Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Covid 19 2

Covid 19 2 News

    • తెలంగాణలోని ఆ మండలం లో సంపూర్ణ లాక్ డౌన్… 
      #ఆదిలాబాద్

      తెలంగాణలోని ఆ మండలం లో సంపూర్ణ లాక్ డౌన్… 

      తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.  గత వారం రోజుల వ్యవధిలోనే 10 శాతానికి పైగా కరోనా వృద్ధి కనిపించింది.  దీంతో కఠిన చర్యలు తీసుకుంటున్నారు.  మాస్క్ ను తప్పనిసరి చేశారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపాపధ్యంలో ఎక్కడికక్కడ కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.  ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ మండల కేంద్రంలో గత రెండు రోజుల వ్యవధిలో కరోనాతో ముగ్గురు మృతి చెందారు.  దీంతో గ్రామ పంచాయతీ కీలక నిర్ణయం తీసుకుంది.  మండలకేంద్రంలో వారం రోజులపాటు సంపూర్ణ లాక్ డౌన్…
    • వ్యాక్సిన్ కోసం నేపాల్ కు భారతీయులు… ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు… 
      #అంతర్జాతీయం

      వ్యాక్సిన్ కోసం నేపాల్ కు భారతీయులు… ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు… 

      దేశంలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి.  కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ ఇండియాలో కొనసాగుతోంది.  అయితే, వ్యాక్సిన్ కోసం అనేకమంది భారతీయులు నేపాల్ బాటపడుతున్నారు.  దీనికి కారణం లేకపోలేదు, అనేకమంది భారతీయులు చైనాతో వ్యాపార సంబంధాలు కలిగి ఉన్న సంగతి తెలిసిందే.  చైనాలో ఉద్యోగాలు చేస్తున్నారు.  అలానే చైనాలోని వివిధ విశ్వవిద్యాలయాలలో చదువుకునే స్టూడెంట్స్ కూడా ఉన్నారు .  ఎవరైనా సరే చైనాలో అడుగుపెట్టాలి అంటే చైనా వ్యాక్సిన్…
    • ఏపీలోని ఆ జిల్లాలోనే కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? 
      #ఆంధ్రప్రదేశ్

      ఏపీలోని ఆ జిల్లాలోనే కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? 

      ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.  రోజు 35 వేలకు పైగా టెస్టులు చేస్తుండగా ఆరు నుంచి ఏడు వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.  పాజిటివ్ కేసుల శాతం క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.  35 వేల టెస్టులు చేస్తేనే ఏడువేలకు పైగా కేసులు వస్తే ఇక లక్ష వరకు రోజువారీ టెస్టులు నిర్వహిస్తే ఎన్ని కేసులు వస్తాయో చెప్పక్కర్లేదు. ముఖ్యంగా చిత్తూరు, గుంటూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి.  ఈ ప్రాంతాల్లో కేసులు పెరగడంపై ప్రభుత్వం…
    • ఇండియా కరోనా అప్డేట్: రికార్డ్ స్థాయిలో కేసులు…1341 మరణాలు 
      #జాతీయం

      ఇండియా కరోనా అప్డేట్: రికార్డ్ స్థాయిలో కేసులు…1341 మరణాలు 

      ఇండియాలో కరోనా కేసులు రోజు రోజుకు భారీ స్థాయిలో పెరిగిపోతున్నాయి.  తాజాగా కేంద్రం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది.  ఈ బులెటిన్ ప్రకారం దేశంలో కొత్తగా 2,34,692 కరోనా కేసులు నమోదయ్యాయి.  దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,45,26,609కి చేరింది.  ఇందులో 1,26,71,220 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 16,79,740 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.  ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 1341 మంది మృతి చెందారు. …
    • నగరాలపై కరోనా ప్రభావం… జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక 
      #జాతీయం

      నగరాలపై కరోనా ప్రభావం… జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక 

      దేశంలో కరోనా కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయి. మొదటి వేవ్ లో పెద్ద వయసుకలిగిన వ్యక్తులకు కరోనా సోకగా, సెకండ్ వేవ్ లో ఎక్కువమంది యువత కరోనా బారిన పడుతున్నారు.  పార్టీలు, ఫంక్షన్లు, వేడుకలు, పబ్లిక్ ప్లేస్ లు కరోనా హాట్ స్పాట్ లుగా మారుతున్నాయి.  ఎక్కువ మంది ఒక చోట గుమికూడి ఉండొద్దని హెచ్చరిస్తున్నారు.  గ్రామాల్లో కంటే కరోనా నగరాల్లో అధికంగా విస్తరిస్తోంది.  2టైర్, 3 టైర్ నగరాల్లో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతుండటం ఆందోళన…
    • భయపెడుతున్న కరోనా… ఈ లక్షణాలున్నా పాజిటివ్ వస్తోందట…  
      #జాతీయం

      భయపెడుతున్న కరోనా… ఈ లక్షణాలున్నా పాజిటివ్ వస్తోందట…  

      దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.  జ్వరం, జలుబు వంటి లక్షలు ప్రాధమికంగా కరోనా లక్షణాలుగా ఉండేవి.  అయితే, జ్వరం, జలుబు ఉన్న వ్యక్తులందరికి కరోనా వస్తుందని అని గ్యారెంటీ లేదు.  ఈ ప్రాధమిక లక్షణాలతో పాటుగా ఇప్పుడు మరికొన్ని లక్షణాలు కూడా వచ్చి చేరాయి.  జ్వరంతో పాటుగా ఒళ్ళు నొప్పులు, కీళ్ల నొప్పులతో బాధపడేవారు సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నది.  అంతేకాదు, తలనొప్పి, నీరసం వంటి వాటితో బాధపడే వ్యక్తులకు టెస్టులు చేసినపుడు కరోనా పాజిటివ్ వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.  ఇటీవలే గాలి నుంచి…
    • ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు క‌రోనా.. ఫామ్‌హౌస్‌లో చికిత్స‌..
      #తెలంగాణ

      ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు క‌రోనా.. ఫామ్‌హౌస్‌లో చికిత్స‌..

      క‌రోనా వైర‌స్ ఎవ్వ‌రినీ వ‌ద‌ల‌డంలేదు.. సామాన్యుల నుంచి వీఐపీల వ‌ర‌కు అంతా మ‌హ‌మ్మారి బారిన ప‌డుతూనే ఉన్నారు.. తాజాగా జ‌న‌సేన అధినేత‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు కూడా క‌రోనా వైర‌స్ సోకింది.. ఈ విష‌యాన్ని జ‌న‌సేన పార్టీ అధికారికంగా ప్ర‌క‌టించింది.. ఈ నెల 3వ తేదీన తిరుప‌తిలో జ‌రిగిన పాద‌యాత్ర‌, బ‌హిరంగ‌స‌భ‌లో పాల్గొన్న ప‌వ‌న్ క‌ల్యాణ్.. హైద‌రాబాద్‌కు తిరిగి వ‌చ్చిన త‌ర్వాత కాస్త న‌ల‌త‌గా ఉండ‌డంతో.. వైద్యుల సూచ‌న‌ల మేర‌కు కోవిడ్ టెస్ట్‌లు చేయించుకున్నారు.. అయితే,…
    • ఏపీకి వ్యాక్సిన్ వ‌చ్చేస్తోంది…
      #ఆంధ్రప్రదేశ్

      ఏపీకి వ్యాక్సిన్ వ‌చ్చేస్తోంది…

      క‌రోనా వ్యాక్సిన్ నిల్వ‌లు జీరోకు చేరుకోవ‌డంతో.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వ్యాక్సినేష‌న్ ఆగిపోయిన ప‌రిస్థితి.. అయితే, ఏపీకి గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్ర‌భుత్వం.. త‌మ‌కు వ్యాక్సిన్ కావాలంటూ ఏపీ స‌ర్కార్ చేసిన విజ్ఞ‌ప్తికి స్పందించిన కేంద్రం.. 5 ల‌క్ష‌ల డోసుల వ్యాక్సిన్‌ను ఏపీకి పంప‌నుంది.. రేపు రాష్ట్రానికి రానున్నాయి 5 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు.. ఫుణెలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి శ‌నివారం ఏపీకి చేరుకోనున్నాయి కోవిషీల్డ్ టీకా డోసులు.. మొద‌ట గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి…
    • రెండోసారి సీఎంకు క‌రోనా పాజిటివ్‌.. అస్వ‌స్థ‌త‌..! ఆస్ప‌త్రికి త‌ర‌లింపు
      #జాతీయం

      రెండోసారి సీఎంకు క‌రోనా పాజిటివ్‌.. అస్వ‌స్థ‌త‌..! ఆస్ప‌త్రికి త‌ర‌లింపు

      ఇప్ప‌టికే భార‌త్‌లో ప‌లువురు ముఖ్య‌మంత్రుల‌ను సైతం ప‌ల‌క‌రించిపోయింది క‌రోనా మ‌హ‌మ్మారి.. ఇప్ప‌టికే ఓసారి క‌రోనాబారిన ప‌డిన క‌ర్ణాట‌క సీఎం బిఎస్ యడ్యూరప్ప.. మ‌రోసారి ఆ వైర‌స్‌కు చిక్కాడు.. ఆయ‌న‌లో క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో.. ఇవాళ కోవిడ్ నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. పాజిటివ్‌గా తేలింది.. ఈ విష‌యాన్ని క‌ర్ణాట‌క సీఎంవో ప్ర‌క‌టించింది.. తీవ్ర జ్వ‌రంతో బాధ‌ప‌డుతూ రామయ్య మెమోరియల్ ఆస్ప‌త్రిలో చేరారు య‌డ్యూర‌ప్ప‌.. ఆయ‌న‌కు కోవిడ్ పాజిటివ్‌గా తేల‌డంతో.. ఇప్పుడు అక్క‌డి నుంచి మణిపాల్ ఆస్ప‌త్రికి తరలించనున్నారు. ఇక‌,…
    • కుంభమేళాలో కరోనా విజృంభణ… ప్రముఖ సాధువు మృతి 
      #జాతీయం

      కుంభమేళాలో కరోనా విజృంభణ… ప్రముఖ సాధువు మృతి 

      ఉత్తరాఖండ్ లో జరుగుతున్న కుంభమేళాపై కరోనా కోరలు చాస్తోంది.  కుంభమేళాకు హాజరయ్యే భక్తులు పెద్ద సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు.  ఇక బుధవారం రోజున నిర్వహించిన రాజస్నానం కార్యక్రమంలో లక్షల సంఖ్యలో సాధువులు పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు.  అయితే, ఇలా రాజస్నానం చేసేందుకు హాజరైన నాగా సాధువుల్లో 30 మందికి కరోనా సోకింది.  దీంతో కుంభమేళాలో అలజడి మొదలైంది.  నిరంజని, జావాతో పాటుగా అనేక అఖాడాకు చెందిన సాధువులు కరోనా బారిన పడినట్టు వైద్యనిపుణులు చెప్తున్నారు.  సాధువులకు కరోనా టెస్టులు…
    ←1…189190191192193194→

తాజావార్తలు

  • Arjun Tendulkar Wedding: అర్జున్ టెండూల్కర్ పెళ్లిలో అతిథులు సందడి.. ఫొటోలు వైరల్

  • Free Bus Travel: ఏపీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. ఈ నెల 16 నుంచి వారికి కూడా ఫ్రీ..

  • Ibrahim Zadran : వరల్డ్ కప్ షాక్.. పాపం ఆఫ్ఘన్ క్రికెట్ టీం కెప్టెన్ ఔట్! కొత్త సారథి ఎవరంటే?

  • Kim Jong Un: “5 వేల టన్నుల భారీ యుద్ధ నౌక”.. మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల మధ్య ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన కిమ్!

  • Kavitha Announces New Political Party: తిరుమలకు కాలినడకన కవిత.. కొత్త పార్టీపై కీలక ప్రకటన..

ట్రెండింగ్‌

  • Nubia Neo 5 GT Released :భారీ బ్యాటరీ, కూలింగ్ ఫ్యాన్‌తో నూబియా కొత్త ఫోన్.!

  • SIP Vs PPF Vs SSY: ఇండియాలో పిల్లల సగటు ఖర్చు రూ.85లక్షలు.. ఇలా సేవ్ చేస్తే ఎలాంటి సమస్యా ఉండదు!

  • Exam Anxiety: ఈ చిన్న ట్రిక్‌తో విద్యార్థులకు మార్కులే మార్కులు..ఎగ్జామ్‌ యాంగ్జైటీని ఇలా తరిమికొట్టండి!

  • Morning Habits for Peace : ఉదయం లేవగానే ఈ పనులు చేస్తే.. ఒత్తిడి మాయం.!

  • Summer Alert : శరీరంలో నీరు తగ్గిందని తెలిపే ‘రెడ్ ఫ్లాగ్’ లక్షణాలు ఇవే.. నిర్లక్ష్యం చేస్తే డేంజరే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions