తెలుగు లో కాజల్ అగర్వాల్ ఒకప్పుడు స్టార్ హీరోయిన్. చందమామ సినిమా లో తన అద్భుతమైన నటనతో అందరిని అలరించింది. ఆ చిత్రం తరువాత వచ్చిన మగధీర సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారింది.భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా సంపాదించుకుంది. తెలుగు సినీ పరిశ్రమలో వరుస గా ఆఫర్స్ అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. అయితే పెళ్లి తర్వాత ఈ చందమామ సినిమాల కు దూరమైంది.…
సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్, గీత రచయిత పెద్దాడ మూర్తి అనారోగ్యంతో కన్నుమూశారు. పలు పత్రికలలో జర్నలిస్ట్ గా పనిచేసిన ఆయన తమ్మారెడ్డి భరద్వాజ 'కూతురు' చిత్రంతో సినీ గీత రచయితగా తొలి అడుగువేశారు. రెండున్నర దశాబ్దాల కాలంలో వందలాది చిత్రాలకు పాటలు రాశారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో తమదైన ముద్ర వేసుకున్న యువ హీరోల్లో అడివి శేష్ ఒకడు. ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ, ప్రేక్షకుల మదిలో ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. ఇప్పుడు త్వరలోనే ‘మేజర్’గా మన ముందుకు రాబోతున్నాడు. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న శేష్.. సినిమాకి సంబంధించిన విశేషాలతో పాటు కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న కొన్ని పరాభావాల్ని చెప్పుకొచ్చాడు. చందమామ సినిమాలో ముందుగా హీరోగా తననే తీసుకున్నారని, నవదీప్ స్థానంలో తాను ఉండాల్సిందని శేష్…