Home
Cm Vijay
Cm Vijay News
-
Tamil Nadu: సీఎం విజయ్ కీలక నిర్ణయం.. ఇకపై ఏసీ ప్రభుత్వ బస్సులే ఉంటాయని ప్రకటన
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడు ప్రభుత్వం ప్రజా రవాణా వ్యవస్థ ఆధునీకరణ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలో కొనుగోలు చేసే అన్ని కొత్త ప్రభుత్వ బస్సులు ఎయిర్ కండీషన్డ్ (AC) బస్సులే ఉంటాయని ముఖ్యమంత్రి విజయ్ నిర్ణయించినట్లు -
CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తీసుకున్న నిర్ణయం మరోసారి రాజకీయ దుమారం రేపుతోంది. ప్రముఖ వ్యాపారవేత్త, కేవీఎన్ గ్రూప్ చైర్మన్ కే. వెంకట నారాయణను ఢిల్లీలో తమిళనాడు ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించారు. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
CM Vijay: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన విజయ్.. ఫొటోలు వైరల్
తమిళనాడు ముఖ్యమంత్రి, సినీ నటుడు విజయ్ గురువారం చెన్నైలో కొత్త ప్రభుత్వ బస్సులను ప్రారంభించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 300 కొత్త ప్రభుత్వ బస్సులకు జెండా ఊపి ప్రారంభించిన అనంతరం.. బస్సులో ప్రయాణిస్తూ ప్రజలను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా బస్సు సిబ్బందితో మమేకమైన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
Deepam Row: తిరుప్పరంకుండ్రం దీపం వివాదం.. సుప్రీంకోర్టుకు విజయ్ సర్కార్..
Deepam Row: తిరుప్పరంకుండ్రం సుబ్రమణ్య స్వామి ఆలయ దీపం వివాదం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. సంప్రదాయ దీపం వెలిగించేందుకు అనుమతినిస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ, తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎన్నికల ముందు మతపరమైన వివాదానికి కారణమైన ఈ దీపం సమస్యపై ముఖ్యమంత్రి విజయ్ సర్కార్ జూన్ 11న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మదురై బెంచ్ జనవరి 6న ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ ఈ పిటిషన్ దాఖలైంది. 2025 డిసెంబర్ 1న… -
CM Vijay: పెరియార్ ఆదర్శమే, కానీ దేవుడిపైనే మా నమ్మకం..
CM Vijay: తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ తన పార్టీ టీవీకే సిద్ధాంతాన్ని మరోసారి స్పష్టం చేశారు. ద్రావిడ రాజకీయాలకు కేంద్రంగా ఉన్న పెరియార్ సూత్రాలను అనుసరిస్తూనే, నాసికత్వం, మత విశ్వాసాలను తిరస్కరించే ఆయన సిద్ధాంతాలను అంగీకరిచమని చెప్పారు. పెరియార్ సామాజిక సూత్రాలను తమ పార్టీ టీవీకే అనుసరిస్తుందని చెప్పారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సందర్భంగా సీఎం విజయ్ ఈ కామెంట్స్ చేశారు. మత విశ్వాసాలను ఖండించాలన్న పెరియార్ అభిప్రాయాన్ని అంగీకరించబోమని, తాము… -
CM Vijay: విజయ్కి మద్దతుగా యువ హీరో హాట్ హాట్ కామెంట్స్
‘పెదరాయుడు’, ‘దేవి’ వంటి చిత్రాలతో బాలనటుడిగా సుపరిచితుడైన మాస్టర్ మహేంద్రన్, తమిళనాడు గత ప్రభుత్వాలపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నో ఏళ్లుగా రూలింగ్లో ఉన్న రెండు ప్రధాన రాజకీయ పార్టీలు తీర్చలేని సమస్యలను.. కొత్తగా, మొన్నమొన్నే పదవీ బాధ్యతలు స్వీకరించిన హీరో విజయ్ ఎలా పరిష్కరించగలడు అని ప్రజలను ప్రశ్నించారు. అంతేకాదు, తమిళనాడు ప్రజలు ఆయనకు కాస్త సమయం ఇవ్వాలని, ఓ బిడ్డ పుట్టడానికి కూడా తొమ్మిది నెలల సమయం పడుతుందని ఆయన తనదైన శైలిలో… -
CM Vijay: సీఎం విజయ్ 52వ బర్త్డే.. మోడీ, రాహుల్గాంధీ, స్టాలిన్ విషెస్
తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు విజయ్ సోమవారం 52వ జన్మదినాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. దీంతో విజయ్ పేరు దేశవ్యాప్తంగా ట్రెండింగ్గా మారింది. -
Tamil Nadu: దేవాలయ నిధులు దేవాలయాలకే.. విజయ్ సర్కార్ సంచలన నిర్ణయం..
Tamil Nadu: తమిళనాడులోని విజయ్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం దేవాలయ నిధుల వినియోగంపై కీలక చర్యను ప్రారంభించింది. హిందూ రిలిజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్ శాఖ పరిధిలోని దేవాలయ నిధులతో చేపట్టాలని భావించిన రూ. 245.85 కోట్ల విలువైన 46 ప్రాజెక్టులకు ఇచ్చిన పరిపాలన అనుమతుల్ని రద్దు చేసింది. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 29 కళ్యాణ మండపాలను రూ. 115 కోట్లతో, 17 కమర్షియల్ సముదాయాలను రూ. 130 కోట్లతో నిర్మించాలనే ప్లాన్… -
Samantha: హీరో మాత్రమే కాదు.. ఆయనొక రియల్ లీడర్!
సిల్వర్ స్క్రీన్ మీద తన నటనతో, స్టైల్తో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న ‘ఇళయదళపతి’ విజయ్, ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా సరికొత్త రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. సినీ గ్లామర్ను పక్కన పెట్టి, ప్రజాసేవలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తున్న సీఎం విజయ్ను తాజాగా స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు చెన్నైలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ భేటీ అనంతరం విజయ్ రాజకీయ ప్రవేశం, ఆయన వ్యక్తిత్వంపై సమంత తన సోషల్ మీడియా వేదికగా చేసిన ఎమోషనల్ కామెంట్స్ ఇప్పుడు… -
Tamil Nadu Debt Crisis: పుట్టిన ప్రతి బిడ్డపై రూ.1.28 లక్షల అప్పు.. శ్వేతపత్రంలో సంచలన విషయాలు
తమిళనాడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కొత్త ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. ఈ నివేదికలో రాష్ట్రం ఎదుర్కొంటున్న రుణభారం, పెరుగుతున్న ఆర్థిక లోటు, ప్రభుత్వ ఖర్చుల తీరుపై కీలక అంశాలను వెల్లడించింది. నివేదిక ప్రకారం, ప్రస్తుతం తమిళనాడులో పుట్టిన ప్రతి బిడ్డపై సగటున రూ.1.28 లక్షల అప్పు భారం పడుతోంది. శ్వేతపత్రం ప్రకారం, ఐదేళ్ల క్రితం సుమారు రూ.4.8 లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర అప్పు ప్రస్తుతం దాదాపు రూ.10 లక్షల కోట్లకు చేరుకుంది. ప్రభుత్వ హామీలు,…
తాజావార్తలు
-
Bangladesh: బంగ్లాదేశ్ నూతన అధ్యక్షుడిగా మీర్జా ఫక్రుల్ ఎన్నిక
-
CM Vijay-Amit shah: నీట్ నుంచి తమిళనాడును మినహాయించండి.. సీఎం విజయ్ విజ్ఞప్తి
-
Supreme Court: జంతర్ మంతర్ ఘటనపై సుప్రీం కీలక నిర్ణయం.. జస్టిస్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో హైపవర్ ఎంక్వైరీ కమిటీ
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
Gold Mine: ఆఫ్రికా దేశంలో ఘోరం.. బంగారు గని కూలి 100 మంది మృతి
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!