Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Congress Party

Congress Party News

    • చీప్ లిక్కర్‌ రూ.50కే..! ఇది బీజేపీ జాతీయ విధాన‌మా..?
      #ఆంధ్రప్రదేశ్

      చీప్ లిక్కర్‌ రూ.50కే..! ఇది బీజేపీ జాతీయ విధాన‌మా..?

      చీప్‌ లిక్కర్‌పై తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారిపోయాయి.. ఏపీలో తాము అధికారంలోకి వస్తే రూ.70 కే చీప్‌ లిక్కర్‌ అందిస్తాం.. ఆర్థిక పరిస్థితి మెరుగైదే రూ.50కే చీప్‌ లిక్కర్‌ అందిస్తామని ఆయన చేసిన వ్యాఖ్యలను అంతా ట్రోల్‌ చేస్తున్నారు.. అయితే.. సోము వీర్రాజు వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు కాంగ్రెస్‌ పార్టీ ఏపీ అధ్యక్షుడు శైలజానాథ్‌.. చీప్ లిక్కర్‌ను రూ.50కి సరఫరా చేయాలనేదే బీజేపీ జాతీయ విధాన‌మా? అని ప్రశ్నించిన ఆయన..…
    • టీకాంగ్రెస్‌లో మళ్లీ లొల్లి… రేవంత్‌పై అధిష్టానానికి జగ్గారెడ్డి ఫిర్యాదు
      #తెలంగాణ

      టీకాంగ్రెస్‌లో మళ్లీ లొల్లి… రేవంత్‌పై అధిష్టానానికి జగ్గారెడ్డి ఫిర్యాదు

      తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మళ్లీ విభేదాలు చోటుచేసుకున్నాయి. పీసీసీ చీఫ్‌ పదవి నుంచి రేవంత్‌రెడ్డిని తప్పించాలని కోరుతూ కాంగ్రెస్ అధిష్టానానికి సీనియర్ నేత జగ్గారెడ్డి లేఖ రాశారు. అందరినీ కలుపుకుని పనిచేసేవారిని పీసీసీ చీఫ్‌ పదవికి నియమించాలని లేఖలో కోరారు. రేవంత్ వ్యవహారశైలితో కాంగ్రెస్ నేతలు ఇబ్బందులు పడుతున్నారని.. నేతలతో చర్చించకుండానే ఆయన పార్టీ కార్యక్రమాలను చేపడుతున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. ఓ సీనియర్ నాయకుడిగా తాను కూడా అవమానాలు ఎదుర్కొంటున్నట్లు వివరించారు. Read Also: రైతులకు గుడ్‌…
    • కేంద్ర మరో నిర్ణయం.. ఆధార్‌ నెంబర్‌ ఇవ్వకపోయినా ఓటు..
      #జాతీయం

      కేంద్ర మరో నిర్ణయం.. ఆధార్‌ నెంబర్‌ ఇవ్వకపోయినా ఓటు..

      కేంద్ర మరో కీలక నిర్ణయానికి శ్రీకారం చుట్టనుంది. శీతాకాల సమావేశాలు గత నెలలో ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో గత సంవత్సరం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ పార్లమెంట్‌లో ఆమోదించారు. తాజాగా ఓటరు జాబితాలో డూప్లికేషన్‌ను నివారించేం దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో నేడు లోక్‌ సభ ముందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నికల చట్టాల బిల్లు 2021 ప్రవేశపెట్టనుంది. అయితే కొత్త ఓటర్ల గుర్తింపు ధృవీకరణకు ఆధార్‌ను వినియోగించటం, ఆధార్‌ నెంబర్‌ ఇవ్వకపోయినా ఓటు…
    • ముంబైలో కాంగ్రెస్ స‌భ‌పై నీలిమేఘాలు…
      #Top Story

      ముంబైలో కాంగ్రెస్ స‌భ‌పై నీలిమేఘాలు…

      ఈనెల 28 వ తేదీన ముంబైలో కాంగ్రెస్ పార్టీ భారీ స‌భ‌ను ఏర్పాటు చేయాల్సి ఉన్న‌ది.  పార్టీ 137 వ ఆవిర్భావ దినోత్స‌వ వేడుక‌ల‌ను పెద్ద ఎత్తున ముంబైలో నిర్వ‌హించాల‌ని కాంగ్రెస్ పార్టీ భావించింది.  దీనికోసం శివాజీ పార్క్‌లో బుక్ చేసుకోవాల‌ని అనుకున్నారు.  ఏర్పాట్ల కోసం డిసెంబ‌ర్ 22 నుంచి 28 వ‌ర‌కు శివాజీ పార్క్‌ను అద్దెకు ఇవ్వాల‌ని కాంగ్రెస్ పార్టీ ముంబై మున్సిప‌ల్ కార్పోరేష‌న్‌ను కోరింది.  అయితే, శివాజీ పార్క్ సైలెన్స్ జోన్‌లో ఉంద‌ని,  అక్క‌డ…
    • ముడిమ్యాల‌లో ప్రారంభ‌మైన రేవంత్ రెడ్డి పాద‌యాత్ర‌…
      #Top Story

      ముడిమ్యాల‌లో ప్రారంభ‌మైన రేవంత్ రెడ్డి పాద‌యాత్ర‌…

      నిత్యావ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌ల‌కు వ్య‌తిరేకంగా కాంగ్రెస్ పార్టీ పాద‌యాత్ర చేయాల‌ని సంక‌ల్పించిన సంగ‌తి తెలిసిందే.  రంగారెడ్డి జిల్లా ముడిమ్యాల నుంచి చేవెళ్ల‌లోని ఇందిరాగాంధీ విగ్ర‌హం వ‌ర‌కు 10 కిలోమీట‌ర్ల‌మేర పాద‌యాత్ర జ‌రుగుతుంది.  ఈ పాద‌యాత్ర‌లో పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డితో పాటుగా కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత దిగ్విజ‌య్ సింగ్, ఇత‌ర నేత‌లు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు. ఈ పాద‌యాత్ర అనంత‌రం భ‌హిరంగ స‌భ‌లో రేవంత్ రెడ్డి, దిగ్విజ‌య్ సింగ్ త‌దిత‌రులు ప్ర‌సంగిస్తారు.   Read: ప్ర‌పంచాన్ని చుట్టేస్తున్న…
    • What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
      #ఆంధ్రప్రదేశ్

      What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

      ★ నేడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళనలు… నిత్యావసర ధరల పెంపు నిరసిస్తూ కాంగ్రెస్ నేతల పాదయాత్రలు.. యూపీలో పాదయాత్ర ప్రారంభించనున్న రాహుల్ గాంధీ, ప్రియాంక★ నేటి నుంచి పాపికొండల విహారయాత్ర పున:ప్రారంభం.. తూ.గో. జిల్లా పోచవరం నుంచి ప్రారంభం కానున్న పాపికొండల విహారయాత్ర★ విజయవాడ: నేడు కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ స్నాతకోత్సవం… ముఖ్య అతిథిగా హాజరుకానున్న ఇస్రో ఛైర్మన్ డా.శివన్, గౌరవ అతిథిగా హాజరుకానున్న ఓల్వో కంపెనీ ఎండీ కమల్ బాలి, చాగంటి కోటేశ్వరరావు, సినీ…
    • భట్టి టూర్‌ వాయిదా.. ఏఐసీసీతో రేవంత్‌, భట్టి భేటీ రద్దు..
      #తెలంగాణ

      భట్టి టూర్‌ వాయిదా.. ఏఐసీసీతో రేవంత్‌, భట్టి భేటీ రద్దు..

      సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క హస్తిన పర్యటన వాయిదా పడింది.. ఇవాళ ఢిల్లీలో ఏఐసీసీ పెద్దలతో జరగాల్సిన తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క భేటీ రద్దు అయ్యింది. మరోవైపు రేపు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు రానున్నారు సీనియర్‌ పొలిటిషన్‌, రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్‌.. ఇక్కడికి వచ్చిన తర్వాత అనుచరులతో సమావేశమై చర్చించిన తర్వాత భవిష్యత్‌ కార్యాచరణపై ఓ నిర్ణయానికి రానున్నారు. మొత్తంగా పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల తర్వాత తిరిగి కాంగ్రెస్‌…
    • సొంత గూటికి చేరనున్న సీనియర్ నేత డీఎస్
      #Top Story

      సొంత గూటికి చేరనున్న సీనియర్ నేత డీఎస్

      ఉమ్మడి ఏపీ పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ మళ్లీ సొంతగూటికి చేరనున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు ఆయన తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం అందుతోంది. ఈ మేరకు ఢిల్లీ నుంచి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు పిలుపు అందింది. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆదేశాలతోనే డీఎస్ మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. గురువారం సాయంత్రం సోనియాతో డీఎస్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆ తర్వాతే డీఎస్ చేరికపై…
    • రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు: ప్రశాంత్ కిషోర్
      #జాతీయం

      రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు: ప్రశాంత్ కిషోర్

      ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తన స్వరం మార్చారు. ఇటీవల రాహుల్ ప్రధాని కాలేరని వ్యాఖ్యానించిన ప్రశాంత్ కిషోర్… తాజాగా తన మాట మార్చుకుని రాహుల్ ప్రధాని అయ్యే అవకాశాలున్నాయని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ లేకుండా ప్రతిపక్ష పార్టీలు కేంద్రంలో అధికారం చేపట్టడం కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. గాంధీ పరివారం లేకపోయినా కాంగ్రెస్ పార్టీ మనుగడ సాధించగలదని ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు. ఓ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రశాంత్ కిషోర్ చేసిన తాజా వ్యాఖ్యలు…
    • తెలంగాణ కాంగ్రెస్‌లో అజారుద్దీన్ ఎక్స్‌ట్రా ప్లేయరేనా…?
      #Off The Record

      తెలంగాణ కాంగ్రెస్‌లో అజారుద్దీన్ ఎక్స్‌ట్రా ప్లేయరేనా…?

      తెలంగాణ కాంగ్రెస్‌లో ఆయన ఎక్స్‌ట్రా ప్లేయరేనా? పదవి ఇవ్వాలి కాబట్టి.. ఇచ్చారా..? దీనివల్ల పార్టీకి కలిగే ప్రయోజనాలేంటి? కేడర్‌లో జరుగుతున్న చర్చ ఏంటి? యూపీ కోటాలో.. ప్రియాంకా సిఫారసుతో తెలంగాణలో పదవి? తెలంగాణ కాంగ్రెస్‌లో ఎవరికీ పదవి గ్యారెంటీ లేకున్నా.. పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అజారుద్దీన్‌కు పక్కా. సొంత రాష్ట్రంలో పరిస్థితి ఏంటో తెలియదు కానీ.. మరో రాష్ట్రంలో కోటాలో ఆయనకు ఇక్కడ పదవి ఖాయం. ఇదేంటి అని ఎవరైనా ప్రశ్నిస్తే.. ఉత్తరప్రదేశ్‌ కోటా.. ప్రియాంకా గాంధీ…
    ←1…6162636465…81→

తాజావార్తలు

  • Sakshi Dhoni Reaction: ‘సాక్షి’ అత్యుత్సాహం.. ‘కామ్ డౌన్’ అంటూ ధోనీ క్యూట్ రియాక్షన్.. వీడియో వైరల్!

  • Vijay: పెళ్లిలో త్రిషతో కలిసి విజయ్ సందడి.. వీడియో వైరల్

  • Suryakumar Yadav: “ఫీల్డింగ్ కోచ్‌దే అసలైన క్రెడిట్”.. థ్రిల్లింగ్ విక్టరీపై కెప్టెన్ సూర్యకుమార్ కీలక వ్యాఖ్యలు..

  • Vrushakarma : ‘వృషకర్మ’ గ్లింప్స్‌లో విలన్ హైలైట్‌పై నాగచైతన్య క్లారిటీ

  • World Cup Sentiment: 2011 సెంటిమెంట్ రిపీట్.. 2026లో భారత్కే ప్రపంచకప్?

ట్రెండింగ్‌

  • Glass Jewelry Vastu Tips for Women: మీరు విరిగిన, పగిలిన గాజులు ధరిస్తున్నారా? మహిళలు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు..

  • Sunscreen Tips : ఇలా చేస్తే మీ చర్మం హీరోయిన్‌లా నిగనిగలాడిపోతుంది.. టాన్‌కు చెక్ పెట్టే చిట్కా.!

  • Nubia Neo 5 GT Released :భారీ బ్యాటరీ, కూలింగ్ ఫ్యాన్‌తో నూబియా కొత్త ఫోన్.!

  • SIP Vs PPF Vs SSY: ఇండియాలో పిల్లల సగటు ఖర్చు రూ.85లక్షలు.. ఇలా సేవ్ చేస్తే ఎలాంటి సమస్యా ఉండదు!

  • Exam Anxiety: ఈ చిన్న ట్రిక్‌తో విద్యార్థులకు మార్కులే మార్కులు..ఎగ్జామ్‌ యాంగ్జైటీని ఇలా తరిమికొట్టండి!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions