Pumpkin Seeds Health Benefits: గుమ్మడికాయ గింజల వల్ల ఆరోగ్యకరమైన ఉపయోగాలను పొందవచ్చు. సాధారణంగా ప్రజలు గుమ్మడికాయ గింజలను పారేస్తుంటారు. కానీ వాటిని సరిగ్గా ఉపయోగించడం ద్వారా మీరు మీ ఆహారానికి కొత్త పోషణను జోడించవచ్చు. గుమ్మడికాయ విత్తనాలు తినడం అనేక ఆరోగ్య ప్రయోజనాలతో ముడిపడి ఉంది. మరి అవేంటో చూద్దామా.. Mcdonald: మెక్డొనాల్డ్ బర్గర్ తిని 49 మందికి అస్వస్థత.. ఒకరు మృతి ముఖ్యంగా గుమ్మడికాయ విత్తనాలు స్పెర్మ్ కౌంట్, వాటి చలనశీలతను పెంచడం ద్వారా…
బొప్పాయి భారతదేశంలో విరివిగా తినే పండు. మెత్తగా, తీపిగా, జ్యూసీగా ఉండే ఈ పండును చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు. ఎందుకంటే దీన్ని తినడానికి పెద్దగా శ్రమ అవసరం లేదు. బొప్పాయి రుచికరమైనది మాత్రమే కాదు, పోషకాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇది అనేక వ్యాధులతో పోరాడడంలో సహాయపడుతుంది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి పనిచేస్తుంది. ఆరోగ్యానికి అవసరమైన బొప్పాయిలో ఆ పోషకాలన్నీ ఉంటాయి.
Tilapia Fish: తిలాపియా చేపలు తినడం ద్వారా క్యాన్సర్ వస్తుందనే పుకార్ల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ సీఎ మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పుకార్లను తోసిపుచ్చిన మమతా, ప్రజలు ఎలాంటి భయాలు లేకుండా తినాలని పిలుపునిచ్చారు.
క్యాన్సర్ అనే పదం వింటే చాలు ఒక రకమైన ఆందోళన మనలో కలుగుతుంది. ఇది ప్రాణాలు తీసే అత్యంత ప్రమాదకరమైన వ్యాధి అని చాలా మంది భావిస్తుంటారు. కానీ, 1970 కాలం నుంచి ఈ వ్యాధి బారిన పడిన వారు కోలుకుంటున్న రేటు మూడింతలు పెరిగింది.
క్యాన్సర్ అనేది ఒక ప్రమాదకరమైన వ్యాధి, ఇది సరైన సమయంలో గుర్తించబడకపోతే చికిత్స చేయడం కష్టం. ఇంతకుముందు వృద్ధులకు మాత్రమే వచ్చే ఈ వ్యాధి ఇప్పుడు యువతకు కూడా వస్తున్నట్లు కనిపిస్తోంది.
క్యాన్సర్ అనేది చాలా ప్రాణాంతక వ్యాధి. ఈ వ్యాధి పేరు వినగానే ప్రజలు భయపడిపోతారు. క్యాన్సర్ ఒక అవయవం నుండి మొదలై క్రమంగా మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధితో ప్రపంచవ్యాప్తంగా చాలా మంది మరణించారు. లివర్ క్యాన్సర్, బ్రెయిన్ ట్యూమర్, లంగ్స్ కేన్సర్, బ్లడ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్ పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
భారతీయ బ్రాండ్లయిన ఎవరెస్ట్, ఎండీహెచ్ మసాలా దినుసుల దిగుమతిపై నిషేధం విధించినట్లు నేపాల్ ఫుడ్ టెక్నాలజీ విభాగం ప్రతినిధి మోహన్ కృష్ణ మహారాజన్ తెలిపారు. మార్కెట్లో ఈ మసాలా దినుసుల అమ్మకాలను కూడా నిషేధించినట్లు వెల్లడించారు.
అల్ట్రా-ప్రాసెస్ చేసిన ఆహారాల అధిక వినియోగం మరణం లేదా అధిక ప్రమాదంతో ముడిపడి ఉంది. 30 సంవత్సరాల US అధ్యయనం ప్రకారం బుధవారం BMJ లో ప్రచురించబడిన దాని ప్రకారం.. తినడానికి సిద్ధంగా ఉన్న మాంసం, పౌల్ట్రీ, సీఫుడ్ ఆధారిత ఉత్పత్తులు, చక్కెర పానీయాలు, పాడి ఆధారిత డెజర్ట్లు, అల్పాహార ఆహారాలు ఇందుకు కారణమవుతున్నాయి. అయితే, అన్ని అల్ట్రా-ప్రాసెస్ చేసిన ఆహార ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా పరిమితం చేయకూడదని, “దీర్ఘకాలిక ఆరోగ్యం కోసం కొన్ని రకాల అల్ట్రా-ప్రాసెస్ చేసిన…
ప్రముఖ ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ సురభి జైన్ కన్నుమూశారు. క్యాన్సర్తో పోరాడుతూ 30 ఏళ్లకే జీవితాన్ని ముగించింది. గత కొంత కాలంగా అండాశయ క్యాన్సర్కు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.