Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Revanth Reddy Padayatra In Mudimyal

ముడిమ్యాల‌లో ప్రారంభ‌మైన రేవంత్ రెడ్డి పాద‌యాత్ర‌…

Published Date :December 18, 2021 , 3:16 pm
By NTV WebDesk
ముడిమ్యాల‌లో ప్రారంభ‌మైన రేవంత్ రెడ్డి పాద‌యాత్ర‌…
  • Follow Us :
  • google news
  • dailyhunt

నిత్యావ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌ల‌కు వ్య‌తిరేకంగా కాంగ్రెస్ పార్టీ పాద‌యాత్ర చేయాల‌ని సంక‌ల్పించిన సంగ‌తి తెలిసిందే.  రంగారెడ్డి జిల్లా ముడిమ్యాల నుంచి చేవెళ్ల‌లోని ఇందిరాగాంధీ విగ్ర‌హం వ‌ర‌కు 10 కిలోమీట‌ర్ల‌మేర పాద‌యాత్ర జ‌రుగుతుంది.  ఈ పాద‌యాత్ర‌లో పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డితో పాటుగా కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత దిగ్విజ‌య్ సింగ్, ఇత‌ర నేత‌లు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు. ఈ పాద‌యాత్ర అనంత‌రం భ‌హిరంగ స‌భ‌లో రేవంత్ రెడ్డి, దిగ్విజ‌య్ సింగ్ త‌దిత‌రులు ప్ర‌సంగిస్తారు.  

Read: ప్ర‌పంచాన్ని చుట్టేస్తున్న ఒమిక్రాన్ …

దేశ‌వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నేత‌లు రాష్ట్రాల్లో ఒక‌రోజు పాత‌యాత్ర చేస్తున్న సంగ‌తి తెలిసిందే.  నిత్యావ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌లను ప్ర‌భుత్వం వెంట‌నే త‌గ్గించాల‌ని చెప్పి డిమాండ్ చేస్తు ఈ పాద‌యాత్ర చేప‌ట్టారు.  ముడిమ్యాలలోని అంబేద్క‌ర్ విగ్రహానికి పూల‌మాల వేసి నివాళులు అర్పించి పాద‌యాత్ర‌ను ప్రారంభించారు రేవంత్ రెడ్డి.  క‌రోనా నిబంధన‌లు పాటిస్తూనే పాద‌యాత్ర చేస్తున్న‌ట్టు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Chevella
  • Congress Party
  • Digvijay Singh
  • revanth reddy
  • telangana

తాజావార్తలు

  • Ishan Kishan T20 Rankings: 64 నుంచి 2కు.. ఇషాన్ కిషన్ సూపర్ కంబ్యాక్!

  • Suryakumar Yadav: డ్రెస్సింగ్ రూమ్ సీక్రెట్స్ బయటపెట్టిన సూర్య.. గంభీర్ స్పీచ్‌తో ప్లేయర్లలో పూనకాలు!

  • Gold Rates: మగువలకు గుడ్‌న్యూస్.. యుద్ధం వేళ భారీగా తగ్గిన బంగారం ధరలు

  • Dark Spots: ముఖంపై నల్లటి మచ్చలా?.. ఈ హోమ్ రెమిడీస్‌తో ప్రాబ్లం క్లియర్!

  • Stock Market: భారీ నష్టాల్లో సూచీలు.. కారణమిదేనా?

ట్రెండింగ్‌

  • Ear Care Tips: మీ చెవుల ఆరోగ్యం మీ చేతుల్లోనే.. ఈ 4 తప్పులు అస్సలు చేయకండి.!

  • Summer Hacks : వేసవిలో వాటర్ ట్యాంకు నీరు వేడెక్కుతోందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో నీటిని చల్లగా ఉంచండి..!

  • Leica కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌, 50MP ట్రిపుల్ కెమెరాల సెటప్ తో Xiaomi 17 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP టెలిఫోటో కెమెరా, 6000mAh బ్యాటరీతో Xiaomi 17 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!

  • 80W ఫాస్ట్ ఛార్జింగ్, 100x జూమ్ కెమెరాతో HONOR Magic V6 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions