Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Coronavirus

Coronavirus News

    • క‌రోనాపై జో బైడెన్ కీల‌క ఆదేశాలు… మూడు నెల‌ల్లో తేల్చాలి…
      #Top Story

      క‌రోనాపై జో బైడెన్ కీల‌క ఆదేశాలు… మూడు నెల‌ల్లో తేల్చాలి…

      క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న సంగ‌తి తెలిసిందే.  2019 డిసెంబ‌ర్‌లో చైనాలో మొద‌ట‌గా ఈ వైర‌స్‌ను గుర్తించారు.  ఆ త‌రువాత ఈ వైర‌స్ ప్ర‌పంచంలోని అన్ని దేశాల‌కు వ్యాపించింది. అయితే, ఈ వైర‌స్ మూలాల‌ను ఇప్ప‌టి వ‌ర‌కు గుర్తించ‌లేదు.  క‌రోనా వైర‌స్ మూలాల‌పై త‌న‌కు మూడు నెల‌ల్లో నివేద‌క అంద‌జేయాల‌ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ యూఎస్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీని ఆదేశించారు.  చైనాలో మొద‌ట క‌నిపించిన ఈ వైర‌స్ జంతువుల నుంచి వ‌చ్చిందా లేదంటే ప్ర‌యోగ‌శాల‌లో ప్ర‌మాదం…
    • ఆనంద‌య్య మందుపై ప‌రిశోధ‌న మ‌రింత ఆల‌స్యం…ఇదే కార‌ణం…
      #Top Story

      ఆనంద‌య్య మందుపై ప‌రిశోధ‌న మ‌రింత ఆల‌స్యం…ఇదే కార‌ణం…

      కృష్ణ‌ప‌ట్నం ఆనంద‌య్య మందుపై ప‌రిశోధ‌న మ‌రింత ఆల‌స్యం అయ్యేలా క‌నిపిస్తోంది.  సీసీఆర్ఏఎస్ ఆదేశాల మేర‌కు విజ‌య‌వాడ‌, తిరుప‌తి కేంద్రంగా ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్నాయి.  ఇప్ప‌టికే మందు స్వీక‌రించిన వారి వివ‌రాల‌ను నెల్లూరు జిల్లా యంత్రాంగం ప‌రిశోధ‌నా కేంద్రాల‌కు అందించింది.  తిరుప‌తి ఆయుర్వేద క‌ళాశాల కేంద్రానికి కేటాయించిన 250 మంది కాల్ లిస్టులో 70 మంది వివ‌రాలు తెలియ‌క‌పోవ‌డంతో అద‌నంగా తిరుప‌తి కేంద్రానికి మ‌రో 60 మంది డిటైల్స్ నే జిల్లా అధికారులు పంపించారు.  అయితే, మందు పంపిణీ స‌మ‌యంలో…
    • 60 దేశాల్లో బి 1.617 వేరియంట్ 
      #Top Story

      60 దేశాల్లో బి 1.617 వేరియంట్ 

      భార‌త దేశంలో క‌రోనా వ్యాప్తికి కారణ‌మైన బి.1.617 వేరియంట్ ఇప్పుడు ప్ర‌పంచంలోని అనేక దేశాల‌కు వ్య‌పించింది.  ప్ర‌పంచంలోని 53 దేశాల్లో ఈ వేరియంట్ ఉన్న‌ట్టుగా ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ స్ప‌ష్టంచేసింది.  ఇండియాలో ఈ డ‌బుల్ మ్యూటేష‌న్ వేరింట్ కార‌ణంగా పాజిటీవ్ కేసులు, అత్య‌ధిక మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయి.  ఈ వేరియంట్ చెక్ పెట్టేందుకు వేగంగా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను అమ‌లు చేస్తున్నారు.  ఇప్ప‌టి వ‌ర‌కు ఇండియాలో 20 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ ను అందించారు.  జూన్ నుంచి ఈ…
    • అమెరికా వ్యాక్సినేషన్: 25 రాష్ట్రాల్లో 50 శాతానికి పైగా… 
      #Top Story

      అమెరికా వ్యాక్సినేషన్: 25 రాష్ట్రాల్లో 50 శాతానికి పైగా… 

      క‌రోనా దెబ్బ‌కు అమెరికా అత‌లాకుత‌ల‌మైన సంగ‌తి తెలిసిందే.  ప్ర‌పంచంలో అత్య‌ధిక కేసులు, మ‌ర‌ణాలు న‌మోదైన దేశంగా అమెరికా మొద‌టిస్థానంలో ఉంది.  ఫైజ‌ర్‌, మోడెర్నా వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌చ్చిన త‌రువాత ఆ దేశంలో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను వేగవంతం చేశారు.  వేగంగా వ్యాక్సిన్ అందిస్తున్నారు.  మొత్తం 50 రాష్ట్రాల్లో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతోంది.  ఇప్ప‌టి వ‌ర‌కు 25 రాష్ట్రాల్లో 50 శాతానికి పైగా వ్యాక్సిన్ పూర్తిచేసిన‌ట్టు యూఎస్ సెంట‌ర్స్ ఫ‌ర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్ష‌న్ పేర్కొన్న‌ది.  తాజా డేటా…
    • ఆవుపేడ పోగ‌తో క‌రోనా అంతం… తెలంగాణ‌లో స‌రికోత్త ప్ర‌యోగం
      #Top Story

      ఆవుపేడ పోగ‌తో క‌రోనా అంతం… తెలంగాణ‌లో స‌రికోత్త ప్ర‌యోగం

      క‌రోనా మ‌హామ్మారిని ఎదుర్కోవ‌డానికి అనేక ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.  ఇందులో భాగంగా ఆంధ్ర‌ప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందిన ఆనంద‌య్య మెడిసిన్ ఇప్పుడు సంచ‌ట‌నంగా మార‌గా, తెలంగాణ‌లో మంథ‌నీకి చెందిన గోశాల నిర్వాహ‌కులు ర‌మేష్ స‌రికొత్త ప్ర‌యోగం చేశారు.  అడ‌విలో తిరిగే అవుల నుంచి సేక‌రించిన ఆవుపేడ పిడ‌క‌లు, నెయ్యి, ఆవాలు, క‌ర్పూరం, ప‌సుపు వేసి కాల్చాలి.  దాని నుంచి వ‌చ్చే పోగను గ‌దిలో వేయ‌డం వ‌ల‌న గ‌దిలో ఉన్న క‌రోనా వైర‌స్ చ‌నిపోతుంద‌ని, గాలిలో ప్రాణ‌వాయువు పెరుగుతుందని…
    • వ్యాక్సినేషన్ తర్వాత ఈ పనులు చేస్తున్నారా…  జరా భద్రం 
      #Top Story

      వ్యాక్సినేషన్ తర్వాత ఈ పనులు చేస్తున్నారా…  జరా భద్రం 

      క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి ర‌క్ష‌ణ పొందాలి అంటే త‌ప్ప‌నిస‌రిగా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.  వ్యాక్సిన్ తీసుకునే స‌మ‌యంలో, తీసుకున్న త‌రువాత కూడా త‌గిన జాగ్ర‌త్త‌లు త‌ప్పనిస‌రిగా తీసుకోవాలి.  వ్యాక్సిన్ తీసుకున్న త‌రువాత క‌నీసం ఆర‌గంట‌సేపు త‌ప్ప‌నిస‌రిగా వ్యాక్సినేష‌న్ కేంద్రంలో ఉండాలి.  వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉండటం వ‌ల‌న ఏవైనా స‌మ‌స్య‌లు ఉంటే తొల‌గిపోతాయి.  వ్యాక్సినేష‌న్‌కు ముందు ఆరోగ్య‌ప‌ర‌మైన స‌మ‌స్య‌లు ఉంటే వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో వ్యాక్సిన్ తీసుకోవ‌డం మంచిది.  వ్యాక్సినేష‌న్ వ‌ల‌న సైడ్ ఎఫెక్టులు ఎక్కువ‌కాలం ఉంటాయి కాబ‌ట్టి ఎలాంటి…
    • ఆ రాష్ట్రంలో లాక్‌డౌన్ పొడిగింపు…
      #Top Story

      ఆ రాష్ట్రంలో లాక్‌డౌన్ పొడిగింపు…

      పుదుచ్చేరిలో క‌రోనా కేసుల దృష్ట్యా ఆంక్ష‌లు కొన‌సాగుతున్నాయి.  క‌రోనా కేసులు పెద్ద సంఖ్య‌లో న‌మోద‌వుతుండ‌టంతో ఆ రాష్ట్రంలో మే 24 వ తేదీ వ‌ర‌కు లాక్‌డౌన్ విధించిన సంగ‌తి తెలిసిందే.  లాక్‌డౌన్ ఆంక్ష‌లు కొన‌సాగుతున్నా కేసులు తగ్గ‌కపోవ‌డంతో పుదుచ్చేరిలో లాక్‌డౌన్ ను మ‌రోసారి పొడిగిస్తున్న‌ట్టు లెఫ్ట్‌నెంట్ గ‌వ‌ర్న‌ర్ డాక్ట‌ర్ త‌మిళిసై సౌంద‌రాజ‌న్ ప్ర‌క‌టించారు.  క‌రోనా రెండోద‌శ నియంత్ర‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా స‌డ‌లింపుల‌తో కూడిన లాక్‌డౌన్ అమ‌లు చేస్తున్న‌ట్టు గ‌వ‌ర్న‌ర్ పేర్కొన్నారు.  మే 31 వ తేదీ వ‌ర‌కు…
    • నిజామాబాద్ జిల్లా పై బ్లాక్ ఫంగస్ పంజా… 
      #Top Story

      నిజామాబాద్ జిల్లా పై బ్లాక్ ఫంగస్ పంజా… 

      తెలంగాణలో క‌రోనా కేసులు క్రమంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి.  అయితే, ఇప్పుడు మ‌రో కొత్త స‌మ‌స్య రాష్ట్రాన్ని ఇబ్బందులు పెడుతున్న‌ది.  రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కేసులు క్ర‌మంగా పెరుగుతున్నాయి.  ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో బ్లాక్ ఫంగ‌స్ కేసులు క్ర‌మేణా పెరుగుతున్నాయి.  కేసుల‌తో పాటుగా మ‌ర‌ణాల సంఖ్య‌కూడా పెరుగుతుండ‌టం ఆంధోళ‌న క‌లిగిస్తుంది.  బ్లాక్ ఫంగ‌స్ ల‌క్ష‌ణాల‌తో ఇప్ప‌టి వ‌ర‌కు ఆరుగురు మృతి చెందారు.  ఆర్మూర్ డివిజ‌న్‌లో 8 మందికి ఈ వ్యాది నిర్ధార‌ణ జరిగింది.  న‌వీపేట‌లో 24 గంట‌ల వ్వ‌వ‌ధిలో…
    • మాస్క్ ఎక్కువ రోజులు వినియోగిస్తే … బ్లాక్ ఫంగస్ సోకుతుందా? 
      #Top Story

      మాస్క్ ఎక్కువ రోజులు వినియోగిస్తే … బ్లాక్ ఫంగస్ సోకుతుందా? 

      మాస్క్ ధరించడం వలన కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు.  మాస్క్ లేకుండా బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు.  మాస్క్ ధరించడం వలన వైరస్ లోనికి ప్రవేశించలేదని చెప్తున్నారు.  అయితే, ఇప్పుడు అదే మాస్క్ వలన బ్లాక్, వైట్ ఫంగస్ వంటివి సోకే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మాస్క్ ను ఎక్కువ రోజులు వాడటం వలన, శుభ్రం చేసుకోకుండా మాస్క్ ను వినియోగించడం వలన అందులో మ్యూకోర్ మైకోసిస్ అనే ఫంగస్ శరీరంలోకి ప్రవేశిస్తుందని, ఈ…
    • వ్యాక్సిన్ తీసుకుంటే బీరు… 200 డాలర్ల నగదు ఫ్రీ… 
      #Top Story

      వ్యాక్సిన్ తీసుకుంటే బీరు… 200 డాలర్ల నగదు ఫ్రీ… 

      కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు యూఎస్  మూడు రకాల వ్యాక్సిన్ లను అందుబాటులోకి తీసుకొచ్చింది.  కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్న సమయంలో పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ డ్రైవ్ ను ప్రారంభించారు.  35 కోట్ల మంది జనాభా ఉన్న అమెరికాలో దాదాపుగా 25 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ అందించారు.  ఇందులో 12 కోట్ల మందికి రెండు డోసులు అందించగా, 16 కోట్ల మందికి కనీసం మొదటి డోసును అందించారు.  అయితే, ఏప్రిల్ 1 తర్వాత యూఎస్ లో వ్యాక్సిన్ తీసుకునేవారి సంఖ్య క్రమంగా…
    ←1…2930313233…36→

తాజావార్తలు

  • CM Revanth Reddy : ఐఏఎస్‌ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ

  • House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..

  • Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ..

  • Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..

  • Angkrish Raghuvanshi: రేర్ డిస్‌మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్‌స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions