Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Covid 19 2

Covid 19 2 News

    • వారికి ఒక్క డోసు చాలు.. డెల్టా వేరియంట్‌ నుంచి కూడా రక్షణ..!
      #జాతీయం

      వారికి ఒక్క డోసు చాలు.. డెల్టా వేరియంట్‌ నుంచి కూడా రక్షణ..!

      భారత్‌లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది.. ఇప్పటికే 35.12 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్‌ పూర్తి చేసింది ప్రభుత్వం.. ఇదే సమయంలో వ్యాక్సిన్‌కు సంబంధించిన రకరాల ప్రయోగాలు సాగుతున్నాయి.. మరోవైపు కోవిడ్ కొత్త వేరియంట్లు కూడా వెలుగు చూస్తూనే ఉన్నాయి.. ఈ తరుణంలో.. కరోనా బారినపడి కోలుకున్న వారికి వ్యాక్సిన్‌ సింగిల్‌ డోసు ఇచ్చినా.. డెల్టా వేరియంట్‌ నుంచి రక్షణ లభిస్తున్నట్లు తేల్చింది భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌)… కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఒకటి లేదా రెండు…
    • భారత్‌ కోవిడ్‌ అప్‌డేట్..
      #జాతీయం

      భారత్‌ కోవిడ్‌ అప్‌డేట్..

      భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా కిందికి దిగివస్తోంది.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 43,071 మంది కోవిడ్‌బారిన పడ్డారు.. మరో 955 మంది కోవిడ్‌ బాధితులు మృతిచెందారు.. ఇదే సమయంలో 52,299 మంది కోవిడ్‌ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు కేంద్రం పేర్కొంది… దీంతో.. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా నమోదైన కోవిడ్ పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,05,45,433కు చేరుకోగా… మొత్తం రికవరీ కేసులు 2,96,58,078కి పెరిగాయి……
    • ఏపీ కరోనా అప్‌డేట్‌.. భారీగా తగ్గిన కేసులు
      #ఆంధ్రప్రదేశ్

      ఏపీ కరోనా అప్‌డేట్‌.. భారీగా తగ్గిన కేసులు

      ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు, మృతుల సంఖ్య క్రమంగా కిందికి దిగుతోంది… ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 90,532 సాంపిల్స్‌ను పరీక్షించగా… 2,930 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.. మరో 36 మంది కరోనా బాధితులు కన్నుమూశారు.. చిత్తూరులో ఆరుగురు, తూర్పు గోదావరి, గుంటూరు, కర్నూల్‌లో నలుగురు చొప్పున, కడప, ప్రకాశం, శ్రీకాకుళంలో ముగ్గురు చొప్పున, అనంతపూర్‌, కృష్ణా, విశాఖలో ఇద్దరు చొప్పున, నెల్లూరు, విజయనగరంలో…
    • కరోనాపై కేసీఆర్‌ది వెటకారం.. విజయశాంతి ఫైర్
      #Top Story

      కరోనాపై కేసీఆర్‌ది వెటకారం.. విజయశాంతి ఫైర్

      కరోనా మహమ్మారి వెటకారంగా మాట్లాడుతున్నారంటూ తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఫైర్ అయ్యారు మాజీ ఎంపీ, బీజేపీ నేత విజయశాంతి… జూబ్లీహిల్స్‌ శ్రీరాంనగర్‌లోని వ్యాక్సిన్‌ సెంటర్‌ను పరిశీలించిన ఆమె.. వ్యాక్సినేషన్‌ ప్రక్రియను దగ్గరుండి పరిశీలించారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరోనా గురించి సీఎం కేసీఆర్ వెటకారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.. ఇప్పటికైనా కేసీఆర్‌ వ్యాక్సిన్‌ వేసుకోవాలని సూచించిన ఆమె.. సీఎం బాధ్యతగా ఉండి ఉంటే ఇన్ని ప్రాణాలు పోయేవికావన్నారు. పారాసిట్మాల్ తో కరోనా తగ్గితే యశోదా ఆస్పత్రిలో ఎందుకు చికిత్స…
    • తగ్గుతోన్న కోవిడ్‌ కేసులు.. అందుబాటులోకి మరిన్ని రైళ్లు
      #జాతీయం

      తగ్గుతోన్న కోవిడ్‌ కేసులు.. అందుబాటులోకి మరిన్ని రైళ్లు

      కరోనా వైరస్‌ పంజా విసిరనప్పటి నుంచి క్రమంగా రైళ్లు పట్టాలు ఎక్కడం తగ్గిపోయింది.. అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక రైళ్లు నడుపుతూ వచ్చినా.. పూర్తిస్థాయిలో నడపలేదు.. ఇక, కోవిడ్ సెకండ్‌ వేవ్ కలకలం సృష్టించడంతో.. నడిచే రైళ్లు కూడా నిలిపివేసిన పరిస్థితి.. అయితే, క్రమంగా కేసులు తగ్గుతోన్న నేపథ్యంలో.. ఆయా రాష్ట్రాలు మెట్రో రైళ్లను, ఎంఎంటీఎస్‌లను క్రమంగా పట్టాలెక్కిస్తున్నాయి.. మరోవైపు రైల్వేశాఖ ఇప్పటికే పలుమార్గాల్లో ప్యాసింజర్లతో పాటు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను నడుపుతుండగా.. పలు రూట్లలో పెద్ద ఎత్తున రైళ్లను…
    • కోవాగ్జిన్‌ సామర్థ్యం ఎంత..? తుది డేటా విడుదల చేసిన భారత్‌ బయోటెక్‌
      #Top Story

      కోవాగ్జిన్‌ సామర్థ్యం ఎంత..? తుది డేటా విడుదల చేసిన భారత్‌ బయోటెక్‌

      ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారిపై విజయం సాధించాలంటే ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్‌.. దేశీయంగా రెండు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నా.. టీకాల కొరతకు చెక్‌ పెట్టేందుకు విదేశీ వ్యాక్సిన్లకు సైతం అనుమతి ఇస్తోంది భారత్‌… ఇక, వేటి సామర్థ్యం ఎంత? అవి.. డెల్టా వేరియంట్లపై ప్రభావం చూపుతాయా? అనే చర్చ సాగుతోంది.. ఈ తరుణంలో.. కోవాగ్జిన్‌ ఫేజ్‌-3 క్లినికల్‌ ట్రయల్స్‌ తుది ఫలితాలను విడుదల చేసింది భారత్‌ బయోటెక్‌. ట్రయల్స్‌లో టీకా తీవ్రమైన, మితమైన కేసుల్లో 77.8…
    • వర్షాకాల సమావేశాల షెడ్యూల్‌ విడుదల
      #జాతీయం

      వర్షాకాల సమావేశాల షెడ్యూల్‌ విడుదల

      పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు షెడ్యూల్‌ విడుదలైంది. ఈనెల 19వ తేదీన ప్రారంభమయ్యే పార్లమెంట్‌ సెషన్స్‌ ఆగస్టు 13వ తేదీ వరకూ కొనసాగుతాయి. ఇక వర్షాకాల సమావేశాల్లో పలు కీలక బిల్లులను సభ ముందుకు తీసుకురానుంది మోడీ ప్రభుత్వం. విద్యుత్‌ పంపిణీ రంగంలోకి ప్రైవేట్‌ కంపెనీలను అనుమతించే బిల్లు కూడా ఇందులో ఉంది. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు సాధారణంగా జులై మూడో వారంలో ప్రారంభమై ఆగస్టు 15వ తేదీ లోపల ముగుస్తుంటాయి. సమావేశాలకు సిద్ధం కావాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ…
    • ఏపీ కరోనా అప్‌డేట్‌.. భారీగా తగ్గిన కేసులు..
      #ఆంధ్రప్రదేశ్

      ఏపీ కరోనా అప్‌డేట్‌.. భారీగా తగ్గిన కేసులు..

      ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా కిందికి దిగివస్తోంది… రాష్ట్రంలో గత 24 గంటల్లో 93,759 సాంపిల్స్ ని పరీక్షిచంగా.. 3,464 మందికి కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.. మరో 35 మంది కోవిడ్‌ బాధితులు కన్నుమూశారు.. చిత్తూరులో ఐదుగురు, ప్రకాశంలో ఐదుగురు, తూర్పు గోదావరిలో నలుగురు, గుంటూరులో నలుగురు, కృష్ణలో ముగ్గురు, శ్రీకాకుళంలో ముగ్గురు, అనంతపూర్‌లో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు, విశాఖపట్నంలో ఇద్దరు, విజయనగరంలో ఇద్దరు, కడపలో ఒక్క రు, కర్నూల్‌లో ఒక్కరు, పశ్చి…
    • క‌రోనా మాయః బ‌తికున్న వ్య‌క్తికి డెట్ స‌ర్టిఫికెట్‌…
      #Top Story

      క‌రోనా మాయః బ‌తికున్న వ్య‌క్తికి డెట్ స‌ర్టిఫికెట్‌…

      కొన్నిసార్లు జ‌రిగే చిన్న చిన్న పొర‌పాట్ల కార‌ణంగా పెద్ద తిప్ప‌లు వ‌స్తుంటాయి.  బ‌తికున్నా స‌రే బ‌తికున్నామ‌నే స‌ర్టిఫికెట్ కావాల‌ని అడిగే ఈరోజుల్లో, బ‌తికున్న వ్య‌క్తికి డైరెక్ట్‌గా ఫోన్‌చేసి మీ డెత్ స‌ర్టిఫికెట్ రెడీ అయింది వ‌చ్చి తీసుకెళ్లండి అని అడిగే రోజులు వ‌చ్చాయి అంటే అర్ధం చేసుకోవ‌చ్చు.  అది పొర‌పాటు కావోచ్చు మ‌రేదైనా కావోచ్చు.  ఇలాంటి ప‌రిస్థితి థానేలోని మాన్ ప‌డాలో టీచ‌ర్ ప‌నిచేస్తున్న చంద్ర‌శేఖ‌ర్ కొన్ని రోజుల క్రితం క‌రోనా సోకింది. ట్రీట్‌మెంట్ తీసుకొని కోలుకున్నారు.…
    • జాన్స‌న్ అండ్ జాన్స‌న్ టీకాతో డెల్టావేరియంట్‌కు చెక్‌…ఏడాది త‌రువాత‌…
      #Top Story

      జాన్స‌న్ అండ్ జాన్స‌న్ టీకాతో డెల్టావేరియంట్‌కు చెక్‌…ఏడాది త‌రువాత‌…

      డెల్టా వేరియంట్ వంద‌కు పైగా దేశాల్లో వ్యాపించింది.  మిగతా వేరియంట్ల కంటే ఈ డెల్టా వేరియంట్ తీవ్ర‌త అధికంగా ఉన్న‌ట్టు ఇప్ప‌టికే నిర్ధార‌ణ జ‌రిగింది.  ప్ర‌స్తుతం ఉన్న వ్యాక్సిన్లు ఈ వేరియంట్‌పై ఎంత వ‌ర‌కు ప్ర‌భావం చూపుతున్నాయి.  ఎంత వ‌ర‌కు మ‌హ‌మ్మారిని కంట్రోల్ చేస్తుంది అనే దానిపై స్ప‌ష్టత రావాల్సి ఉన్న‌ది.  అమెరికాకు చెందిన జాన్స‌న్ అండ్ జాన్స‌న్ సింగిల్ డోస్ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.  అన్ని వ్యాక్సిన్లు రెండు డోసుల వ్యాక్సిన్లు కాగా, జాన్స‌న్ అండ్…
    ←1…137138139140141…194→

తాజావార్తలు

  • PM Modi: తృణమూల్ అన్ని హద్దుల్ని దాటేసింది.. రాష్ట్రపతి వివాదంపై ప్రధాని మోడీ..

  • Wonder Akarshana: 9 ఏళ్ల ఏజ్ నుంచే లైబ్రరీలు.. ప్రధాని మోడీనే చేతుల మీదుగా 25వ లైబ్రరీ..

  • NBW Against Anantha Lakshmi Durga: ఎమ్మెల్సీ అనంతబాబు భార్యపై నాన్‌బెయిలబుల్‌ వారెంట్ జారీ.. పరారీలో లక్ష్మీ దుర్గ..

  • Ustaad Bhagat Singh Trailer: ‘ఇది భగత్‌ గీత.. దమ్మున్నొడు దాటొచ్చు’.. ‘ఉస్తాద్’ ఊచకోత!

  • IDBI Bank JAM Recruitment 2026: IDBIలో 1300 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు.. ఎలిజిబిలిటీ, ఫీజు వివరాలు

ట్రెండింగ్‌

  • Adulterated Rice : మీరు తింటున్నది ఒరిజినల్ బియ్యమేనా.? నీటితో కల్తీ బియ్యాన్ని గుర్తించే సులభమైన చిట్కా..!

  • 50MP+50MP+50MP కెమెరాలు, 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ తో vivo X300 FE విడుదల.. ఫీచర్స్, ధర ఇలా..!

  • Summer Family Vacations: ఫ్యామిలీ ట్రిప్‌ ప్లాన్ చేస్తున్నారా? సమ్మర్‌లో 5 బెస్ట్ ట్రావెల్ స్పాట్స్ ఇవే!

  • మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్, Sony సెన్సర్‌తో కెమెరా సెటప్ తో Motorola Edge 70 Fusion భారత్‌లో లాంచ్..!

  • T20 World Cup 2026 Final: టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్.. అభిమానుల కోసం ప్రత్యేక రైలు..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions