపత్రుల్లో చికిత్స పోందుతున్నారని, రాష్ట్రంలో మొత్తం 403 కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
Read: వనమా రాఘవ అరెస్ట్…
Also Read
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
- Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
- PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
రాష్ట్రంలో పాజిటివిటీ రేటు ప్రస్తుతం 23.17శాతంగా ఉందని, మరణాల రేటు 1.18 శాతంగా ఉన్నట్టు మమతా బెనర్జీ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 19,517 బెడ్స్ ఖాళీగా ఉన్నాయని అన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి పశ్చిమ బెంగాల్కు రావాలంటే తప్పని సరిగా ఆర్టీపీసీఆర్ నెగెటివ్ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలని ముఖ్యమంత్రి తెలియజేశారు. అదేవిధంగా మరిన్ని నిబంధనలు అవసరమని, రేపు ప్రధానితో దీనిపై చర్చిస్తామని అన్నారు. రేపు ప్రధాని మోడీ పశ్చిమ బెంగాల్కు రాబోతున్నారు. కోల్కతాలో చిత్తరంజన్ జాతీయ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్లోని రెండో క్యాంపస్ను ప్రారంభించబోతున్నారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!