Hyderabad: ఆపద వచ్చినప్పుడు దిగులు పడితే, భయపడి చేతులు ఎత్తేస్తే, ఇతరుల గురించి ఆలోచించకుండా స్వార్థంతో ఆ ప్రమాదం నుంచి బయటపడితే అది హీరో లక్షణంగా అనిపించదు.
Hyderabad City Bus: బస్సుల్లో ప్రయాణిస్తే తక్కువ డబ్బుతో ప్రయాణం చేయవచ్చని సామాన్య ప్రయాణికులు భావిస్తున్నారు. సాధారణంగా హైదరాబాద్ నగరంలో సిటి బస్సు ఎక్కితే, టిక్కెట్ ధర రూ. 20 నుంచి గరిష్టంగా 80 రూపాయలు ఉంటుంది.
టీఎస్ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ఆర్టీసీ అనేక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. తాజాగా మరో ఆఫర్ను ఆర్టీసీ ప్రకటించింది. దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ముందుగా రిజర్వేషన్ చేసుకున్న సర్వీసు వద్దకు చేరే వరకు సిటీలో రెండు గంటల పాటు ఉచితంగా ప్రయాణించే గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. 250 కిలోమీటర్లు పైగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి నగరానికి చేరుకున్న ప్రయాణికులు రెండు గంటల లోపు సిటీ బస్సులో నగరవ్యాప్తంగా ఎక్కడైనా ఉచితంగా వెళ్లవచ్చని…