Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Corona

Corona News

    • ఒక వైపు పండుగ సీజ‌న్‌…మరోవైపు క‌రోనా…
      #Top Story

      ఒక వైపు పండుగ సీజ‌న్‌…మరోవైపు క‌రోనా…

      క‌రోనా మ‌హ‌మ్మారి కేసులు క్ర‌మంగా త‌గ్గుతున్న‌ప్ప‌టికీ… థ‌ర్డ్ వేవ్ ముప్పు ఉంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్న నేప‌థ్యంలో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని హెచ్చిరిస్తున్నారు.  ప్రతిరోజూ 30 వేల‌కు పైగా కేసులు న‌మోద‌వుతున్నాయి.  ఇక కొన్ని ప్రాంతాల్లో కేసులు పెరుగుతుండ‌డంతో ఆయా ప్రాంతాల్లో తిరిగి ఆంక్ష‌లు మొద‌ల‌య్యాయి. కేర‌ళ‌లో నైట్ క‌ర్ఫ్యూ విధించారు. ఇక కేర‌ళ నుంచి వ‌చ్చే ప్ర‌యాణికుల‌పై క‌ర్నాట‌క‌లో క్వారంటైన్ ఆంక్ష‌లు విధించారు.  కేర‌ళ నుంచి క‌ర్నాట‌క‌కు వ‌స్తే త‌ప్ప‌ని స‌రిగా వారం రోజుల‌పాటు క్వారంటైన్‌లో ఉండాల్సిందే.  ఇక‌పోతే,…
    • ఏపీ పాఠశాలల్లో కరోనా కలకలం…
      #ఆంధ్రప్రదేశ్

      ఏపీ పాఠశాలల్లో కరోనా కలకలం…

      ఏపీ శ్రీకాకుళం జిల్లా పాఠశాలల్లో కరోనా కలకలం రేపుతోంది. ఈ నెల 16 నుండి రాష్ట్ర వ్యాప్తంగా విద్య సంస్థలు ప్రారంభైన విషయం తెలిసిందే. కానీ గడచిన పది రోజుల్లో ముగ్గురు టీచర్లు, నలుగురు విద్యార్ధులకు పాజిటివ్ వచ్చింది. తాజాగా ఆమదాలవలస మున్సిపాల్టీ పరిధి లక్ష్మీనగర్ లోని మున్సిపల్ హైస్కూల్ లో నలుగురు 10వ తరగతి విద్యార్ధులకు కరోనా వచ్చింది. వారం రోజుల క్రితం అదే హైస్కూల్లో ఓ టీచర్ కు కోవిడ్ నిర్ధారణ అయ్యింది. అయితే…
    • లైవ్ : ప్రత్యక్ష తరగతులకు గ్రీన్ సిగ్నల్
      #Top Story

      లైవ్ : ప్రత్యక్ష తరగతులకు గ్రీన్ సిగ్నల్

    • భారత్ కరోనా : నేడు భారీగా తగ్గిన కేసులు…
      #జాతీయం

      భారత్ కరోనా : నేడు భారీగా తగ్గిన కేసులు…

      దేశంలో క‌రోనా కేసులు నేడు తగ్గాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో కొత్తగా 30,941 కేసులు న‌మోద‌య్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3,27,68,880 కి చేర‌గా ఇందులో 3,19,59,680 మంది ఇప్పటికే కోలుకున్నారు. 3,70,640 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో క‌రోనాతో 350 మంది మృతి చెందారు. దీంతో భార‌త్‌లో ఇప్పటి వ‌ర‌కు మొత్తం 4,38,560 మంది క‌రోనాతో మ‌ర‌ణించిన‌ట్టు గ‌ణాంకాలు చెబుతున్నాయి. దేశంలో…
    • విద్యా సంస్థల్లో ప్రత్యక్ష బోధనపై టీఎస్ హైకోర్టులో పిల్…
      #తెలంగాణ

      విద్యా సంస్థల్లో ప్రత్యక్ష బోధనపై టీఎస్ హైకోర్టులో పిల్…

      టీఎస్ హైకోర్టులో విద్యా సంస్థల్లో ప్రత్యక్ష బోధనపై పిల్ నమోదయ్యింది. ప్రైవేట్ ఉపాధ్యాయుడు బాలకృష్ణ హైకోర్టులో పిల్ దాఖలు చేసారు. ప్రి ప్రైమరీ, ప్రైమరీ తరగతులకు ప్రత్యక్ష బోధన ఆందోళన కలిగిస్తోందన్నారు పిటిషనర్. కరోనా మూడో దశ ముప్పు ఉన్నందున ప్రత్యక్ష బోధన సరికాదన్నారు పిటిషనర్. ప్రభుత్వం ఎలాంటి గైడ్ లెన్స్ లేకుండా విద్యా సంస్థలు ప్రారంభించడాన్ని సవాలు చేసారు పిటీషనర్. దాంతో ప్రభుత్వ ఉత్తర్వులను నిలిపివేయాలని హైకోర్టును కోరారు పిటిషనర్. అయితే నేడు పిటీషన్ పై…
    • భారత్‌లో కొత్త వేరియంట్..? మూడో దశతో ముప్పు పెరగనుందా..?
      #Top Story

      భారత్‌లో కొత్త వేరియంట్..? మూడో దశతో ముప్పు పెరగనుందా..?

      భారత్‌లో కరోనా సెకండ్‌ వేవ్‌ కేసులు పూర్తిగా అదుపులోకి రాకముందే.. మళ్లీ రోజువారి పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూ పోతోంది.. దీంతో కొత్త ప్రమాదం పొంచిఉందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. దేశంలో మరో కొత్తరకం కరోనా వైరస్‌ సెప్టెంబర్‌ నెలలో వెలుగు చూస్తే.. అక్టోబర్‌-నవంబర్‌ మధ్య కాలంలో గరిష్ఠానికి చేరుకోవచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది. సెకండ్‌ వేవ్‌తో పోలిస్తే దాని తీవ్రత అతి స్వల్పంగానే ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. దేశంలో కరోనా మూడో ముప్పు అనివార్యమని…
    • భ‌య‌పెడుతున్న మ‌రో కొత్త క‌రోనా వేరియంట్‌…
      #Top Story

      భ‌య‌పెడుతున్న మ‌రో కొత్త క‌రోనా వేరియంట్‌…

      క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచాన్ని భ‌య‌పెడుతున్న‌ది.  ప్ర‌తిరోజూ ల‌క్ష‌ల సంఖ్య‌లో కేసులు న‌మోద‌వుతున్నాయి.  వ్యాక్సినేష‌న్‌ను వేగంగా అమ‌లు చేస్తున్నా కేసులు పెరుగుతుండ‌టంతో ప్ర‌పంచ దేశాలు ఆందోళ‌న చెందుతున్నాయి.  ఎలా మ‌హ‌మ్మారిని క‌ట్ట‌డి చేయాలో తెలియ‌క ఆందోళ‌న చెందుతున్నారు.  ఇక ఇదిలా ఉంటే, ఇప్పుడు మ‌రో వేరియంట్ ప్ర‌పంచాన్ని భ‌య‌పెడుతున్న‌ది.  సి 1.2 వేరియంట్ వేగంగా వ్యాపిస్తున్న‌ట్టు దక్షిణాఫ్రికా జాతీయ అంటువ్యాదుల సంస్థ పేర్కొన్న‌ది.  ఈ సీ 1.2 ను మొద‌ట‌గా మే నెల‌లో ద‌క్షిణాఫ్రికాలో గుర్తించారు.  సి 1…
    • కరోనా గుడ్‌ న్యూస్‌ ..
      #వార్తలు

      కరోనా గుడ్‌ న్యూస్‌ ..

      ఆగస్టు వెళ్లిపోతోంది. అందరి చూపు కరోనా థర్డ్ వేవ్‌ మీదే ఉంది. ఎందుకంటే, సెప్టెంబర్‌, లేదంటే అక్టోబర్‌లో …ఎప్పుడైన థర్డ్‌ వేవ్‌ తడాఖా చూపొచ్చని ఇప్పటికే నిపుణులు హెచ్చరించారు. అయితే దీని ప్రభావం సెకండ్‌ వేవ్‌ అంత తీవ్రంగా ఉండకపోవచ్చని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మీడియా రిసెర్చ్‌ -ICMR తాజాగా ప్రకటించింది. కరోనా థర్డ్ వేవ్‌ దేశం అంతటా ఒకేలా ఉంటుందని ఎవరూ చెప్పలేరని మెడికల్‌ ఎక్స్‌పర్ట్స్‌ అంటున్నారు. రాష్ట్రాలు ఉన్నట్టుండి ఆంక్షలు ఎత్తివేసినా, నిబంధనలకు నీళ్లొదిలేసినా…
    • భారత్ కరోనా : ఈరోజు ఎన్ని కేసులంటే…?
      #జాతీయం

      భారత్ కరోనా : ఈరోజు ఎన్ని కేసులంటే…?

      భారత్ లో “కరోనా” వైరస్ విజృంభణ కొనసాగుతున్నది. దేశంలో గడచిన 24 గంటలలో 42,909 “కరోనా” పాజిటివ్ కేసులు నమోదు కాగా…380 మంది మృతి చెందారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 34,763 కాగా…దేశంలో ఇప్పటివరకు నమోదయిన “కరోనా” పాజిటివ్ కేసుల సంఖ్య 3,27,37,939 కు చేరింది. ఇటు దేశ వ్యాప్తంగా ఉన్న యాక్టీవ్ కేసుల సంఖ్య 3,76,324 కు చేరగా…“కరోనా”కు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య…
    • తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం.. ఆరోగ్యశ్రీలోకి కరోనా వైద్యం..!
      #Top Story

      తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం.. ఆరోగ్యశ్రీలోకి కరోనా వైద్యం..!

      కరోనా కల్లోలం సృష్టిస్తోన్న సమయంలో ఎక్కువగా ప్రతిపక్షాల నుంచి, ప్రజల నుంచి ఎక్కువగా వినిపించిన మాట.. కోవిడ్‌ వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చాలని.. ఇక, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆయుష్మాన్‌ భారత్‌ను తెలంగాణలో అమలు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తూ రాగా.. ఇప్పటికే ఆయుష్మాన్‌ భారత్‌ అమలు చేస్తోన్న ప్రభుత్వం.. ఇప్పుడు కోవిడ్‌ వైద్యాన్ని కూడా ఆరోగ్యశ్రీలో చేరుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.. ఇకపై ఆరోగ్యశ్రీ+ఆయుష్మాన్‌ భారత్‌ పేరిట ఈ పథకం అమలు చేయనున్నారు.. తెలంగాణలో ఆరోగ్యశ్రీ కింద…
    ←1…5354555657…99→

తాజావార్తలు

  • DhurandharTheRevenge : ధురంధర్ 2 లో బిగ్ మిస్టేక్.. దర్శకుడిపై నెటిజన్స్ ట్రోలింగ్

  • MS Dhoni Missed Stumping: చెపాక్‌లో సందడి చేసిన CSK లెజెండ్స్.. స్టంపింగ్ మిస్ చేసిన ధోనీ.. వీడియో వైరల్.!

  • New ATM Rules: ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఏటీఎం రూల్స్ ఛేంజ్.. పరిమితి ఎంత ఉంటుంది?

  • Pawan Kalyan : దేవకట్టా దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా

  • Owaisi in West Bengal Elections 2026: పశ్చిమ బెంగాల్ ఎన్నికల బరిలో ఒవైసీ.. ఏకంగా 182 స్థానాల్లో పోటీ..!

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions