CM KCR Publci Meeting: బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో సిద్ధమైంది. తుది మెరుగులు దిద్దారు. హ్యాట్రిక్ విజయాలే లక్ష్యంగా ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించారు గులాబీ బాస్. ఇవాళ మధ్యాహ్నం సీఎం కేసీఆర్ మేనిఫెస్టోను విడుదల చేయనుండగా..
తెలంగాణ దళితబంధు పథకానికి ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టబోతున్నారు. హుజురాబాద్ నియోజకవర్గం నుంచి దళిత బంధు పథకం ప్రారంభం కానుంది. నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంట మండలం శాలపల్లిలో దళిత బంధు ప్రారంభోత్సవ సభ జరగనుంది. ముఖ్యమంత్రి సభా ఏర్పాట్లను మంత్రి హరీష్ రావు దగ్గరుండి మరీ ఏర్పాట్లను పర్యవేక్షించారు. సభా ప్రాంగణానికి దళితులు భారీగా తరలివచ్చారు. లక్షా ఇరవై వేల మందికి సిట్టింగ్ ఏర్పాటు చేశారు అధికారులు. హుజురాబాద్ నియోజకవర్గములోని ప్రతి గ్రామం నుండి ఐదు…